జాతీయం

తెలంగాణ అంశంపై రాష్ట్రపతి-ప్రధాని భేటీ

న్యూఢిల్లీ : తెలంగాణ అంశం త్వరలో తేలనుంది. ఈమేరకు జాతీయ మీడియాలో వార్తలొస్తున్నాయి. ఈ విషయంపై చర్చించేందుకు ప్రధాని మన్మోహన్‌సింగ్‌ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీతో సమావేశమైనట్టు సమాచారం. …

ఎలాంటి అక్రమాలు లేవు :పవార్‌

న్యూఢిల్లీ: పుణె నగర సమీపంలో నిర్మంచిన లావాస ప్రాజెక్టులో ఎలాంటి అక్రమాలు లేవని కేంద్ర వ్యవసాయ మంత్రి శరద్‌పవార్‌ తెలియజేశారు. పర్వత ప్రాంతంలో పర్యాటక అభివృద్ధి విధానంలో …

త్వరలో తెలంగాణపై నిర్ణయం

న్యూఢిల్లీ: త్వరలో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కానున్నట్లు జాతీయ మీడియాలో వార్తలొస్తున్నాయి. ఈ విషయమై కేంద్ర ప్రభుత్వం త్వరలో నిర్ణయం తీసుకోనుందని సమాచారం, తెలంగాణ సమస్యపై ప్రధాని …

ఇరిగేషన్‌ స్కాంలో గడ్కారీ శ్రీఎన్సీపీతో గడ్కారీ మిలాఖత్‌

శ్రీమహారాష్ట్రలో భాజపా ఎన్సీపీలు తోడుదొంగలు శ్రీరైతుల భూముల్ని నీటిని అక్రమంగా దోచుకున్నరు శ్రీగడ్కారీ బండారాన్ని బయటపెట్టిన కేజ్రీవాల్‌ ఢిల్లీ: సామజిక కార్యకర్త కేజ్రీవాల్‌పై అవినీతి ఆరోపణలతో సంచలనం …

ప్రధాని అభ్యర్థిగా మోడీని ప్రకటించండి: రాం జెఠ్మలానీ

న్యూఢిల్లీ: 2014లో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో భాజపా తరపున గుజరాత్‌ ముఖ్యమంత్రి నరేంద్రమోడీని ప్రధాని అభ్యర్థిగా ప్రకటించాలని ప్రముఖ న్యాయవాది, భాజపా ఎంపీ కోరారు. మోడీకీ మద్దతు …

ప్రణబ్‌తో ముఖ్యమంత్రి భేటీ

న్యూఢిల్లీ: రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీతో రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి సమావేశమయ్యారు. రాష్ట్ర్లంలో జరుగుతున్న పలు అభివృద్థి, సంక్షేమ కార్యక్రమాలను కిరణ్‌ కుమార్‌ రాష్ట్రపతికి వెల్లడించినట్టు తెలుస్తోంది.

సోనియాగాంధీతో సీఎం సమావేశం

న్యూఢిల్లీ: కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాగాంధీతో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి సమావేశమయ్యాయి. నామినేటడ్‌ పదవుల భర్తీ రాష్ట్ర మంత్రివర్గంలో మార్పులకు సంబంధించిన అంశాలపై వారు. చర్చించినట్టు తెలిసింది.

సాయంత్రం భేటీ కానున్న తెలంగాణ ఎంపీలు

న్యూఢిల్లీ: తెలంగాణ కాంగ్రెస్‌ ఎంపీలు ఇవాళ సాయంత్రం భేటీ కానున్నారు. ఈ సమావేశం ఎంపీ వివేక్‌ నివాసంలో జరగనుంది. సమావేశంలో తెలంగాణ అంశం, మీడియా పట్ల చూపిన …

షిండేతో సీఎం సమావేశం

న్యూఢిల్లీ: దేశ రాజధాని పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌ రెడ్డి కేంద్ర హోంమంత్రి షిండేతో సమావేశం అయ్యారు. రాష్ట్ర పరిస్థితులపై అరగంట పాటు చర్చించారు. అంతకు ముందు …

రాహుల్‌తో ముఖ్యమంత్రి భేటీ

ఢిల్లీ: దేశ రాజధాని పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి రాహుల్‌ గాంధీతో భేటీ అయ్యారు. రాష్ట్ర రాజకీయాలపై  ఈ భేటీలో చర్చిస్తున్నట్లు సమాచారం.