ఏసీబీకి చిక్కిన గురుకుల ప్రిన్సిపాల్
మెదక్ : వెలుగు గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ మేవాబాయి ఏసీబీ అధికారులకు చిక్కారు.కాంట్రాక్టర్ నుంచి లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు ప్రిన్సిపాల్ను పట్టుకున్నారు.
మెదక్ : వెలుగు గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ మేవాబాయి ఏసీబీ అధికారులకు చిక్కారు.కాంట్రాక్టర్ నుంచి లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు ప్రిన్సిపాల్ను పట్టుకున్నారు.
మెదక్ :మెదక్జిల్లా జహీరాబాద్ మండలం మన్నాపూర్లో విషాదం చోటు చేసుకుంది.తల్లీకూతుళ్లు ఆత్మహత్యకు పాల్పడ్డారు.వీరి ఆత్మహత్యకు కారణాలు తెలియరాలేదు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.