మెదక్

వ్యవసాయానికి వడ్డీలేని రుణమివ్వాలి

    మెదక్‌,జ‌నం సాక్షి ): రాష్ట్రవ్యాప్తంగా రైతులు వడ్డీ వ్యాపారుల నుంచి అప్పులు తీసుకుని పంటలుసాగు చేస్తారని,దీంతో వచ్చిన దిగుబడి వడ్డీలకే సరిపోతుందని రైతు సంఘం …

మునగ సాగును వదులుకుంటున్న రైతులు

నష్టాలే కారణమని వెల్లడి గద్వాల,ఏప్రిల్‌24(జ‌నంసాక్షి): మల్దకల్‌ మండలంలో మునగ పంటను అత్యధికంగా సాగు చేస్తున్నారు. ఇక్కడి భూములు తోటలకు అనుకూలంగా ఉండం తక్కువ నీటితో, కొద్ది పెట్టుబడితో …

బస్సుయాత్రలతో విమర్శలా?

మెదక్‌,ఏప్రిల్‌21(జ‌నంసాక్షి): సీఎం కేసీఆర్‌ సారథ్యంలో రాష్ట్రంలో అభివృద్ధి పరుగులు పెడుతోందని నర్సాపూర్‌ ఎమ్మెల్యే మదన్‌ రెడ్డి అన్నారు.  రాష్టాన్న్రి బంగారు తెలంగాణగా తీర్చి దిద్దేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ …

మిషన్‌ కాకతీయతో చెరువులకు మహర్దశ

సంగారెడ్డి,ఏప్రిల్‌17(జ‌నంసాక్షి): రాష్ట్రంలో కరువును పారదోలి చెరువుల్లో జలకళను సంతరించేందుకు  ప్రభుత్వం మిషన్‌కాకతీయ పథకం ప్రవేశపెట్టి చెరువుల పునరుద్ధరణ పనులు చేపట్టిందని నారాయణఖేడ్‌ ఎమ్మెల్యే మహరెడ్డి భూపాల్‌రెడ్డి అన్నారు. …

ఎటిఎంల వెక్కిరింపు

సిద్దిపేట,ఏప్రిల్‌17(జ‌నంసాక్షి): ఏటీఎంల్లో డబ్బుల్లేక ఖాతాదారులు విలవిలలాడుతున్నారు. డబ్బులు లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. నెల రోజులుగా ఇదే పరిస్థితని, దీంతో  ఇబ్బందులు తలెత్తుతున్నట్లు ఖాతాదారులు పేర్కొంటున్నారు.  బ్యాంకుల్లో …

పెద్ద సంఖ్యలో ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటు

సిద్దిపేట,ఏప్రిల్‌17(జ‌నంసాక్షి): రైతులకు ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు పెద్ద సంఖ్యలో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశామని అధికారులు పేర్కొన్నారు. గత ప్రభుత్వాలు నామమాత్రంగానే రైతుల దగ్గర నుంచి ధాన్యాన్ని …

అసెన్డ్‌ భూమలు వివరాలు సేకరణ

మెదక్‌,మార్చి30(జ‌నంసాక్షి): అసైన్డ్‌ భూములు కొనుగోలు చేసినా, అమ్మినా నేరమని, అలా చేసిన భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుందని జిల్లా కలెక్టర్‌ ధర్మారెడ్డి అన్నారు. రెవెన్యూ రికార్డుల్లో ఎక్కడా …

కాంగ్రెస్‌ ఓ దగాకోరు పార్టీ

– 60ఏళ్లుగా తెలంగాణకు కాంగ్రెస్‌ అన్యాయం చేస్తూనే ఉంది – పోలవరానికి జాతీయ ¬దా ఇచ్చి.. ప్రాణహిత-చేవెళ్లకు మొండిచేయి చూపారు – అన్ని రంగాల్లో అన్యాయానికి గురైన …

తుదిదశకు పంచాయితీల ఏర్పాటు

మెదక్‌,జనవరి25(జ‌నంసాక్షి):ఫిబ్రవరిలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతున్న తరుణంలో కొత్త పంచాయతీలు ఏర్పాటు కసరత్తు జరుగుతోంది. ఈ నెల 25లోపు కొత్త పంచాయతీల వివరాలను సమగ్రంగా అందజేయాలని …

ముంపు గ్రామాల ప్రజలకోసం మోడల్‌ విలేజ్‌లు

– మోడల్‌ విలేజ్‌లో సకల సౌకర్యాలు కల్పిస్తాం – గ్రామస్తుల తీర్మానం మేరకే ఊరిపేరు నిర్ణయిస్తాం – త్వరలోనే నష్టపరిహారం చెల్లిస్తాం – లింగారెడ్డిపల్లి వద్ద మోడల్‌ …