మెదక్

ఎక్కువ పంట దిగుబడి రావడానికి రైతులు నాణ్యమైన విత్తనాలు వాడాలి:ముఖ్య ప్రణాళిఖాధికారి చిన కొట్యాల్

మెదక్ ప్రతినిధి,(జనంసాక్షి):ఎక్కువ పంట దిగుబడి రావడానికి రైతులు నాణ్యమైన విత్తనాలు వాడవలసినదిగా ముఖ్య ప్రణాళిఖాధికారి చిన కొట్యాల్ అన్నారు. శాస్త్రవేత్తలు, వ్యవసాయాధికారుల సూచనలు, సలహాల పాటిస్తూ నెల …

అక్రమంగా తరలిస్తున్న బియ్యం పట్టివేత..

మెదక్ ప్రతినిధి,(జనంసాక్షి):మెదక్ జిల్లా రామయంపేట్ పరిధిలో గత రాత్రి తనిఖీలు భాగంగా బియ్యంలోడుతో వెళ్తున్న లారీని పట్టుకున్న రామయంపేట్ పోలీసులు ఈ సందర్భంగా రామయంపేట్ సిఐ చంద్రశేఖర్ …

బస్టాండ్ వైపు మల్లని ఆర్టీసీ బస్సు, ఆగ్రహం వ్యక్తం చేస్తున్న ప్రయాణికులు

అక్టోబర్ 18,(జనం సాక్షి) బషీరాబాద్ మండల కేంద్రంలో మంగళవారం రోజున తాండూరు డిపో డి.ఎం ఉపేందర్ జనం సాక్షి కథనానికి స్పందించారు. ఈ సందర్భంలో తాండూరు డిపో …

ఆర్టీసీ ఉద్యోగుల నిజాయితీ కి కృతజ్ఞతలు తెలిపిన మహిళ ప్రయాణికురాలు

జహీరాబాద్ అక్టోబర్ 18 (జనంసాక్షి) ఆర్టీసీ ఉద్యోగులు తమ నిజాయితీని మరో మారు చాటుకున్నారు. జహీరాబాద్ ప్రాంతానికి చెందిన ముగ్గురు మహిళల ప్రయాణికులు హైదరాబాద్ నుంచి జహీరాబాద్ …

సిలివేరి వేణు ప్రథమ వర్ధంతి సందర్భంగా క్రీడా వస్తువులు పంపిణీ.

దౌల్తాబాద్ అక్టోబర్ 18, జనం సాక్షి. దౌల్తాబాద్ మండల కేంద్రనికి చెందిన సిలివేరి వేణు గత సంవత్సరం రోడ్డు ప్రమాదంలో మరణించించాడు. వేణు ప్రథమ వర్ధంతి సందర్భంగా …

ఆయిల్ ఫామ్ సాగు రైతుకు మేలు

కుబీర్ ( జనం సాక్షి  18); కుబీర్ మండల కేంద్రంలోని గ్రామపంచాయతీ కార్యాలయంలో  ఆయిల్ ఫామ్ పంటపై అవగాహన, కల్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సాంప్రదాయ …

రైతుకు ధీమా రైతు బీమా

రైతు బీమా చెక్కును అందజేసిన సర్పంచ్ మీరా విజయ్ కుమార్ కుబీర్ ( జనం సాక్షి  18); ఆరు కాలం కష్టపడి పనిచేసే రైతుకు ఏదైనా జరిగితే …

అన్నదాతకు. అధికారులు అందుబాటులో ఉండాలి..

 జిల్లా వ్యవసాయ అధికారి ఆశాకుమారి..  పెద్ద శంకరంపేట. జనం సాక్షి అక్టోబర్ 18  మండల పరిధిలోని టేంకటి గ్రామంలో జిల్లా వ్యవసాయ అధికారిని శ్యామకుమారి పంటలను పరిశీలించడం …

నూతన బాధ్యతలు స్వీకరించిన డిగ్రీ ప్రిన్సిపాల్

 డా.రహత్ ఖానం మహదేవపూర్ అక్టోబర్ 18 ( జనంసాక్షి ) మహదేవపూర్ మండల కేంద్రంలో లోని డిగ్రీ కళాశాలకు  అదిలాబాద్ సైన్స్ డిగ్రీ కళాశాల నుండి బదిలీపై …

ఆర్టీసీ సేవలను సద్వినియోగం చేసుకోవాలి

-తొర్రూరు ఆర్టీసీ డిపో మేనేజర్ పరిమళ తొర్రూరు 18 అక్టోబర్ (జనంసాక్షి ) గ్రామస్తులు ఆర్టీసీ సేవలను సద్వినియోగం చేసుకోవాలని తొర్రూరు డిపో మేనేజర్ కె.పరిమళ అన్నారు.తెలంగాణ …