Main

వైద్యులే దేవుళ్ళు * వైద్యులను సన్మానించిన డిప్యూటీ మేయర్ రెడ్డి శెట్టి శ్రీనివాస్

కాప్రా జవహర్ నగర్ ( జనం సాక్షి ) జూలై 1 వైద్యులు మానవులకి ప్రాణదాతలని దేవుళ్ళతో సమానమని జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ …

తాలూకా మొదటి ర్యాంకు దోమ పాఠశాలకే…. సర్పంచ్ కె రాజిరెడ్డి

పదిలో అత్యుత్తమ ఫలితాలు సాధించి దోమ పాఠశాలకు గుర్తింపు తేవడం హర్షించ దగ్గ విషయం అని దోమ మండల సర్పంచ్ల సంఘము అధ్యక్షులు కె రాజిరెడ్డి అన్నారు. …

వినూత్న కార్యక్రమాలలో పాల్గొంటున్న కె. ఏస్. ఆర్. ట్రస్ట్ చైర్మన్.

వికారాబాద్ జిల్లాదోమ మండలం మోత్కూర్ గ్రామం లో పుట్టినరోజు వేడుకలో పాల్గొన్న కె. ఎస్. ఆర్ ట్రస్ట్ చైర్మన్ శరత్కుమార్ రెడ్డి. మోత్కూర్ గ్రామం లో AB …

బీసీ సమీకృత భవనం కోసం చర్యలు చేపట్టాలి. బీసీ స్మశానవాటిక అభివృద్ధిపరచండి. బీసీల సమస్యలను పరిష్కరించకపోతే కలెక్టరేట్ను ముట్టడిస్తాం. నియోజకవర్గ కన్వీనర్ రాజ్ కుమార్ కందుకూరి.

బీసీ సమీకృత భవనం కోసం చర్యలు చేపట్టాలని.బీసీల సమస్యలను పరిష్కరించకపోతే కలెక్టరేట్ను ముట్టడిస్తామని నియోజకవర్గ బీసీ కన్వీనర్ రాజ్ కుమార్ కందుకూరి పేర్కొన్నారు. బుధవారం వికారాబాద్ జిల్లా …

చెక్కును అందజేసిన ముల్లిపావని

ఘట్కేసర్ జూన్ 29 (జనం సాక్షి) ఈరోజు ఘట్కేసర్ మున్సిపాలిటీ కార్యాలయ ఆవరణలో ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా నిరుపేద కు సి ఎం ఆర్ ఎఫ్ …

వెంకటాపూర్ తండాలో మెరిసిన గిరిజన ఆణిముత్యం

తల్లి కెతావత్ దేవిబాయి దినసరి కూలీ * తండ్రి కెతావత్ బాలు నాయక్ ఆటో డ్రైవర్ * తల్లిదండ్రుల ఆశయాన్ని నెరవేర్చిన చదువుల తల్లి * ఇంటర్ …

అంత్యక్రియల నిమిత్తం ఆర్థిక సహాయం అందించిన బి.ఎస్.పి నియోజకవర్గ ఇన్చార్జ్ సీఎం నర్సింలు

నియోజకవర్గ పరిధిలో నిరుపేద కుటుంబాలు మరణిస్తే వారి కుటుంబాలకు ఆర్థిక భారం పడకూడదన్న ఉద్దేశంతో వారికి అండగా నిలుస్తూ అంత్యక్రియల నిమిత్తం కుటుంబానికి తనకు తోచిన సహాయం …

_పాలఉత్పత్తిదారుల సహకార సంఘం నూతన చెర్మన్ గొల్ల శ్రీనివాస్ యాదవ్.

దోమ మండల కేంద్రంలో పాలఉత్పత్తిదారుల సహకార సంఘం నూతన చైర్మన్ టీఆరెఎస్ అభ్యర్థి గొల్ల శ్రీనివాస్ యాదవ్ ను డైరెక్టర్లు ఏకగ్రీవంగా ఎన్నుకొన్నారనీ దోమ సర్పంచ్ రాజిరెడ్డి తెలిపారు. అనంతరం చైర్మన్ …

పేద విద్యార్థుల సంక్షేమమే ప్రభుత్వ ద్యేయం :ఎంపీపీ ఎల్లుభాయిబాబు

తెలంగాణ ప్రభుత్వం విద్యకు పెద్ద పీట వేస్తుందని శామీర్ పేట్ ఎంపీపీ ఎల్లు భాయి బాబు అన్నారు. మంగళ వారంరోజు శామీర్ పేట్ మండలంలో గల ఎంఈఓ …

దోమ ప్రబుత్వ కళాశాలలో విద్యార్థుల అభినందన సభ

దోమ మండల పరిధిలో గల ప్రభుత్వ కళాశాలలో నిన్న విడుదలైన ఫలితాలలో ప్రథమ సంవత్సర విద్యార్థులు 201 మందికి గాను 85 మంది ఉత్తీర్ణులై 42.3శాతం మరియు …