మెదక్

గుజరాత్‌ ఫలితాలు కనువిప్పు కావాలి : బిజెపిగుజరాత్‌ ఫలితాలు కనువిప్పు కావాలి : బిజెపి

మెదక్‌,డిసెంబర్‌20(జ‌నంసాక్షి): గుజరాత్‌,హిమాచల్‌ ఫలితాలు అన్ని పార్టీలకు గుణపాఠాలని బిజెపి అధికార ప్రతినిధి రఘునందన్‌ రావు అన్నారు. 2019 ఎన్నికల్లో తెలంగాణలో భాజపా అధికారంలోకి వచ్చేలా ప్రతి కార్యకర్త …

తెలుగు మహాసభల నిర్వహణ గర్వకారణం

సిద్దిపేట,డిసెంబర్‌15(జ‌నంసాక్షి):  ప్రపంచ మహాసభలు నిర్వహించడం ఆనందంగా ఉందని సిద్దిపేట మున్సిపల్‌ చైర్మన్‌ రాజనర్సు అన్నారు. సీఎం కేసీఆర్‌ తెలుగుభాష అభివృద్ధికి విశేషంగా కృషి చేస్తున్నారని తెలిపారు. తెలుగుభాష …

సేంద్రియ వ్యవసాయంతో మేలు

సిద్దిపేట,డిసెంబర్‌2(జ‌నంసాక్షి): రైతులు పాత వ్యవసాయ పద్ధతులతోనే ఖర్చులు పెట్టి ఆర్థికంగా నష్ట పోవద్దని జిల్లా వ్యవసాయాధికారి సలహా ఇచ్చారు. నూతన వ్యవసాయ పద్ధతులతో సేంద్రియ వ్యవసాయం చేసి …

గొర్రెల పంపిణీతో పాటు గడ్డి పెంపకం

సిద్దిపేట,డిసెంబర్‌2(జ‌నంసాక్షి): ప్రభుత్వం పంపిణీ చేస్తున్న గొర్రెలకు అవసరమైన మేత కోసం స్టైలో గడ్డిని వచ్చే ఏడాది నుంచి పెంచుతామని రాష్ట్ర గొర్రెల అభివృద్ధి సహకార సంఘాల సమాఖ్య …

సామాజిక తెలంగాణ కోసం పోరు: సిపిఎం

సంగారెడ్డి,నవంబర్‌30(జ‌నంసాక్షి):సామాజిక తెలంగాణ కోసం రాష్ట్రంలో మరో పోరాటానికి శ్రీకారం చుడతామని సీపీఎం జిల్లా కార్యదర్శి బి.మల్లేశం అన్నారు. . దళితులు, గిరిజనులు, వెనుకబడిన తరగతులు, కార్మికులు, కూలీలు, …

రీ డిజైన్లు దుబారా కాదా ..?

సిద్దిపేట,నవంబర్‌30(జ‌నంసాక్షి): ప్రాణహిత చేవేళ్ల ప్రాజెక్టుల్లో రీడిజైన్ల పేరుతో రూ.9 వేల కోట్లను దుర్వినియోగం చేశారని టిడిపి రైతు సంఘం నాయకుడు వంటేరు ప్రతాపరెడ్డి ఆరోపించారు. మూడున్నరేళ్లుగా పంటలకు …

ఉద్యాన రైతులకు రాయితీ

సిద్దిపేట,నవంబర్‌18(జ‌నంసాక్షి): పాలిహౌస్‌ నిర్మాణానికి అయ్యే ఖర్చులో 95 శాతం నిధులను ప్రభుత్వం భరిస్తుందని, అందువల్ల రైతులు దీనిపై అవగాహన పెంచుకోవాలని జిల్లా ఉద్యానశాఖ అధికారి అన్నారు. మిగిలిన …

వేర్వేరు ఘటనల్లో విద్యుత్‌ షాక్‌తో ముగ్గురు దుర్మరణం

సంగారెడ్డి,నవంబర్‌16(జ‌నంసాక్షి): వేర్వేరు ఘటనల్లో ఉమ్మడి మెదక్‌ జిల్లాలో విద్యుత్‌ షాక్‌తో ముగ్గురు మృతి చెందారు. ఇందులో ఇద్దరు రైతులు కాగా, ఒకరు ప్రైవేట్‌ బస్సు డ్రైవర్‌. సంగారెడ్డి …

ఆజాద్‌ స్పూర్తి ఎంతో గొప్పది

-జాయింట్‌ కలెక్టర్‌ పద్మాకర్‌ సిద్దిపేట,నవంబర్‌11(జ‌నంసాక్షి): స్వాతంత్య్ర సమరయోధుడిగా పాత్రికేయుడిగా మౌలానా ఆజాద్‌ కనబర్చిన జాతీయ స్పూర్తి ఎంతో గొప్పదని జాయింట్‌ కలెక్టర్‌ పద్మాకర్‌ పేర్కొన్నారు. స్వాతంత్య్ర భారత …

సామాజిక ఆరోగ్య కేంద్రంలో మంత్రి హరీష్‌రావు తనిఖీలు

సిద్ధిపేట, నవంబర్‌11(జ‌నంసాక్షి) : నంగునూరు మండల కేంద్రంలోని ప్రభుత్వ సామాజిక ఆరోగ్య కేంద్రంలో శనివారం ఉదయం సమయంలో మంత్రి హరీష్‌రావు ఆకస్మిక తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా …