వరంగల్
ఈ రోజు వీబీఐటీలో ప్లేస్మెంట్స్
జనగామ: జనగామ మండలం పెంబర్తి వీబీఐటీలో విద్యార్థులకు విద్యార్థులకు ఉదయం విప్రోటెక్నాలజీ మల్టీనేషన్ కంపనీ ప్లేస్మెంట్ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది.
గ్యాస్పైపులైన్ నిర్మాణానికి ఏర్పాట్లు
ఖనాపురం: మండలంలోని 5 ప్రాంతాల్లో గ్యాస్ పైపులైన్ నిర్మాణానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు గుజరాత్ పెట్రోనెట్ లిమిటెడ్ అధికారి హెచ్వీఆర్ శర్మ తెలిపారు.
ప్రమాదవశాత్తూ బావిలో పడి మృతి
మద్దూరు:మండలంలోని కొండాపూర్ గ్రామానికి చెందిన పేరాల కౌసల్య(75) అనే వృద్ధురాలు ఇంటి సమీపంలోని బావిలో ప్రమాదవశాత్తూ కాలుజారి బావిలోపడి మృతిచెందినది.
విత్తనాలకోసం బారులు తీరిన రైతులు
వరంగల్: తొర్రూరు, మహబూబాబాద్, నెల్లికుదురులలో వేరుశెనగా విత్తనాల కోసం రైతులు బారులు తీశారు. రైతుకు బస్తా చొప్పున పోలీసుల సమక్షంలో వ్యవసాయశాఖ అధికారులు టోకెన్లు ఇస్తున్నారు.
తాజావార్తలు
- విశాఖ సాగర తీరంలో అపూర్వ ఘట్టం.. ‘యోగాంధ్ర’ గిన్నిస్ రికార్డు కైవసం
- మానసిక ప్రశాంతతకు యోగా కీలకం: నారా బ్రాహ్మణి
- భారత్ దెబ్బకు విలవిల… ఒప్పుకున్న పాకిస్థాన్ ఉప ప్రధాని
- డేంజర్లో మీ పాస్వర్డ్లు.. 16 బిలియన్ల అకౌంట్ల సమాచారం హ్యాకర్ల చేతికి!
- ఇంగ్లీష్ మాట్లాడేవారు సిగ్గుపడే రోజు ఎంతో దూరం లేదు: అమిత్ షా సంచలన వ్యాఖ్యలు
- .భారత్, పాక్ కాల్పుల విరమణలో నా జోక్యం లేదు
- జగన్ పై మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేసిన షర్మిల
- ఎయిర్ ఇండియా కీలక ప్రకటన..అంతర్జాతీయ సర్వీసుల్లో కోత
- ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా మాళవాళికి పెనుముప్పే..
- మహబూబ్నగర్ జైలు నుంచి రైతులు విడుదల
- మరిన్ని వార్తలు