రంగారెడ్డి
వికారాబాద్ కోర్టు ఎదుట న్యాయవాదుల ఆందోళన
రంగారెడ్డి: ప్రత్యేక హైకోర్టు సాధన కోసం వికారాబాద్ కోర్టు ఎదుట న్యాయవాదుల ఆందోళన.
బైక్ను ఢీకొన్న లారీ, ఒకరు మృతి
రంగారెడ్డి: పెద్దేముల్ మండలం పత్తేపల్లి సమీపంలో బైక్ను ఢీకొన్న లారీ, ఒకరు మృతి
వాహనాల తనిఖీల్లో 12 లక్షలు పట్టివేత
రంగారెడ్డి: హయత్నగర్ మండలం తుర్కయాంజాల్లో పోలీసులు వాహనాల తనిఖీ నిర్వహించారు. తనిఖీల్లో భాగంగా అక్రమంగా తరలిస్తున్న రూ.12 లక్షలను పట్టుకున్నారు.
తాజావార్తలు
- ఓబుళాపురం మైనింగ్ కేసులో ‘గాలి’తో సహా ఐదుగురికి జైలు
- మోదీ నిర్లక్ష్యం వల్లే ఉగ్రదాడి
- నేడు దేశవ్యాప్తంగా మాక్డ్రిల్
- కొడంగల్ లో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి
- ఇరాన్ పోర్టులో పేలుడు శబ్దం 50 కి.మీ. దూరం వినిపించింది: ఇరాన్ మీడియా
- కస్తూరి రంగన్కు ప్రధాని మోదీ నివాళి.. దేశానికి ఆయన సేవలు చిరస్మరణీయం
- బీఆర్ఎస్ ఏకైక ఎజెండా తెలంగాణే.. 25 ఏళ్ల ప్రస్థానంలో ఇదే మా నిబద్ధత: కేటీఆర్
- కేసీఆర్ స్పీచ్పై తీవ్ర ఉత్కంఠ.. ఏ నలుగురు కలిసినా ఇదే చర్చ
- భారత్, హిందువులపై మరోసారి విషం చిమ్మిన పాక్ ఆర్మీ చీఫ్
- ఉగ్రదాడి దోషులను వదిలిపెట్టం: నరేంద్ర మోదీ
- మరిన్ని వార్తలు