మెదక్

సిద్ధిపేట పురపాలిక తెరాస కైవసం

మెదక్‌: సిద్ధిపేట పురపాలిక ఎన్నికల్లో అధికార పార్టీ తెరాస విజయ దుందుభి మోగించింది. 28 వార్డులకు జరిగిన జరిగిన ఎన్నికల్లో తెరాస 16 వార్డు లను కైవసం …

పోలీసుల అదుపులో యూపీ ముఠా

సంగునూరు: మెదక్‌జిల్లా సంగునూరు మండలం రాంపూర్‌ దాబా వద్ద ఘర్షణ జరుగుతుందనే సమాచారంతో పోలీసులు రాంపూర్‌ వెళ్లారు. దాబా వద్ద ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఇద్దరిని అదపులోకి తీసుకుని …

మిషన్‌ కాకతీయకు సర్వత్రా ప్రశంసలు

చిన్ననీటి పారుదల రంగాన్ని అద్భుతం చేసి చూపుతాం: హరీష్‌ రావు మెదక్‌,ఏప్రిల్‌7(జ‌నంసాక్షి): మిషన్‌ కాకతీయకు జాతీయ స్థాయిలో ప్రశంసలు లభిస్తున్నయని భారీ నీటిపారుదలశాఖ మంత్రి హరీష్‌రావు అన్నారు. …

కొనసాగుతున్న సిద్దిపేట మున్సిపాలిటీ ఎన్నికలు

సిద్ధిపేట: మెదక్ జిల్లా సిద్ది పేట మున్సిపాలిటీ కి సంబంధించి 28 వార్డులకు బుధవారం పోలింగ్ జరుగుతోంది. మొత్తం 34 వార్డులకు గాను 6 వార్డుల్లో టీఆర్ఎస్ …

పీఆర్సీ బకాయిలు చెల్లించాలి

మెదక్‌,ఏప్రిల్‌5(జ‌నంసాక్షి): పీఆర్సీ బకాయిలను జీపీఎఫ్‌లో కలపాలని , భాషా పండితులు, పీఈటీ పోస్టులను వెంటనే అప్‌గ్రేడ్‌ చేస్తూ ఉత్తర్వులివ్వాలని డీటీఎఫ్‌ జిల్లా నాయకులు అన్నారు. రేషనలైజేషన్‌ పేరిట …

రైతులకు వరం కానున్న పసల్‌ బీమాయోజన్‌

మెదక్‌,ఏప్రిల్‌5(జ‌నంసాక్షి): ప్రధానమంత్రి ఫసల్‌ యోజన బీమా పథకం రైతులకు వరం కానుందని జహీరాబాద్‌ ఎంపీ బీబీ పాటిల్‌ పేర్కొన్నారు. రైతు ఆత్మహత్యలను నివారించడానికి ప్రధానమంత్రి ఫసల్‌ బీమా …

మైనారిటీలకు టీఆర్‌ఎస్ అండ: మహమూద్ ఆలీ

మెదక్: సిద్దిపేట మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ దూసుకుపోతోంది. అభ్యర్థుల తరపున టీఆర్‌ఎస్ నేతలు విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నారు. వార్డుల్లో ఇంటింటికి తిరిగి ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈమేరకు డిప్యూటీ …

సిద్దిపేటకు గురు మహర్ధశ నడుస్తోంది

అందుకే మంత్రిని అయ్యా..అభివృద్ది చేస్తున్నా ఎన్నికల ప్రచారంలో మంత్రి హరీష్‌ రావు మెదక్‌,ఏప్రిల్‌2(జ‌నంసాక్షి): సిద్దిపేటకు గురు మహర్దశ నడుస్తోందని అందువల్లనే పనులు వేగంగా సాగుతున్నాయని మంత్రి హరీష్‌ …

మొక్కల సంరక్షణకు ప్రత్యేక చర్యలు

మెదక్‌,ఏప్రిల్‌2(జ‌నంసాక్షి): హరితహారం కింద మొక్కలు నాటడంతో వదిలేయక, అవి పెరిగి పెద్దయ్యే వరకు ఐదారు సంవత్సరాల వరకు సంరక్షణ చర్యలు చేపడతామని జిల్లా అటవీ శాఖాధికారి అన్నారు. …

అందరూ ఎర్రవల్లిలా ఇళ్లు కావాలంటున్నారు

సంగారెడ్డి,మార్చి31(జ‌నంసాక్షి): సీఎం కేసీఆర్‌ దత్తత గ్రామం ఎర్రవల్లిలో నిర్మిస్తున్న రెండు పడక గదుల ఇళ్లు పేదలకు వరమని జిల్లా గ్రావిూణాభివృద్ధి సంస్థ ప్రాజెక్టు సంచాలకులు సత్యనారాయణరెడ్డి అన్నారు. …