వరంగల్

ఢిల్లీలో తెలంగాణపై చర్చలు: ఎంపీ రాజయ్య

వరంగల్‌: ఢిల్లీలో తెలంగాణపై చర్చలు జరుగుతున్నాయని సిరిసిల్ల ఎంపీ రాజయ్య తెలియజేశారు. ఈ నేపథ్యంలోనే తెలంగాణ ప్రాంత మంత్రులకు ఢిల్లీలో పార్టీ పెద్దల అపాయింట్‌మెంట్‌ లభించలేదని చెప్పారు. …

టీడీపీ పాదయాత్రను నిరసిస్తూ ‘ గాంధీ ‘ దీక్ష

వరంగల్‌: తెలంగాణలో టీడీపీ పాదయాత్రను నిరసిస్తూ టీఆర్‌ఎస్‌ నేత మోహన్‌గాంధీ నాయక్‌ జిల్లాలోని అమరవీరుల స్థూపం వద్ద దీక్ష చేపట్టారు. ఈ కార్యక్రమానికి టీఆర్‌ఎస్‌ నేతలు పెద్ది …

మల్కాపూర్‌ స్వైన్‌ప్లూతో మహిళ మృతి

స్టేషన్‌ఘన్‌పూర్‌: మండలంలోని మల్కాపూర్‌ గ్రామానికి చెందిన అనూష(25)అనే మహిళ స్వైన్‌ప్లూతో గురువారం మృతి చెందినది. కొంత కాలంగా ఆమె స్వైన్‌ప్లూతో బాధపడుతుండటంతో హైదరాబాద్‌ డసోమాజీగూడలోని ఒక కార్పొరేట్‌ …

వరంగల్‌లో 20 కొత్త బస్సులు ప్రారంభం

వరంగల్‌: బీసీ సంక్షేమ శాఖమంత్రి బస్వరాజు సారయ్య ఈ రోజు వరంగల్‌ బస్‌స్టేషన్‌లో 20 కొత్త బస్సులను ప్రారంభించారు. నానాటికి పెరుగుతున్న ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని …

హన్మకొండలో పోలీసుల 5 కెరన్‌

వరంగల్‌: వరంగల్‌ నగర పోలీసులు హాన్మకొండలో 5కెరన్‌ నిర్వహించారు. అర్బన్‌, రూరల్‌ ఎస్పీలు శ్యాంసుదర్‌, రాజేష్‌ కుమార్‌ ఈ రన్‌ ముందుండి నడిపించారు. మహ్మాకొండ పోలీసు ప్రధాన …

పాము కాటుతో రైతు మృతి

ఖానాపురం (వరంగల్‌) : పాము కాటుతో రైతు మృతి చెందిన ఘటన ఖానాపురం మండలంలో మంగళవారం ఉదమం జరిగింది. ధర్మారావుపేటకు చెందిన భువన రమేష్‌ ఈ ఉదయం …

కేటీపీఎస్‌లో నిలిచిన 500 మెగావాట్ల విద్యుదుత్పత్తి

వరంగల్‌: కేటీపీఎస్‌ ఐదో దశలోని 9వ యూనిట్‌లోని బాయిలర్‌లో సాంకేతిక లోపం తెలెత్తింది. దీంతో 500 మెగావాట్ల విద్యుత్పత్తికి అంతరాయం ఏర్పడింది. బాయిలర్‌లో ఎయిర్‌ట్యూబ్‌ లీకేజీకి గురైనట్లు …

ఆటోబోల్లా పాడి ముగ్గురికి గాయాలు

మహబూబాబాద్‌ : శనగపురం గ్రామాల మధ్య అదుపు తప్పిఅటో బోల్తా పడడంతో ముగ్గురికి గాయాలయ్యాయి క్షతగాత్రులకు ప్రాంతీయ ఆసుపత్రిలో ప్రాథమిక చికిత్స అందించి అనంతరం వరంగల్‌ ఎంజీఎంకు …

ఆటో ట్రాక్టర్‌ ఢీకొని డ్రైవర్‌ మృతి

కూసుమంచి : మండలంలోని కిసిరాజుటూడెం శివారు వాల్యాతండా వద్ద ప్రయాణికులతో వెళ్లున్న ఆటోను ట్రాక్టరు ఢీకొట్టింది ఈప్రమాదంలో వరంటల్‌ జిల్లా డోర్నకల్‌ మండలం పెరుమల్లసంకీస గ్రామానికి చెందిన …

వరంగల్‌ లో అడ్మిషన్‌ కౌన్సెలింగ్‌

నిట్‌క్యాంపన్‌ : గీతం యానివర్సీటీ బెంగూళూరులో నెలకొల్పిన క్యాంపస్‌లో బీటెక్‌ ప్రవేశాల కోసం అక్టోబర్‌ 15.16న తేదీలలో స్పాట్‌ ప్రవేశాలు కల్పించేందుకు కౌన్సిలింగ్‌ నిర్వహించనున్నట్లు గీతం వర్సిటీ …