అంతర్జాతీయం

మెక్సికోలో భారీ భూకంపం

– 32 మంది మృతి మెక్సికో,సెప్టెంబర్‌ 8,(జనంసాక్షి): అమెరికా మెక్సికో తీరంలో శుక్రవారం ఉదయం భారీ భూకంపం చోటుచేసుకుంది.  8.0 తీవ్రతతో మెక్సికో నైరుతి తీరాన్ని మొత్తం …

ఇదేం దారుణం..!?

– మయన్మార్‌ వ్యతిరేక తీర్మాణానికి మద్ధతివ్వని భారత్‌ – హత్యకాండను నిరసిస్తూ తీర్మాణం చేసిన ప్రపంచ పార్లమెంటరీ ఫోరం ఇండోనేషియా,సెప్టెంబర్‌ 8,(జనంసాక్షి):ప్రపంచ వ్యాప్తంగా మయన్మార్‌ లో జరుగుతున్న …

ఉగ్రపోరులో పాక్‌ త్యాగాలను ప్రపంచం గుర్తించాలి: చైనా

బీజింగ్‌,సెప్టెంబర్‌8(జ‌నంసాక్షి): తన చిరకాల మిత్రదేశమైన పాకిస్థాన్‌ను చైనా మరోసారి వెనకేసుకొచ్చింది. ఉగ్రవాద నిర్మూలనలో పాక్‌ బాగా పనిచేస్తోందని కితాబునిచ్చింది. ఆ దేశం తీసుకుంటున్న ఉగ్రవాద నిర్మూలన చర్యలను …

పాక్‌ హెచ్‌బీఎల్‌ బ్యాంక్‌కు అమెరికా చెక్‌

న్యూయార్క్‌,సెప్టెంబర్‌8(జ‌నంసాక్షి): పాకిస్తాన్‌ అతిపెద్ద ప్రయివేటు బ్యాంకు ‘హబీమ్‌ బ్యాంక్‌ లిమిటెడ్‌’ హెచ్‌బీఎల్‌కు అమెరికా చెక్‌ పెట్టింది. న్యూయార్క్‌లోని ఈ బ్యాంకు కార్యాలయానికి తాళమేసింది. తీవ్రవాదులకు నిధులు సమకూర్చడం, …

మెక్సికో తీరంలో భారీ భూకంపం

  రిక్టర్‌ స్కేలుపై 8గా నమోదు :సునావిూ హెచ్చరికలు జారీ భూకంప ధాటికి పరుగులు తీసిన జనం..కుప్పకూలిన భవనాలు మెక్సికో,సెప్టెంబర్‌8(జ‌నంసాక్షి): అమెరికా మెక్సికో తీరంలో శుక్రవారం ఉదయం …

బ్రిక్స్‌ సదస్సు తీర్మానంతో పాక్‌లో తత్తరపాటు

  తమ దేశంలో ఉగ్రసంస్థలు ఉన్నాయని అంగీకారం అయినా వాటిని కట్టడి చేస్తున్నామని ప్రకటన ఇస్లామాబాద్‌,సెప్టెంబర్‌7(జ‌నంసాక్షి): మిత్రదేశం చైనాలో జరిగిన బ్రిక్స్‌ సదస్సులో ప్రపంచ దేశాలు పాక్‌కు …

విసి నియామకం కోరుతూ మిజో స్టూడెంట్స్‌ ఆందోళన

ఐజ్వాల్‌,సెప్టెంబర్‌7(జ‌నంసాక్షి): రెగ్యూలర్‌ వైస్‌ ఛైన్స్‌లర్‌ను నియమించాలని డిమాండ్‌ చేస్తూ మిజోరం సెట్రల్‌ యూనివర్సిటీ విద్యార్థులు చేస్తున్న ఆందోళన రెండో రోజుకు చేరింది. యూనివర్సిటీకి గత రెండేళ్లుగా రెగ్యూలర్‌ …

కరేబియన్‌ దీవులపై విరుచుకు పడ్డ ఇర్మా

బార్బడోస్‌,సెప్టెంబర్‌7(జ‌నంసాక్షి): కరీబియన్‌ దీవులను హరికేన్‌ ఇర్మా వణికిస్తున్నది. ఇర్మా వల్ల భారీ స్థాయిలో కరీబియన్‌ దీవులు దెబ్బతిన్నాయి. అనేక ప్రాంతాల్లో బిల్డింగ్‌లు కూలిపోయాయి. సుమారు పది మంది …

నార్త్‌ కొరియాలో అణ్వస్త్ర సంబరాలు

న్యూఢిల్లీ,సెప్టెంబర్‌7(జ‌నంసాక్షి): గత ఆదివారం నార్త్‌ కొరియా హైడ్రోజన్‌ బాంబు పరీక్షించింది. దీనికి సంకఏతంగా అన్నట్లుగా గురువారం ఆ దేశం అట్టహాసంగా ఆ సంబరాలను జరుపుకున్నది. ప్యోంగ్యాంగ్‌ వీధుల్లో …

మయన్మార్‌తో భారత్‌ బంధం ధృడమైనది

– ఆంగ్‌సాన్‌ సూకీతో మోదీ భేటి – రొహింగ్యాలపై సానుభూతి న్యూఢిల్లీ,,సెప్టెంబర్‌ 6(జనంసాక్షి): మయన్మార్‌తో దృఢమైన బందాన్ని ఏర్పాటు చేసుకోవడమే భారత్‌ ప్రాధాన్యత అని ప్రధాని నరేంద్ర …