మెదక్

టిఆర్ఎస్ మండల కన్వీనర్ ను శాలువతో ఘనంగా సన్మానించి న ఎమ్మార్పీఎస్ టీఎస్ నాయకులు

జనం సాక్షి,చెన్నరావు పేట మండల కేంద్రంలోని రాజీవ్ నగర్ కాలనీలో ఎమ్మార్పీఎస్ టీఎస్ మండల అధ్యక్షుడు ఆకులపెళ్లి ఉప్పలయ్య ఏర్పాటు చేసిన సన్మాన కార్యక్రమానికి ఎమ్మార్పీఎస్ టీఎస్ …

పార్టీ సభ్యత్వ చెక్కును అందజేత….

ఎమ్మెల్యే చిలుముల మదన్ రెడ్డి.. చిలప్ చేడ్/సెప్టెంబర్/జనంసాక్షి :- తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి రైతులను పార్టీ కార్యకర్తలకు ఎల్లప్పుడూ అండగా ఉంటుందని ఎమ్మెల్యే మదన్ …

*అక్టోబర్ 21న విద్యార్థి పోరుగర్జన*

– బీసీ విద్యార్థి సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి పచ్చిపాల రామకృష్ణ మునగాల, సెప్టెంబర్ 30(జనంసాక్షి): రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలు భర్తీ చేయాలని, అలాగే విద్యారంగ …

గర్భిణులు,బాలింతలు పౌష్టికాహారం తీసుకోవాలి

    సిడిపిఓ సుధారాణి                                  భీమ్‌గల్ …

*ఘనంగా సువిద్య డిగ్రీ కళాశాలలో బతుకమ్మ సంబరాలు.

చిట్యాల సెప్టెంబర్30( జనంసాక్షి ) తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించే బతుకమ్మ పండుగ సంబరాలను శుక్రవారం మండల కేంద్రంలోని సువిద్య డిగ్రీ కళాశాలలో  ఘనముగా నిర్వహించారు. …

ఎన్నారంలో చీరలు పంపిణీ చేసిన సర్పంచ్ మెట్టు మహేందర్ రెడ్డి

 రామన్నపేట సెప్టెంబర్ 30 (జనంసాక్షి) మండల కేంద్రంలోని ఎన్నారం గ్రామంలో రాష్ట్ర ప్రభుత్వం  మహిళలకు కానుకగా అందిస్తున్న బతుకమ్మ చీరలను గ్రామ సర్పంచ్ మెట్టు మహేందర్ రెడ్డి  …

ములకనూరులో ఎమ్మెల్యే సతీష్ కుమార్ పుట్టినరోజు ఘనంగా నిర్వహించారు

భీమదేవరపల్లి మండలం సెప్టెంబర్ (30 జనంసాక్షి న్యూస్ భీమదేవరపల్లి మండలం ముల్కనూర్ లొ తెలంగాణ  స్థూపం వద్ద ఎమ్మెల్యే సతీష్ కుమార్ పుట్టినరోజు  సందర్బంగా కేక్ కట్ …

బయ్యారంలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయాల్సిందే:జిల్లా కాంగ్రెస్ నాయకులు

*బయ్యారంలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయాల్సిందే:జిల్లా కాంగ్రెస్ నాయకులు* బయ్యారం,సెప్టెంబర్30(జనంసాక్షి): తెలంగాణ రాష్ట్ర విభజన చట్టంలో పొందుపరిచిన విధంగా బయ్యారంలో ఉక్కు పరిశ్రమను కాలయాపన చేయకుండా  ఏర్పాటు …

ఐఐటిలో సిటు సాధించిన రాథోడ్ ధనుష్ కు ఘనసన్మానం.

  నెరడిగొండ సెప్టెంబర్30(జనంసాక్షి): జెఈఈ అడ్వాన్స్ లో సత్తాచాటి ఐఐటీ గోహతిలో సిటు సాధించిన రాథోడ్ శిలా-రమేశ్ దంపతుల కుమారుడైన రాథోడ్ ధనుష్ మండలంలోని వెంకటాపూర్ గ్రామానికి …

దుర్గా మల్లేశ్వర దేవాలయంలో భక్తుల పూజలు

వరంగల్ ఈస్ట్, సెప్టెంబర్ 30(జనం సాక్షి) వరంగల్ నగరంలోని కరీమాబాద్ ఎస్ ఆర్ ఆర్ తోటలో గల శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి దేవాలయంలో జరుగుతున్నది శ్రీదేవి …