రంగారెడ్డి
జీహెచ్ఎంసీలో విలీనం వద్దంటూ మహాధర్న
రంగారెడ్డి : జీహెచ్ఎంసీలో విలీనం చేయొద్దంటూ రాజేంద్రనగర్ మండలంలోని 14 గ్రామాల ప్రజలు ఆందోళనకు దిగారు. అఖిలపక్షం ఆధ్వర్యంలో నార్సింగి చౌరస్తాలో మహాధర్నాకు దిగారు.
ఏసీబీ వలలో చిక్కిన ఈవో
రంగారెడ్డి,(జనంసాక్షి): లంచం తీసుకుంటూ బాచుపల్లి పంచాయతీ ఈవో వజ్రలింగం ఏసీబీ అధికారులకు చిక్కారు. రూ. 40 వేలు లంచం తీసుకుంటుండగా వజ్రలింగంను ఏసీబీ అధికారులు పట్టుకున్నారు.
తాజావార్తలు
- 42 % బీసీ రిజర్వేషన్కు సుప్రీంకోర్టులో ఊరట
- సుప్రీం కోర్టు తీర్పు శుభ పరిణామం
- మెడిసిన్లో ముగ్గురికి నోబెల్
- బీహార్లో మోగిన ఎన్నికల నగారా
- మరో గాడ్సే..
- కొండచరియలు విరిగిపడి..
- ఈవీఎంలో ఇక అభ్యర్థుల కలర్ ఫొటోలు
- బీహార్లో నూతన తేజస్వం..
- దేశీయంగా ఐదోతరం స్టెల్త్ యుద్ధ విమానాల తయారీ
- దేశవ్యాప్తంగా కొత్తగా 57 కేవీలు
- మరిన్ని వార్తలు