మెదక్

శరవేగంగా యాదాద్రి నిర్మాణ పనులు

ఆసక్తిగా పనులను పరిశీలిస్తున్న భక్తులు యాదగిరిగుట్ట,నవంబర్‌8(జ‌నంసాక్షి): యాదాద్రికి వస్తున్న భక్తులు ఇక్కడ జరుగుతున్న పపునర్నిర్మాణ పనులను ఆసక్తిగా చూస్తున్నారు. ఇక్కడ జరుగుతున్న పనులను చూసి భక్తులు కూడా …

రాజుకుంటున్న సింగూర్ చిచ్చు

సంగారెడ్డి, నవంబర్ 6: దిగువన ఉన్న శ్రీరాం సాగర్ రిజర్వాయర్‌ను నింపడానికి సింగూర్ ప్రాజెక్టు నుంచి విడుదలవుతున్న 14 టీఎంసీల నీటిపై రాజకీయ దుమారం చెలరేగుతోంది. ప్రతిపక్ష …

మోసపూరిత ప్రకటనలతో ప్రజలకు వంచన: కాంగ్రెస్‌

మెదక్‌,నవంబర్‌7(జ‌నంసాక్షి): నోట్ల రద్దుతో అచ్చేదిన్‌ అంటూ ప్రధాని మోడీ, బంగారు తెలంగాణ అంటూ సిఎం కెసిఆర్‌ ప్రజలను మోసం చేస్తూ వస్తున్నారని పిసిసి అధికార ప్రతనిధి, మాజీ …

ఉగాది రోజున డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల ప్రవేశం

-పనులు వేగిరం చేయాలన్న కలెక్టర్‌ వెంకట్రామిరెడ్డి సిద్దిపేట,నవంబర్‌ 2(జ‌నంసాక్షి): తెలంగాణా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణాలను వేగంగా పూర్తి చేయాలని వచ్చే ఉగాది …

ధాన్యం సేకరణ లక్ష్యానికి అనుగుణంగా కొనుగోళ్లు

సిద్దిపేట,నవంబర్‌1(జ‌నంసాక్షి): రైతుల సౌకర్యార్ధం ప్రభుత్వం ఆధ్వర్యం లో ఏర్పాటుచేస్తున్న కొనుగోలు కేంద్రాలతో పండించిన పంటలకు పూర్తిస్థాయిలో మద్దతు ధర లభిస్తుందని అధికారులు పేర్కొన్నారు. ప్రభుత్వం రైతుల పంటలకు …

రేవంత్‌ వెంటే శశికళా

సంగారెడ్డి,అక్టోబర్‌30(జ‌నంసాక్షి): తెలంగాణ టీడీపీ వర్కింగ్‌ ప్రెసిడెండ్‌ రేవంత్‌రెడ్డి రాజీనామాతో టీడీపీలో కలవరం మొదలైంది. రేవంత్‌ రెడ్డి కాంగ్రెస్‌ పార్టీలో చేరుతుండటంతో ఆయన బాటలో నడించేందుకు చాలా మంది …

రైతు సమన్వయ సమితులతో కొనుగోలు కేంద్రాలు

కాంగ్రెస్‌ రచ్చ చేయడం మానుకోవాలన్న పోచారం మెదక్‌,అక్టోబర్‌28(జ‌నంసాక్షి): రైతు సమన్వయ సమితిల ద్వారా 5 వేల సెంటర్లలో పంటలను కొనుగోలు చేసి రైతులను ఆదుకుంటామని రాష్ట్ర వ్యవసాయశాఖ …

ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు

మెదక్‌,అక్టోబర్‌26(జ‌నంసాక్షి): ఖరీఫ్‌లో ధాన్యం కోనుగోళ్లకు రంగం సిద్దం చేశారు. అలాగే తెచ్చిన ధాన్యాన్ని కొన్న తరవాత రైతుల ఖాతాల్లోకే నేరుగా డబ్బు జమచేస్తారు. ఖాతాలులేని రైతులకు తక్షణం …

ఓర్వలేకనే శ్రీధర్‌బాబుపై కుట్ర: శశిధర్‌ రెడ్డి

మెదక్‌,అక్టోబర్‌24(జ‌నంసాక్షి): కాంగ్రెస్‌ సీనియర్‌ నేత,మాజీ మంత్రి శ్రీధర్‌బాబుకు ప్రజల్లో పెరుగుతున్న ఆదరణ చూసి ఓర్వలేక తెరాస నాయకులు తప్పుడు ప్రచారం చేస్తున్నారని పిసిసి అధికార ప్రతినిధి, మాజీ …

నవ వధువు ఆత్మహత్య

సిద్దిపేట: సిద్దిపేట మండలం రాఘవాపూర్‌లో విషాదం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన నవ వధువు ఆత్మహత్య చేసుకుంది. గ్రామానికి చెందిన మౌనిక(23)కు బెంగళూరులో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా పనిచేసే సాయికృష్ణతో …