మెదక్

ప్రజల దృష్టిని మల్లించడానికే ముందస్తుగానం: మాజీ ఎమ్మెల్యే

మెదక్‌,సెప్టెంబర్‌10(జ‌నంసాక్షి): తన పాలనా వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని పక్కకు మళ్లించడానికే కెసిఆర్‌ ముందస్తు ఎన్నికలూ, ఆత్మ గౌరవ నినాదమూ వచ్చాయన్నది స్పష్టం అని మాజీ ఎమ్మెల్యే, …

అభివృద్ది కోసం అహర్నిశలు కృషి: డిప్యూటి స్పీకర్‌

మెదక్‌,సెప్టెంబర్‌5(జ‌నం సాక్షి): అనేక అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాలతో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం తెలంగాణ ప్రజల కోసం అహర్నిషలు కృషి చేస్తోందని శాసనసభ ఉప సభాపతి పద్మాదేవేందర్‌ రెడ్డి …

హుస్నాబాద్‌ సెంటిమెంట్‌ను గౌరవించండి

ఆదర్శ పాలన అందిస్తున్న కెసిఆర్‌ను దీవించండి ఎన్నికలు ఎప్పుడయినా వందసీట్లు గెలవడం ఖాయం హుస్సాబాద్‌లో ఏర్పాట్లు పరిశీలించిన మంత్రి హరీష్‌ రావు సిద్దిపేట,సెప్టెంబర్‌5(జ‌నం సాక్షి): రాబోయే శాసనసభ …

అభివృద్దిని అడ్డుకుంటున్న పార్టీలకు గుణపాఠం

ఎన్నికల్లో బంగపాటు తప్పదన్న ఎమ్మెల్యే మెదక్‌,సెప్టెంబర్‌5(జ‌నం సాక్షి): ప్రభుత్వం ఏ పనిచేపట్టిన అడ్డుకోవడమే కాంగ్రెస్‌,టిడిపిలు లక్ష్యంగా పెట్టుకున్నాయని ఎమ్మెల్యే మదన్‌ రెడ్డి అన్నారు. ప్రగతినివేదన సభతో ఆ …

కాంగ్రెస్‌ మరింత పతనం కావడం ఖాయం

తెలంగాణలో ఇక టిఆర్‌ఎస్‌దే మల్లీ అధికారం: ఎమ్మెల్యే సిద్దిపేట,సెప్టెంబర్‌5(జ‌నం సాక్షి): రైతుల శ్రేయస్సే తెలంగాణ సర్కారు లక్ష్యమని ఎమ్మెల్యే రామలింగారెడ్డి అన్నారు. అందుకే సమన్వయ సమితులు ఏర్పాటు …

పారిశ్రామికంగా సిద్దిపేట అభివృద్ది

యువతకు ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా చర్యలు మలేషియాకు చెందిన డీఎక్స్‌ఎన్‌ కంపెనీకి శంకుస్థాపన వ్యవసాయాధారిత పరిశ్రమలకు ప్రాధాన్యం వెల్లడించిన మంత్రి హరీష్‌ రావు సిద్దిపేట,సెప్టెంబర్‌4(జ‌నం సాక్షి): సిద్దిపేట …

హుస్నాబాద్‌లో 7న ఆశీర్వాద సభ

సిఎం కెసిఆర్‌ పాల్గొనే తొలి సభ ఏర్పాట్లను పరిశీలించిన మంత్రులు సిద్దిపేట,సెప్టెంబర్‌4(జ‌నం సాక్షి): ముందస్తు ఎన్నికల నేపథ్యంలో టిఆర్‌ఎస్‌ వేంగగా దూసుకుని పోతోంది. కొంగర కలాన్‌ సభ …

ఎఎన్‌ఎంల జీతాల పెంపు హర్షణీయం

ఉషాదయాకర్‌ రావు జనగామ,సెప్టెంబర్‌4(జ‌నం సాక్షి): తెలంగాణ ప్రజానికం ఆరోగ్యవంతమైన జీవితం గడపాలన్న లక్ష్యంతో.. ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి, అవగాహన కల్పిస్తున్న ఆశా వర్కర్లకు …

బిజెపి జెండా ఆవిష్కరణ కార్యక్రమం

సిద్ధిపేట,సెప్టెంబర్‌4(జ‌నం సాక్షి): నంగునూర్‌ మండలంలోని సిద్దన్నపేట్‌ గ్రామంలో భారతీయ జనతా పార్టీ జెండా ఆవిష్కరణ కార్యక్రమం చేపట్టింది. ముఖ్య అతిథిగా జిల్లా అధ్యక్షులు నరోత్తంరెడ్డి పాల్గొని జెండా …

క్లారిటీలేని టిఆర్‌ఎస్‌ సభ: శశిధర్‌ రెడ్డి

మెదక్‌,సెప్టెంబర్‌3(జ‌నం సాక్షి): తెరాస ప్రగతి నివేదన సభలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఏం చెప్పదల్చు కున్నారో కూడా క్లారిటీ లేకుండ పోయిందని మెదక్‌ మాజీ ఎమ్మెల్యే, పిసిసి అధికార …

తాజావార్తలు