Main

ఘనంగా డైరెక్టర్ సప్తగిరి గౌడ్ జన్మదిన వేడుకలు. జనహృదయ యువనేత సప్తగిరి గౌడ్ కు జన్మదిన శుభాకాంక్షలు. తాండూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ విటల్ నాయక్.

తాండూరు జూన్ 25(జనంసాక్షి)వికారాబాద్ జిల్లా తాండూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ సప్తగిరి గౌడ్  జన్మదిన వేడుకలు శనివారం  మార్కెట్ కమిటీ కార్యాలయంలో చైర్మన్ వైస్ చైర్మన్ …

భవిష్యత్తులో ఉన్నత శిఖరాలను అధిరోహించాలి..!! – విద్యార్థినిలకు పాఠ్య పుస్తకాలు పంపిణీ చేసిన జడ్పీటీసీ హరిప్రియ

విద్యార్థినిలు ఏకాగ్రతతో చదివి భవిష్యత్తులో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని జడ్పీటీసీ హరిప్రియ అన్నారు. శుక్రవారం పురపాలిక పరిధిలోని ప్రభుత్వ వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ బాలికల వసతి …

శ్రీనివాసుని సన్నిధిలో ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి ప్రత్యేక పూజలు.

తాండూరు జూన్ 24 (జనం సాక్షి)కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామిని ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి దర్శించుకొని ప్రత్యేక పూజలు …

అభివృద్ధిని చూసి ఓర్వలేకనే లేనిపోని ఆరోపణలు.

ఎమ్మెల్యే పై బురదజల్లే ప్రయత్నం చేస్తే సహించేది లేదు. తాండూరు మార్కెట్ కమిటీ చైర్మన్ విఠల్ నాయక్. తాండూరు జూన్ 24(జనంసాక్షి)స్తానిక ఎమ్మెల్యే ఫైలట్ రోహిత్ రెడ్డి …

టిఆర్ఎస్ నేతల కు విమర్శించే స్థాయి కాంగ్రెస్ పార్టీకి లేదు

రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు సత్యం జనం సాక్షి జూన్ 24 మోమిన్ పేట వికారాబాద్ ప్రాంతానికి అన్ని రకాల అభివృద్ధి పరచడం టిఆర్ఎస్ పార్టీకే సాధ్యమని …

నీటి సమస్యపై మేయర్ సమీక్ష

బోడుప్పల్ నగర పాలక సంస్థ కార్యాలయంలో నీటి సమస్యపై వాటర్ బోర్డు మేయర్ సామల బుచ్చిరెడ్డి సమావేశమయ్యారు. ప్రతి డివిజన్ నుండి వివిధ నీటి సమస్యల జాబితాను …

సీసీ రోడ్డుకు శంకుస్థాపన

మేడిపల్లి – జనంసాక్షి 15వ డివిజన్ అమ్మ సాని వెంకట్ రెడ్డి కాలనీలో 15 లక్షల నిధులతో సిసి రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన జరిగింది. బోడుప్పల్ మేయర్ …

కె జి బి వి ని సందర్శించిన మండల విద్యాదికారి

దోమ కె జి బి వి పాఠశాల ను మండల విద్యాధికారి హరిశ్చందర్ సందర్శించి తరగతుల నిర్వహణ రిజిస్టర్ లను పరిశీలించడం జరిగింది. భోజన విధానాలను విద్యార్థుల …

పేద కుటుంబాలకు అండగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం..

సికింద్రాబాద్ ( జనం సాక్షి )    సికింద్రాబాద్ నియోజకవర్గంలోని తార్నాక డివిజన్ పరిధికి చెందిన 13 మంది కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకం లబ్ధిదారులకు …

“అక్షరం”ను నిర్లక్ష్యం చేయొద్దు…. సర్పంచ్ కె రాజిరెడ్డి

దోమ.న్యూస్ జనం సాక్షి. చదివించడం నేర్పించడం లో నిర్లక్ష్యం చేయరాదని దోమ మండల సర్పంచ్ల సంఘము అధ్యక్షులు కె రాజిరెడ్డి అన్నారు శుక్రవారం దోమ ప్రైమరి పాఠశాలలలో* …