అంతర్జాతీయం

యూరప్‌లోనే కోవిడ్‌ మరణాలు ఎక్కువ

` డబ్ల్యూహెచ్‌వో ఆందోళన లండన్‌,నవంబరు 17(జనంసాక్షి): ప్రపంచ వ్యాప్తంగా చూస్తే కొవిడ్‌ మరణాలు ఒక్క యూరప్‌లోనే పెరుగుతున్నట్టు ప్రపంచ ఆరోగ్య సంస్థ (చిఊూ) ఆందోళన వ్యక్తంచేసింది. గత …

తైవాన్‌పై జోక్యంచేసుకోవద్దు

బైడెన్‌కు వార్నింగ్‌ ఇచ్చిన జిన్‌పింగ్‌ బీజింగ్‌,నవంబర్‌16(జనం సాక్షి ):  అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌, చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌ వర్చువల్‌గా సమావేశం అయ్యారు. ఈ నేపథ్యంలో తైవాన్‌ …

రావణుడే మొదటి విమానం వాడాడా?

` పరిశోధన జరపండి ` 5 మిలియన్‌ శ్రీలంక రూపీస్‌ను విడుదల చేసిన లంక సర్కారు కొలంబో,నవంబరు 15(జనంసాక్షి):లంకాధీశుడు రావణుడి వద్ద నిజంగానే విమానాలు ఉన్నాయా? ఇతిహాసగాథ …

యూరప్‌లో కోవిడ్‌ ఉధృతి..

` వారంలో 20 లక్షల కేసులు! జెనీవా,నవంబరు 14(జనంసాక్షి):కొన్నాళ్లుగా భారీ సంఖ్యలో కొవిడ్‌ కేసులతో యూరప్‌ అతలాకుతలమవుతోన్న విషయం తెలిసిందే! గత వారం వ్యవధిలో యూరప్‌వ్యాప్తంగా దాదాపు …

చైనా కమ్యూనిస్టు పార్టీ చారిత్రాత్మక తీర్మానం

` జిన్‌పింగ్‌ జీవితకాల అధినాయకుడు ` మావో,డెంగ్‌ సరసన నిలిచిన అధ్యక్షుడు ` శాశ్వతంగా అధ్యక్షుడిగా ఉండేలా పథకరచన ` వందేళ్ల చారిత్రక డాక్యుమెంట్‌కు ప్లీనరీలో ఆమోదం …

జర్మనీ గజగజ

` కోవిడ్‌ రోగులతో నిండిపోయిన ఆస్పత్రులు ` నిలిచిన సర్జరీలు బెర్లిన్‌,నవంబరు 10(జనంసాక్షి):జర్మనీలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. బుధవారం రికార్డు స్థాయిలో 39,676 కొత్త కేసులు నమోదైనట్లు …

 కాబుల్‌లో మిలిటరీ ఆస్పత్రిపై బాంబు దాడి, 19 మంది మృతి

కాబుల్‌: అఫ్గనిస్తాన్ రాజధాని కాబూల్ ప్రాంతంలో మరోసారి బాంబుల మోతతో దద్ధరిల్లింది. తాలిబన్లు ఆ దేశాన్ని పాలించడం మొదులు అక్కడ పేలుళ్లు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా మంగళవారం కాబుల్‌లోని ఓ …

విదేశీగడ్డపై ఆత్మీయ అతిథి

` ఫ్రాన్స్‌ పర్యటనలో కేటీఆర్‌ను కలిసిన ప్రొఫెసర్‌ డానియేల్‌ నెగర్స్‌.. హైదరాబాద్‌,అక్టోబరు 31(జనంసాక్షి): తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ ఫ్రాన్స్‌ పర్యటన కొనసాగుతోంది. …

అంతర్జాతీయ విమానాలపై 30 వరకు ఆంక్షలు

దేశంలో పరిస్థితులు దృష్ట్యా మరోమారు నిర్ణయం తాజాగా దేశంలో మరో 14 వేల కరోనా కేసులు నమోదు న్యూఢల్లీి,అక్టోబర్‌30 (జనంసాక్షి) : కరోనా మహమ్మారి ప్రభావం అంతర్జాతీయ …

పేరు మార్చుకున్న‌ ఫేస్ బుక్ : సీఈవో జుక‌ర్‌‌బర్గ్

సోష‌ల్ మీడియా దిగ్గ‌జం ఫేస్‌బుక్.. పేరు మార్చుకుంది. ఇక‌పై మెటా పేరుతో సేవ‌లు అందించ‌నుంది. ఆ సంస్థ సీఈవో జుక‌ర్‌‌బర్గ్ తాజాగా ఈ విష‌యాన్ని ప్రక‌టిం‌చారు. భ‌విష్య‌త్తులో …