జాతీయం

ఆజాద్‌తో తెలంగాణ మంత్రుల భేటీ

ఢిల్లీ: కేంద్రమంత్రి గులాంనబీ ఆజాద్‌తో తెలంగాణ మంత్రులు భేటీ అయ్యారు. ఆజాత్‌తో మంత్రులు జానారెడ్డి శ్రీధర్‌బాబు, సారయ్యలు సమావేశమై చర్చిస్తున్నారు.

ముగిసిన కాంగ్రెస్‌ కోర్‌ కమిటీ సమావేశం

న్యూఢిల్లీ: ప్రధాని మన్మోహన్‌సింగ్‌ నివాసంలో జరిగిన కాంగ్రెస్‌ కోర్‌ కమిటీ సమావేశం ముగిసింతి. దాదాపు గంటన్నర పాటు సాగిన కోర్‌ కమిటీ సమావేశంలో పలు అంశాలపై చర్చించినట్టు …

సహారా విజ్ఞప్తిని తోసిపుచ్చిన సుప్రీంకోర్టు

ఢిల్లీ: మదుపరుల మొత్తాన్ని తిరిగి ఇవ్వడానికి మరింద గడువు కావాలన్న సహారా విజ్ఞప్తిని సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. మదుపరుల వివరాలను సహారా అందించకపోతే సెబీ చర్యలు తీసుకోవచ్చని  న్యాయస్థానం …

ఫ్రాంచైజీ రద్దుపై సుఫ్రీంలో పిటిషన్‌ వేసిన ఛార్జర్స్‌ యాజమాన్యం

  ఢిల్లీ: ఫ్రాంచైజీ రద్దుపై బీసీసీఐ తీసుకున్న నిర్ణయాన్ని సవాల్‌ చేస్తూ దక్కన్‌ ఛార్జర్స్‌ జట్టు సుఫ్రీం కోర్టును ఆశ్రయించింది. ఐపీఎల్‌ నుంచి ఫ్రాంచైజీ తొలగాంపును నిలిపివేయడానికి …

రేషన్‌ దుకాణం సీజ్‌ చేశాడని అధికారిపై నిప్పంటించే ప్రయత్నం

రేషన్‌ దుకాణం సీజ్‌ చేశాడని అధికారిపై నిప్పంటించే ప్రయత్నం బదౌన్‌: సక్రమంగా తన విధులు నిర్వర్తించి నందుకు ఓ ప్రభుత్వాధికారిని సజీవ దహనం చేసేందుకు య్రత్నించారు. దేగావ్‌ …

ఘనంగా సైఫ్‌, కరీనాల రిసెప్షన్‌

  ఢిల్లీ: బాలీవుడ్‌ జంటా సైప్‌, కరీనాల పెళ్లి రిసెప్షన్‌ గురువారం రాత్రి ఢిల్లీలో అత్యంత వైభవంగా జరిగింది. పలువురు ప్రముఖులు ఈ విందుకు హాజరయ్యారు. ఔరంగజేబ్‌ …

సీబీఐ వలలో ఐసీఎస్‌

చండీగఢ్‌: హర్యానలో ఎస్పీగా పనిచేస్తున్న దేశ్రాజ్‌ తన కింది అధికారి నుంచి లక్ష రూపాయాలు లంచం తీసుకుంటుండగా సీబీఐ వలపన్ని పట్టుకుంది. ఎస్‌హెచ్‌వోగా పని చేస్తున్న అశోక్‌సింగ్‌ …

సుప్రీంను ఆశ్రయించిన ఛార్జర్స్‌ యాజమాన్యం

న్యూఢిల్లీ: ఫ్రాంచైజీ రద్దు పై బీసీసీఐ తీసుకున్న నిర్ణయాన్ని సవాల్‌ చేస్తూ దక్కన్‌ ఛార్జర్స్‌ జట్టు సుప్రీం కోర్టును ఆశ్రయించింది. ఐపీఎల్‌ నుంచి ఫ్రాంచైజీ తొలగింపును నిలిపివేయడానికి …

నవంబర్‌ 13న భారత్‌కు ఆంగ్‌సాన్‌ సూకీ

న్యూఢిల్లీ: మయన్మార్‌ ప్రతిపక్ష నాయకురాలు, మానవహక్కుల ఉద్యమకారిణి ఆంగ్‌ సాన్‌ సూకీ సుమారు 4 దశాబ్దాల తర్వాత భారత్‌ పర్యటనకు రానున్నారు. నవంబర్‌ 13న ఆమె ఢీల్లీ …

రాష్ట్ర పోలీసులను అభినందించిన కేంద్ర హోంమంత్రి

ఢీల్లీ: రాష్ట్రంలో యావోయిస్ట్‌ల అదుపులోకి తెచ్చిన రాష్ట్ర పోలీసులను కేంద్ర హోంమంత్రి సుశీల్‌కుమార్‌ షిండే అభినందించారు. ఆంధ్రప్రదేశ్‌ను ఇతర రాష్ట్రాలు కూడా ఆదర్శంగా తీసుకోవాలన్నారు. ఒడిశా,చత్తీస్‌ఘడ్‌ తదితర …