మెదక్

సబ్ మార్కెట్ యార్డు పనులకు శంకుస్థాపన

గరిడేపల్లి, అక్టోబర్ 17 (జనం సాక్షి): అక్టోబర్ 18 తేదీన గరిడేపల్లి సబ్ మార్కెట్ యార్డు లోని పలు అభివృద్ధి పనులకు హుజూర్నగర్ శాసనసభ్యులు శానంపూడి సైదిరెడ్డి …

“అధికారులు ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలి”

పెన్ పహాడ్ అక్టోబర్ 17 (జనం సాక్షి) : గ్రామాలలో నెలకొన్న సమస్యలను పరిష్కరించేందుకు అధికారులు ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలని ఎంపీపీ నెమ్మది బిక్షం జడ్పిటిసి మామిడి …

కూలిన పాఠశాలకు మూడు తరగతి గదులు మంజూరీకి ప్రతిపాదన *జనం సాక్షి వార్తకు

తూప్రాన్ జనం సాక్షి అక్టోబర్ 17 :: మనోహరాబాద్ మండలంలోని  గౌతొజిగూడ ప్రాథమిక పాఠశాలలకు మూడు అదనపు తరగతి గదులు కావాలని ప్రతిపాదనలు పంపనున్నట్లు మండల విద్యాధికారి …

ఆరోగ్య కేంద్రానికి వెంటనే ప్రారంభించాలని ఎంపీడీఓ కార్యాలయం ముట్టడి

జహీరాబాద్ అక్టోబర్ 17( జనంసాక్షి)  న్యాలకల్ మండలం లోని ఆరోగ్య కేంద్రానికి వెంటనే ప్రారంభించాలని కోరుతూ గ్రామస్తులు సోమవారం  ఎంపీడీఓ కార్యాలయం ముట్టడించారు.  వడ్డీ గ్రామం నుండి …

కార్మికుల సమస్యలపై పోరాడేది సీఐటీయు

జిల్లా ప్రధాన కార్యదర్శి రాపర్తి రాజు స్టేషన్ ఘన్పూర్, అక్టోబర్ 17 , ( జనం సాక్షి ) : కార్మికుల సమస్యలపై,హక్కులపై పోరాడే ఏకైక సంఘం …

ఆరోగ్య కేంద్రానికి వెంటనే ప్రారంభించాలని ఎంపీడీఓ కార్యాలయం ముట్టడి

జహీరాబాద్ అక్టోబర్ 17( జనంసాక్షి) న్యాలకల్ మండలం లోని ఆరోగ్య కేంద్రానికి వెంటనే ప్రారంభించాలని కోరుతూ గ్రామస్తులు సోమవారం ఎంపీడీఓ కార్యాలయం ముట్టడించారు. వడ్డీ గ్రామం నుండి …

లోన్ ఆప్ లను డౌన్లోడ్ చేసి మీరు అప్పు తీసుకుంటున్నారా? తస్మాత్ జాగ్రత్త..:జిల్లా యెస్.పి శ్రీమతి పి.రోహిణి ప్రియదర్శిని

 మెదక్ ప్రతినిధి,(జనంసాక్షి):జిల్లా కార్యాలయంలో జిల్లా యెస్.పి శ్రీమతి పి.రోహిణి ప్రియదర్శిని ఐ.పి.యెస్ గారు సైబర్ నేరాల పై అవగాహన కల్పిస్తూ….సైబర్ నేరగాళ్ళు ఆర్ధిక నేరాలు పాల్పడడం కోసం …

తలరాతను మార్చగలిగే శక్తి విద్యకే ఉంది -టీ ఎస్ డబ్ల్యూ ఆర్ ఈ ఐ ఎస్ కార్యదర్శి రోనాల్డ్ రోస్…

హన్మకొండ బ్యూరో చీఫ్ 17అక్టోబర్ జనంసాక్షి సోమవారం నాడు ఆయన హనుమకొండ కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, ఐటిడిఎ పిఓ అంకిత్, కమిషనర్ ప్రవీణ్యా తో కలసి …

మునుగోడులో హనుమకొండ జడ్పీ చైర్మన్ ప్రచారం

ఎల్కతుర్తి అక్టోబర్ 17 జనం సాక్షి మునుగోడులో హనుమకొండ జడ్పీ చైర్మన్ ప్రచారం : హనుమకొండ జిల్లా జడ్పీ చైర్మన్ మారేపల్లి సుధీర్ కుమార్ సొసైటీ చైర్మన్ …

కృషి విజ్ఞానం కేంద్రం ఆధ్వర్యంలో పీఎం కిసాన్ సమ్మాన్ సమ్మేళన కార్యక్రమం

జహీరాబాద్ అక్టోబర్ 17 (జనం సాక్షి) పీఎం కిసాన్ సమ్మాన్ సమ్మేళను ప్రోగ్రాం ను డి డి యస్ -కె వి కె ఆధ్వర్యంలో రంజోల్ రైతు …