వరంగల్

ఉపాధ్యాయురాలి ఇంట్లో చోరీ

రంగశాయిపేట,(జసంసాక్షి) నగరంలోని దేశాయిపేట రోడ్డులోని ఏకశిలనగర్‌లో తాళంవేసి ఉన్న ఓ ఉపాధ్యాయురాలి ఇంట్లో శుక్రవారం రాత్రి చోరీ జరిగింది  ఇంతేజార్‌గంజ్‌ సీఐ బీవీ సత్యనారాయణ కధనం ప్రకారం …

చిట్టీల పేరుతో మోసం

వరంగల్‌: జిల్లాలోని కాశాబుగ్గలో ఓ వస్త్ర వ్యాపారి చిట్టీల పేరుతో మోసం చేశాడు. రామానుజన్‌ అనే వస్త్ర వ్యాపారి కోటి రూపాయాలతో ఉడాయించాడు. రామానుజన్‌ నివాసం ముందు …

రైతు ఆత్మహత్య

ఆత్మకూర్‌ :మండల కెంద్రానికి చెందిన నాగన్నబోయినబాబు 40 శుక్రవారం ఉదయం ఆత్మహత్య చేసుకున్నాడు ఇటివల కురిసిన వర్షాలకు బాబు కౌలుకు తీసుకుని సాగు చేస్తున్న పత్తిపంట పూర్తిగా …

తెరాస ఆధ్వర్యంలో రాస్తారోకో

eగులపల్లి : ఇటీవల కురిసిన వర్షలకు పంట నష్టపోయిన రైతులకు నష్టపరిహరం అందించాలని డిమాండ్‌ చేస్తూ జిల్లా పార్టీ పిలుపు మేరకు మండలశాఖ ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్యహించారు …

యువజన కాంగ్రెస్‌ కార్యాలయం ప్రారంభం

  హన్మకోండ : పట్టణంలోని డీసీసీ భవన్‌లో కోత్తగా ఏర్పాటు చేసిన యువజన కాంగ్రెస్‌ కార్యలయాన్ని పంచాయితీరాజ్‌ శాఖా మంత్రి కె. .జనారెడ్డి ఈ రోజు ప్రారంభించారు. …

వరంగల్‌ నుంచి హైదరాబాద్‌కు రానున్న సైన్స్‌ ఎక్స్‌ప్రేస్‌

వరంగల్‌:   జీవవైవిద్య ప్రత్యేకతలను వివరిస్తూ వాతవారణ మార్పులను దానికి కారణాలను విశ్లేషిస్తూ వరంగల్‌ విద్యార్థులకు విజ్ఞాన్ని పంచిన సైన్స్‌ఎక్స్‌ ప్రెస్‌ నేడు హైదరామాద్‌కు వెళ్లనుంది. గత 4రోజులుగా …

రాజకీయ ఐకాసతో కలిసి పరిచేస్తాం: ఎర్రబెల్లి

వరంగల్‌: ప్రత్యేక తెలంగాణ అంశంపై కేంద్రం అఖిలపక్ష సమావేశం నిర్వహిస్తే తమ పార్టీ నుంచి ఒకరినే పంపించి తెలంగాణ వాదాన్ని వినిపిస్తామని తెదేపా తెలంగాణ ఫోరం కన్వీనర్‌, …

సైన్స్‌ ఎక్స్‌ప్రెస్‌ను తిలకించేందుకు భారీగా వచ్చిన విద్యార్థులు

వరంగల్‌: ఖాజీపే రైల్వేస్టేషన్లో మూడో రోజు కొనసాగుతున్న జీవవైవిధ్య సైన్స్‌ ఎక్స్‌ప్రెస్‌ ప్రదర్శన తిలకించేందుకు విద్యార్థులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. విద్యార్థులతో స్టేషన్‌ ఆవరణ కిటకిటలాడింది. ప్రదర్శన …

మంత్రులు రాజీనామా చేస్తే ఒక్కరోజులో తెలంగాణ : కడియం

  వరంగల్‌ : మంత్రులు రాజీనామా చేస్తే ఒక్కరోజులో తెలంగాణ వస్తుందని తెదేపా నాయకుడు కడియం శ్రీహరి వ్యాఖ్యానించారు. తెలంగాణపై తక్షణమే అఖిలపక్షం పిలవాలని. ఒక్కరికే అనుమతివ్వాలని …

మంత్రులు రాజీనామా చేస్తే ఒక్కరోజులో తెలంగాణ: కడియం శ్రీహరి

వరంగల్‌: మంత్రులు రాజీనామా చేస్తే ఒక్కరోజులో తెలంగాణ వస్తుందని తెదేపా నాయకుడు కడియం శ్రీహరి వ్యాఖ్యానించారు. తెలంగాణ పై తక్షణమే అఖిలపక్షం పిలవాలని, ఒక్కరికే అనుమతివ్వాలని ఆయన …