వరంగల్

నేడు ఓటరు నమోదుపై కలెక్టర్‌ రేడియో ప్రసంగం

వరంగల్‌, నవంబర్‌ 1 : జిల్లాలో ఓటర్ల నమోదు, ప్రత్యేక రివిజన్‌ అంశాలపై శుక్రవారం ఉదయం 7.15కు జిల్లా కలెక్టర్‌ రాహుల్‌ బొజ్జా ప్రసంగం ఆకాశవాణి వరంగల్‌ …

నేడే కాకతీయ ఉత్సవాల నిర్వహణపై సమీక్ష

వరంగల్‌, నవంబర్‌ 1 : కాకతీయ ఉత్సవాల నిర్వహణ ఏర్పాట్లపై శుక్రవారం ఉదయం 11గంటలకు జిల్లా అధికారులతో సమీక్షా సమావేశం ఏర్పాటు చేసినట్లు జిల్లా కలెక్టర్‌ రాహుల్‌ …

రూ.2 లక్షల విలువైన గంజాయి మొక్కల దహనం

మహబూబాబాద్‌,(జనంసాక్షి) మహబూబాబాద్‌ మండలంలోని మాధాపురం శివారు తూరువు తండాలో బుధవారం సాయంత్రం ఎక్సౖెెజ్‌ టాస్క్‌ఫోర్స్‌ అధికారులు పత్తి,మిర్చిపంట చేలపై ఆకస్మికంగా దాడులు నిర్వహించి గంజాయి మొక్కలను ద్వంసం …

రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి

ములుగు మండలం నల్లంపల్లి గ్రామం వద్ద బుధవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒంటేరు దీప(25) అనే మహిళ మృతి చెందింది. టాటా ఏసీ వాహనంలో దీప …

ఓటర్ల నమోదుకు ప్రత్యేక సమ్మర్‌ రివిజన్‌

వరంగల్‌, అక్టోబర్‌ 29 :  ఓటర్ల నమోదు ప్రత్యేక సమ్మరి రివిజన్‌ 2013 పరిశీలించడానికి జిల్లాకు వచ్చిన ఎన్నికల రోల్‌ అబ్జర్వర్‌ శ్రీనివాస్‌ నరేష్‌ జిల్లా కలెక్టర్‌ …

125 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు

వరంగల్‌, అక్టోబర్‌ 29 :  ఖరీఫ్‌లో రైతుల నుండి మద్దతు ధరకు ధాన్యాన్ని కొనుగోలు చేయ్యడానికి 125 కొనుగోలు కేంద్రాలను జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేస్తున్నట్లు జాయింట్‌ …

11 మంది చిన్నారులకు విముక్తి

వరంగల్‌: జిల్లాలో కిడ్నాపర్ల నుంచి 11 మంది చిన్నారులకు విముక్తి లభించింది. చిన్నారులను కిడ్నాప్‌ చేసే ఐదుగురు సభ్యుల ముఠాను జిల్లా పోలీసులు అరెస్టు చేశారు. కిడ్నాపర్ల …

తెలంగాణకు మోసకారి కాంగ్రెస్సే:ఎమ్మెల్సీ దిలీప్‌కుమార్‌

హన్మకొండ: నాటినుంచి నేటివరకు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అడ్డంగిగా మారి ఈ ప్రాంత ప్రజలను మోసగిస్తున్నది కాంగ్రెస్సేనని తెలంగాణ యూనైటెడ్‌ ఫ్రంట్‌ నేత ఎమ్మెల్సీ దిలిప్‌కుమార్‌ అన్నారు. …

ఇద్దరు వ్యవసాయ కూలీలు మృతి

  ఖానాపురం : వరంగల్‌ జిల్లా ఖానాపురం మండలం అశోక్‌ నగర్‌లో పురుగుల మందు చల్లుతూ అస్వస్థతకు గురైన ఇద్దరు రైతు కూలీలు మరణీంచారు. గుడీగుంట్ల సాంబయ్య …

పేరిణి అభ్యసానికి గజ్జెధారణ

వరంగల్‌, అక్టోబర్‌ 26  : సుప్రసిద్ధ పేరిణి నృత్యకళను అభ్యసించే దాదాపు 60 మంది యువ కళాకారులకు శుక్రవారం ఉదయం గజ్జెధారణ కార్యక్రమం నిర్వహించారు. తెలుగు విశ్వ …