మెదక్

24గంటల కరెంట్‌తో పెరిగిన ఒత్తిడి?

వ్యవసాయానికి, గృహావసరాలకు వేర్వేరుగా సరఫరా పరిశీలిస్తున్న అధికారులు మెదక్‌,జూలై17(జ‌నం సాక్షి): ఉమ్మడి జిల్లాలో 24గంటల ఉచిత వ్యవసాయ కరెంట్‌ సాకారం అవుతున్న వేళ పెండింగ్‌ దరఖాస్తులపై రైతులు …

ప్రియుడు ముఖం చాటేశాడని.

సెల్‌ టవర్‌ ఎక్కిన యువతి – తనకు న్యాయం చేయాలని బాధితురాలి డిమాండ్‌ భువనగిరి, జులై13(జ‌నం సాక్షి) : ప్రేమించినప్పుడు తనతో సరదాగానే ఉన్నాడు.. కానీ పెళ్లి …

గతేడాది హరితహారానికి మంచి స్పందన

అదేస్ఫూర్తితో ముందుకు సాగుతాం సిద్దిపేట,జూలై13(జ‌నం సాక్షి): గతేడాది హరితహారం కార్యక్రమానికి మంచి స్పందన వచ్చిందని సిద్దిపేట జిల్లా కలెక్టర్‌ వెంకటరామరెడ్డి అన్నారు. ఈ యేడాది కూడా అదేస్ఫూర్తితో …

భూసార పరీక్షల మేరకు పంటలు

యాదాద్రి భువనగిరి,జూలై12(జ‌నం సాక్షి): జిల్లాలో భూసార పరీక్షలు నిర్వహించి అనువైన పంటల సాగుకు సమగ్ర ప్రణాళిక రూపొందించాలని వ్యవసాయ అధికారులు సూచించారు. నేల స్వభావం మేరకు పంటలు …

పాఠశాల ప్రహారీలకు ప్రత్యేక నిధులు

మెదక్‌,జూలై12(జ‌నం సాక్షి): నర్సాపూర్‌ నియోజకవర్గంలోని చాలా గ్రామాల్లో ప్రభుత్వ పాఠశాలలకు ప్రహరీలు లేకపోవడంతో హరితహారం మొక్కలతో పాటు పాఠశాలలకు రక్షణ లేదన్న విషయం తన దృష్టికి వచ్చిందని …

హరిత తెలంగాణ లక్ష్యం కావాలి

సిద్దిపేట,జూలై12(జ‌నం సాక్షి): సిఎం కెసిఆర్‌ ప్రతిష్ఠాత్యకంగా చేపట్టిన హరితహారంలో అందరం భాగస్వాములం అవుదామని దుబ్బాక ఎమ్మెల్యే రామలింగారెడ్డి పిలుపునిచ్చారు. పెద్ద ఎత్తున మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడుదామని …

ప్రభుత్వ స్కూళ్లలోనే పిల్లలను చేర్పించాలి

ప్రైవేట్‌ మోజులో చేతులు కాల్చుకోవద్దు మెదక్‌,జూలై11(జ‌నం సాక్షి): ప్రైవేట్‌ పాఠశాలలకు దీటుగా గురుకులాల్లో పేద విద్యార్థులకు అన్ని రకాల వసతులు ఉచితంగా అందిస్తూ నాణ్యమైన విద్యను ప్రభుత్వం …

19న మెగా జాబ్‌మేళా: మంత్రి

నాగర్‌కర్నూల్‌,జూలై10:(జ‌నం సాక్షి ): జిల్లాలోని కొల్లాపూర్‌ పట్టణంలో ఈ నెల 19న మెగా జాబ్‌ మేళా నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర పంచాయతీరాజ్‌, గ్రావిూణాభివృద్ధి శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు …

కాలుష్యాన్ని కలిగిస్తే సహించం

– కాలుష్యకారక పరిశ్రమలను ఔటర్‌ వెలుపలికి తరలిస్తాం – పరిశ్రమలు పర్యావరణ రహితంగా ఉండాలి – 16వరకు కాలుష్యకారణ పరిశ్రమలను మూసివేయించాం – భవిష్యత్‌ తరాలకు ఇబ్బందులు …

హరితహారంలో గొల్లకురుమలు పాల్గొనాలి

గొర్రెలకు పచ్చిక మేతకు అవకాశం వస్తుంది మెదక్‌,జూలై9(జ‌నం సాక్షి): ప్రభుత్వం చేపట్టిన హరితహారం కార్యక్రమంలో గొల్లకురుమలు భాగస్వాములు కావాలని నర్సాపూర్‌ ఎమ్మెల్యే మదన్‌ రెడ్డి పిలుపునిచ్చారు. పచ్చదనం …

తాజావార్తలు