వరంగల్

వరంగల్‌ నుంచి హైదరాబాద్‌కు రానున్న సైన్స్‌ ఎక్స్‌ప్రేస్‌

వరంగల్‌:   జీవవైవిద్య ప్రత్యేకతలను వివరిస్తూ వాతవారణ మార్పులను దానికి కారణాలను విశ్లేషిస్తూ వరంగల్‌ విద్యార్థులకు విజ్ఞాన్ని పంచిన సైన్స్‌ఎక్స్‌ ప్రెస్‌ నేడు హైదరామాద్‌కు వెళ్లనుంది. గత 4రోజులుగా …

రాజకీయ ఐకాసతో కలిసి పరిచేస్తాం: ఎర్రబెల్లి

వరంగల్‌: ప్రత్యేక తెలంగాణ అంశంపై కేంద్రం అఖిలపక్ష సమావేశం నిర్వహిస్తే తమ పార్టీ నుంచి ఒకరినే పంపించి తెలంగాణ వాదాన్ని వినిపిస్తామని తెదేపా తెలంగాణ ఫోరం కన్వీనర్‌, …

సైన్స్‌ ఎక్స్‌ప్రెస్‌ను తిలకించేందుకు భారీగా వచ్చిన విద్యార్థులు

వరంగల్‌: ఖాజీపే రైల్వేస్టేషన్లో మూడో రోజు కొనసాగుతున్న జీవవైవిధ్య సైన్స్‌ ఎక్స్‌ప్రెస్‌ ప్రదర్శన తిలకించేందుకు విద్యార్థులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. విద్యార్థులతో స్టేషన్‌ ఆవరణ కిటకిటలాడింది. ప్రదర్శన …

మంత్రులు రాజీనామా చేస్తే ఒక్కరోజులో తెలంగాణ : కడియం

  వరంగల్‌ : మంత్రులు రాజీనామా చేస్తే ఒక్కరోజులో తెలంగాణ వస్తుందని తెదేపా నాయకుడు కడియం శ్రీహరి వ్యాఖ్యానించారు. తెలంగాణపై తక్షణమే అఖిలపక్షం పిలవాలని. ఒక్కరికే అనుమతివ్వాలని …

మంత్రులు రాజీనామా చేస్తే ఒక్కరోజులో తెలంగాణ: కడియం శ్రీహరి

వరంగల్‌: మంత్రులు రాజీనామా చేస్తే ఒక్కరోజులో తెలంగాణ వస్తుందని తెదేపా నాయకుడు కడియం శ్రీహరి వ్యాఖ్యానించారు. తెలంగాణ పై తక్షణమే అఖిలపక్షం పిలవాలని, ఒక్కరికే అనుమతివ్వాలని ఆయన …

వరంగల్‌లో వైద్య విద్యార్థుల హెల్త్‌రన్‌

వరంగల్‌:  వరంగల్‌లోని కాకతీయ మెడికల్‌ కాలేజి విద్యార్థులు హెల్త్‌రన్‌ నిర్వహించారు. కాకతీయ మెడికల్‌ కాలేజి నుంచి పబ్లిక్‌  గార్డెన్‌ వరకూ భారీ ర్యాలీ నిర్వహించారు. ఉత్కర్ష 2012లో …

వరినాట్లతో నిరసన

దంతాలపల్లి : పేట శివారుమండలంలోని ఆగ రెక్యా తండాలో వీధులన్నీ బురమయమయ్యారు దీంతో ఆప్రాంత గిరిజనులంతా వీధుల్లోనే వరినాట్లు వేసి వినూత్నంగా నినసన తెలియజేశారు. అధికారులు స్పందించి …

ముఖ్యమంత్రి అన్ని ప్రాంతాల వారిని సమానంగా చూడాలి:గండ్ర

వరంగల్‌: రాష్ట్ర ముఖ్యమంత్రిగా కిరణ్‌కుమార్‌రెడ్డి అన్ని ప్రాంతాల వారిని సమానంగా చూడాలని ప్రభుత్వ చీఫ్‌ విప్‌ గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు.  సీఎం కిరణ్‌ అంతర్జాతీయతో మీడియాతో రాజకీయాల …

దామెర వద్ద రోడ్డు ప్రమాదం : ఇద్దరు మృతి

వరంగల్‌: జిల్లాలోని ఆత్మకూరు మండలం దామెర వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. ఎదురెదుగా వస్తున్న ఆటో-కారు ఒకదానినొకటి ఢీకొనడంతో ఈ …

పశుగణనను వేగవంతం చేయాలి

  దంతాలపల్లి నర్సింహుల పేట మండలంలోని వివిధ గ్రామాల్లో చేపట్టిన పశుగణన కార్యక్రమాన్ని వెటర్నరీ జనగాం డివిజన్‌ ఎడీ సదానందం పరిశీలించారు. త్వరితగతిన కార్యక్రమాన్ని పూర్తి చేయాలన్నారు. …

తాజావార్తలు