మెదక్

క్షుద్ర పూజ లే జంట హత్యలకు కారణం.

మల్కాజిగిరి.జనంసాక్షి.అక్టోబర్18. ఉప్పల్ హనుమాన్ నగర్ లో జరిగిన తండ్రీ కొడుకు ను హత్య చేసిన నిందితులను ఉప్పల్ పోలీసులు, ఎస్వోటీ మల్కాజిగిరి పోలీసుల సహకారంతో అరెస్టు చేసి …

మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు జి. చెన్నయ్య ను పరంర్శిన జిల్లా నాయకులు

జహీరాబాద్ అక్టోబర్ 18( జనంసాక్షి ) హైదరాబాదులో మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు జి. చెన్నయ్య ను స్వగృహమునందు కలుసుకొని ఆరోగ్య పరిస్థితులను అడిగి తెలుసుకోవడం జరిగింది …

హక్కుల సాధన కొరకు ప్రతి ఒక్కరు కృషి చేయాలి.

యల్ హెచ్ పి యస్ రాష్ట్ర కార్యదర్శి కె. రాంజీ రాథోడ్. తాండూరు అక్టోబర్ 18(జనంసాక్షి)హక్కుల సాధన కొరకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని యల్ హెచ్ …

పార్టీ బలోపేతానికి కృషి చేయాలి

వికారాబాద్ జిల్లా బిజెపి అధ్యక్షుడు సదానంద రెడ్డి దోమ అక్టోబరు 18(జనం సాక్షి) రాబోయే ఎన్నికల వరకు పార్టీ బలోపేతానికి ప్రతి కార్యకర్త కృషి చేయాలని వికారాబాద్ …

మన ఊరు-మనబడి పనులను పరిశీలించిన జిల్లా కలెక్టర్. ముషారఫ్ ఫారుఖీ.

 నిర్మల్ బ్యూరో, అక్టోబర్18,జనంసాక్షి,,,    పట్టణం లోని ఆష్రా కాలనీ ప్రభుత్వ ప్రాథమిక,  ఉన్నత  పాఠశాలను   మంగళవారం జిల్లా పాలనాధికారి  ఆకస్మిక తనిఖీ చేశారు.ఈ సందర్భంగా రెండు …

లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ

 హుస్నాబాద్ రూరల్ అక్టోబర్ 18(జనంసాక్షి) హుస్నాబాద్ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మంగళవారం లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అందజేశారు.జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ రాజిరెడ్డి …

పేకాట ఆడితే జైలుకె సదాశివనగర్ సిఐ రామన్

గాంధారి జనంసాక్షి అక్టోబర్ 18-  గాంధారి మండలం తాడ్వాయి సదాశివ నగర్ మండల ప్రజలకు  దీపావళి పండుగ సందర్భంగా ఎవరైనా పేకాట ఆడిన ఆడించిన వారిపై కఠిన …

అక్రమంగా తరలిస్తున్న బియ్యం తనిఖీలో పట్టుబడిన లారీ తనిఖీ చేస్తుండగా రామయంపేట్ సిఐ చంద్రశేఖర్ రెడ్డి పట్టుకున్నారు

జనం సాక్షి ప్రతినిధి మెదక్ : మెదక్ జిల్లా రామయంపేట్ పరిధిలో గత రాత్రి తనిఖీలు భాగంగా బియ్యంలోడుతో వెళ్తున్న లారీని పట్టుకున్న రామయంపేట్ పోలీసులు ఈ …

రిపోర్టర్ కు ఆర్థిక సహాయం

దోమ అక్టోబరు 18(జనం సాక్షి) దోమ మండల పరిధిలోని. మోత్కూర్ గ్రామం రీపోటర్ సురేష్ గారి తండ్రి చనిపోవడం తో ఇట్టి విషయాన్ని తెలుసుకున్న ఉమ్మడి రంగారెడ్డి …

రోహిత్ కుటుంబాన్ని పరామర్శించిన ప్రవీణ్ నాయక్

జనం సాక్షి నార్నూర్ మండల కేంద్రంలోని గంగాపూర్ గ్రామంలో హైదరాబాద్ లో చనిపోయిన రోహిత్ వారి కుటుంబానికి మంగళవారం రోజు దివ్యశ్రీ ఫౌండేషన్ ధారావత్ ప్రవీణ్ నాయక్ …