మెదక్

మహాకూటమిని ప్రజలు నమ్మరు

కాంగ్రెస్‌కు ఓటేస్తే 60 ఏళ్ల వెనక్కి వెళతాం: మదన్‌ రెడ్డి మెదక్‌,అక్టోబర్‌30(జ‌నంసాక్షి): మహకుటామిని ప్రజలు నమ్మే పరిస్ధితి లేదుని నర్సాపూర్‌ టిఆర్‌ఎస్‌ అభ్యర్ధి మదన్‌ రెడ్డి తేల్చి …

కాంగ్రెస్‌కు ఓటేస్తే 24గంటల కరెంట్‌కు కటకటే

చంద్రబాబు కుట్రలకు బలికావద్దు ప్రజలను హెచ్చరించిన మంత్రి లక్ష్మారెడ్డి మహబూబ్‌నగర్‌,అక్టోబర్‌30(జ‌నంసాక్షి): కాంగ్రెస్‌ను అడ్డం పెట్టుకుని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తెలంగాణ రాజకీయాల్లో కుట్కరలు చేస్తున్నారని, ఆయన …

ఆంధ్రవారితో కాదు..  వలసాంధ్ర నాయకులతోనే మా పంచాయితీ

– తెలంగాణ ప్రజలపై తెలంగాణ నాయకత్వం నిర్ణయం తీసుకోవాలి – గతంలో రైతుకడుపు ఎండితే.. మా హయాంలో రైతుకడుపు నిండింది – తెలంగాణ ప్రజల ఆకాంక్షలే టీఆర్‌ఎస్‌ …

ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు

నేరుగా ఖాతాల్లోకి డబ్బులు జమ గన్నీబ్యాగుల కొరత లేకుండా చర్యలు మెదక్‌,అక్టోబర్‌26(జ‌నం సాక్షి): ఖరీఫ్‌లో ధాన్యం కోనుగోళ్లకు రంగం సిద్దం చేశారు. రైతుల ఖాతాల్లోకే నేరుగా డబ్బు …

తెలంగాణ అభివృద్ధి కోసమే సోనియా త్యాగం

  ప్రత్యేక రాష్ట్రం ఇచ్చిన ఘనత ఆమెదే: కాంగ్రెస్‌ మెదక్‌,అక్టోబర్‌23(జ‌నంసాక్షి): తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందుతుందనే భావనతోనే ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీ తెలంగాణ రాష్ట్రాన్ని కానుకగా ఇచ్చారని,అయితే …

కాంగ్రెస్‌కు కష్టకాలం దాపురించింది: మదన్‌

మెదక్‌,అక్టోబర్‌23(జ‌నంసాక్షి): కాంగ్రెస్‌కు ఓట్లే స్తే బూడిదలో పోసిన పన్నీరే అవుతుందని నర్సాపూర్‌ టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే అభ్యర్థి మదన్‌రెడ్డి పేర్కొన్నారు. గ్రామాల్లో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ర్యాలీ …

టిఆర్‌ఎస్‌ మాత్రమే అభివృద్ది చేయగలదు: రామలింగారెడ్డి

సిద్దిపేట,అక్టోబర్‌23(జ‌నంసాక్షి): నియోజకవర్గంలో ఇన్నేళ్లలో ఎప్పుడూ జరగని అభివృద్ధి కేవలం నాలుగున్నరేండ్లలో చేసి చూపానని , మరోసారి ఆశీర్వదించి అవకాశం ఇవ్వాలని దుబ్బాక మాజీ ఎమ్మెల్యే రామలింగారెడ్డి కోరారు. …

తెలంగాణలో టిఆర్‌ఎస్‌కు తిరుగు లేదు

అభివృద్ది ప్రచారంతోనే మళ్లీ అధికారంలోకి వస్తాం: హరీష్‌ రావు సిద్దిపేట,అక్టోబర్‌19(జ‌నంసాక్షి): నాలుగేళ్లలో రాష్ట్రంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిన టిఆర్‌ఎస్‌కు తెలంగాణలో తిరుగులేదని మంత్రి హరీశ్‌రావు అన్నారు. …

మేనిఫెస్టోలో అందరికి భరోసా

కెసిఆర్‌ ప్రకటనతో పెరిగిన ధైర్యం పద్మాదేవేందర్‌ రెడ్డి మెదక్‌,అక్టోబర్‌17(జ‌నంసాక్షి): 60ఏళ్లలో లేని అభివృద్ధి నాలుగున్నరేళ్లలోనే చేసి చూపించిన ఘనత టీఆర్‌ఎస్‌కే దక్కిందని, కేసీఆర్‌ పాలనలో సంక్షేమ పథకాలు …

ఇప్పుడు తెలంగాణ కోసం ఓటేయండి: శశిధర్‌ రెడ్డి

మెదక్‌,అక్టోబర్‌17(జ‌నంసాక్షి): తెలంగాణ ఉద్యమం చేసినందుకు కేసీఆర్‌కు ఒ కసారి ఓటేశారు.. ఇప్పుడు తెలంగాణ ఇచ్చినందుకు సోనియాకు ఓటేసి ఆ తల్లి రుణ  తీర్చుకుందాం అని కాంగ్రెస్‌ పార్టీ …