మెదక్

ఎకరాకు రూ, 10 వేల నష్టపరిహారం ఇవ్వాలి

సంగారెడ్డి :నీలం తుపాన్‌ కారఫంగా పంట నష్టపోయిన రైతులకు ఎకరానికి రూ,10 వేలు పరిహారం ఇవ్వాలని సీపీఎం జిల్లా కార్యదర్శి చుక్కారాములు డిమాండ్‌ చేశారు.తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వమే …

చెరుకు గిట్టుబాటు ధర ఇవ్వాలి

సంగారెడ్డి పంటకు టన్నుకు గిట్టుబాటు ధర రూ.3250 ఇవ్వాలని సీపీఎం జిల్లా కార్యదర్శి చుక్కరాములు డిమాండ్‌ చేశారు  చర్చలు జరిపి ధర ప్రకటించకుండానే మెదక్‌లో గానుగ ప్రారంభించారని …

అట్టహాసంగా ఖేల్‌ కూద్‌ పోటీలు

అట్టహాసంగా ఖేల్‌  కూద్‌ పోటీలు సిద్దిపేట మండలం తడ్కపల్లి ఆవాస విద్యాలయంలో సంభాగ్‌స్థాయి(మెదక్‌,నిజామాబాద్‌ జిల్లాలు ) ఖేల్‌ కూద్‌ పోటీలు ఆదివారం అట్టహాసంగా ప్రారంభమయ్యాయి మెదక్‌ నిజామాబాద్‌ …

మెదక్‌ చేరుకున్న చంద్రబాబు మీ కోసం పాదయాత్ర

సంగారెడ్డి, నవంబర్‌ 18 : తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు చేపట్టిన మీ కోసం వస్తున్న పాదయాత్ర 44వ రోజు ఆదివారం మధ్యాహ్నం మెదక్‌ జిల్లాలో ప్రవేశించింది. …

అదనపు కట్నం కోసం భార్య హత్య

కాప్రా : కుషాయిగూడ నాగార్జుననగర్‌ కాలనీలో అదనపు కట్నం కావాలంటూ బార్యను హత్య చేశాడు. ఓభర్త మెదక్‌ జిల్లా వర్గల్‌ మండలం పాములపర్తి గ్రామానికి చెందిన రజిత …

గిట్టుబాటు ధర ఇప్పించండి భాకిసం

గిట్టుబాటు ధర ఇప్పించండి భాకిసం సంగారెడ్డి టౌన్‌ చెరకు రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని భారతీయ కిసాన్‌ సంఘ్‌ జిల్లా ఉపాధ్యక్షుడు నర్సింహారెడ్డి డిమాండ్‌ చేశారు గురువారం …

అప్పుల వసూలు కోసం భైటాయింపు

చేగుంట : మండలంలోని గోవిందాపూర్‌ గ్రమంలో అప్పులు వసూళ్లకోసం కుంచెరుకలు రైతుల ఇళ్ల ముందు భైటాయించారు. గ్రామంలో దాదాపు నలభై మంది రైతులు వీరి నుంచి రుణం …

కోదండరాంపై కేసుకు నిరసగా ర్యాలీ

మెదక్‌: తెలంగాణ రాజకీయ జేఏసీ ఛైర్మన్‌ కోదండరాం పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయడంపై తెలంగాణ విద్యార్థి లోకం భగ్గుమంది. ఆయనపై అట్రాసీటి కేసు …

జోగిపేటలో చోరీ

జోగిపేట : పట్టణంలో బ్యాంకు ఉద్యోగి శ్రీనివాస్‌ ఇంట్లో దాదాపు రూ. పదివేల విలువైన వెండి వస్తువులు చోరీకీ గురయ్యారు. రాత్రి ఇంట్లో ఎవరు లేని సమయంలో …

జోగిపేటలో చోరీ

జోగిపేట : పట్టణంలో బ్యాంకు ఉద్యోగి శ్రీనివాస్‌ ఇంట్లో దాదాపు రూ. పదివేల విలువైన వెండి వస్తువులు చోరీకీ గురయ్యారు. రాత్రి ఇంట్లో ఎవరు లేని సమయంలో …