వరంగల్

నాలుగున్నరేళ్లలో హావిూలు వెనక్కి పోయాయి

సొంత ఎజెండాతో ముందుకు సాగిన కెసిఆర్‌: కోదండరామ్‌ జనగామ,నవంబర్‌1(జ‌నంసాక్షి): నాలుగున్నరేళ్ల తెరాస పాలనలో సీఎం కేసీఆర్‌ కుటుంబానికే లబ్ది చేకూరిందని తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరాం విమర్శించారు. …

సంక్షేమ పథకాలకు ప్రజల బ్రహ్మరథం

అందుకే పార్టీలో జోరుగా చేరికలు: వినయ్‌ భాస్కర్‌ వరంగల్‌,నవంబర్‌1(జ‌నంసాక్షి): దేశంలో ఎక్కడా లేని విధంగా సీఎం కేసీఆర్‌ సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని మాజీ ఎమ్మెల్యే వినయ్‌ …

తెలంగాణకు శాపంగా మహాకూటమి

అభివృద్దిని అడ్డుకోవడమే వారి ఎజెండా ప్రచారంలో మండిపడ్డ ముత్తిరెడ్డి జనగామ,నవంబర్‌1(జ‌నంసాక్షి): మహాకూటమి తెలంగాణ ప్రజల పాలిట శాపంగా మారనుందని మాజీ ఎమ్మెల్యే, టీఆర్‌ఎస్‌ జనగామ నియోజకవర్గ అభ్యర్థి …

పొన్నాల జైలుకు వెళ్లడం ఖాయం

– జలయజ్ఞాన్ని ధనయజ్ఞంగా మార్చింది పొన్నాలే – శాసనమండలి విప్‌ బోడకుంటి వెంకటేశ్వర్లు వరంగల్‌, అక్టోబర్‌31(జ‌నంసాక్షి) : మాజీ పీసీసీ చీఫ్‌ పొన్నాల లక్ష్మయ్య జైలుకు వెళ్లడం …

కాంగ్రెస్‌ జాబితాపై ఆశావహుల్లో ఉత్కంఠ

పాతకాపుల్లో నాలుగైదు పేర్లు జనగామలో పొన్నాలకు పోటీ లేనట్లే రేవూరి సీటుపైనే పంచాయితీ వరంగల్‌,అక్టోబర్‌31(జ‌నంసాక్షి): కాంగ్రెస్‌ జాబితా గురువారం విడుదల కానున్న నేపథ్యంలో ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో …

పెరగనున్న పంటల దిగుబడి

పత్తి, కంది పంటల సాగుతో సానుకూల పరిస్తితి వరంగల్‌,అక్టోబర్‌31(జ‌నంసాక్షి): గతేడాది వర్షాలు భారీగా కురవడంతో దిగుబడులు అధికంగా వచ్చాయని.. ఈ ఏడాది కూడా సకాలంలో కురిస్తే సాగు …

సిసిఎస్‌ పెన్షన్‌ విధానం రద్దు చేయాల్సిందే

వరంగల్‌,అక్టోబర్‌31(జ‌నంసాక్షి): ఉద్యోగలు సిసిఎస్‌ పెన్షన్‌ విధానం రద్దు కోరుతూ ఆందోళన ఉధృతం చేయనున్నట్లు తెలంగాణ నాన్‌గెజిటెడ్‌ ఉద్యోగుల సంఘం(టీఎన్జీవో) కేంద్రసంఘం రాష్ట్ర అధ్యక్షుడు కారం రవీందర్‌రెడ్డి తెలిపారు. …

మోసానికి మారుపేరు కెసిఆర్‌: దొమ్మాటి

  జనగామ,అక్టోబర్‌30(జ‌నంసాక్షి): మోసానికి మారు పేరు కేసీఆర్‌ అని టీపీసీసీ కార్యదర్శి.దొమ్మాటి సాంబయ్య అన్నారు. మంగళవారం స్టేషన్‌ ఘన్పూర్‌ నియోజకవర్గం ధర్మసాగర్‌ మండలంలోని రాంపూర్‌, మాలకపల్లి, ధర్మపురం, …

అభివృద్దిని చూసి టిఆర్‌ఎస్‌లో చేరుతున్నారు

వారందరికి అండగా ఉంటామన్న ఆరూరి మళ్లీ టిఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఖాయమని వెల్లడి వరంగల్‌ రూరల్‌,అక్టోబర్‌30(జ‌నంసాక్షి): రాష్ట ప్రభుత్వం చేస్తున్న అభివృద్ది చూసి పలు పార్టీలకు చెందిన కార్యకర్తలు …

శంకర్‌ నాయక్‌కు మద్దతుగా ప్రచారం

మహబూబాబాద్‌,అక్టోబర్‌30(జ‌నంసాక్షి ): మానుకోట ఎమ్మెల్యే అభ్యర్థి బానోత్‌ శంకర్‌నాయక్‌ను అత్యధిక మెజార్టీతో గెలిపిద్దామని రైతు సమితి జిల్లా కో ఆర్డినేటర్‌ భూ క్యా బాలాజీ నాయక్‌ కోరారు. …