జాతీయం

న్యాయశాఖ మంత్రి అన్యాయం చేస్తుండు ఖుర్షీద్‌ను జైల్లో పెట్టండి

వికలాంగులతో కేజ్రీవాల్‌ ఆందోళన న్యాయశాఖమంత్రి అన్యాం చేస్తుండు ఖుర్షీద్‌ను జైళ్లో పెట్టండి వికలాంగులతో కేజ్రీవాల్‌ ఆందోళన న్యూఢిల్లీ, అక్టోబర్‌ 12 (జనంసాక్షి):న్యాయశాఖ మంత్రి సల్మాన్‌ ఖుర్షీద్‌ను అరెస్టు …

డెంగీ నుంచి రక్షణకు విద్యార్ధుల ‘యూనిఫామ్‌’ మార్చాలి:ఆజాద్‌

  చెన్నై: డెంగీ నుంచి రక్షణ పొందాలంటే విద్యార్థులు ప్రస్తుతం ధరిస్తున్న యూనిఫామ్‌లో మార్పురావాలని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి గులాంనబీ ఆజాద్‌ పేర్కొన్నారు. చెన్నైలో దక్షిణాది రాష్రాల …

అసీం త్రివేదిపై ”దేశద్రోహం” ఉపసంహరణ

  ముంబాయి: ప్రజలనుంచి వస్తున్న విపరీతమైన ఒత్తిడి, న్యాయస్థానం విమర్శించడంతో వ్యంగ చిత్రకారుడు అసీం త్రివేదీపై దేశద్రోహం అభియోగాన్ని మహారాష్ట్ర సర్కారు ఉపసంహరించుకుంది. ఈ మేరకు శుక్రవారం …

ఐపీఎల్‌లో స్థానం కోల్పోయిన డెక్కన్‌ చార్జర్స్‌

  ముంబాయి: బాంబే హైకోర్టుముందు గడువు లోపల రూ.100కోట్ల బ్యాంక్‌ గ్యారంటీ చెల్లించలేకపోయినందుకు డెక్కన్‌ చార్జర్స్‌ జట్టు ఐపీఎల్‌ నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. ఫ్రాంచైసీ యాజమాన్యం డెక్కన్‌ …

మధ్యాహ్న భోజనానికి రాయితి సిలిండర్లు కొనసాగించండి

  ఢిల్లీ: ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకానికి రాయితీ సిలిండర్లు కొనసాగించాలని కేంద్ర మానవవనరుల అభివృద్దిశాఖ మంత్రి కపిల్‌సిబాల్‌ నెట్రోలియం మంత్రిత్వశాఖను కోరారు. రాయితీపై ఇచ్చే …

కేంద్రానికి మంత్రి పోన్నాల లేఖలు

హైదరాబాద్‌: భారత్‌ అమెరికా వ్యాపార ఇప్పందాలకు ఎలాంటి విఘాతం కలగకుండా నిబంధనలు సడలించేందుకు అమెరికాపై ఒత్తిడి తేవాలని రాష్ట్రమంత్రి పొన్నాల కేంద్రానికి లేఖ రాశారు. అమెరికా వీసా …

ప్రధాని మన్మోహన్‌సింగ్‌ నివాసంవద్ద కేజ్రీవాల్‌ ధర్నా

  ఢిల్లీ: ప్రధాన మంత్రి మర్మోహన్‌ సింరగ్‌ నివాసం ముందు కేజ్రీవాల్‌ ధర్నా నిర్వహించారు. ఆయనతోపాటు వికలాంగులు సైతం ఆందోళనలో పాల్గొన్నారు. దీంతో పోలీసులు వారిపి అదుపులోకి …

వ్యక్తాగతంగా హాజరుకావాలని ఢిల్లీ ముఖ్యమంత్రికి కోర్టు ఆదేశం

ఢిల్లీ: పరువు నష్టం కేసులో వ్యక్తిగతంగా హాజరుకావాలని ముఖ్యమంత్రి షీలాదీక్షిత్‌ను ఢిల్లీకోర్టు ఆదేశించింది. బీజేపీ నేత విజేందర్‌ గుప్తాపై వేసిన పరువు నష్టం కేసులో నవంబర్‌9న తమ …

చక్కెర విక్రయంపై మిల్లర్లకు స్వేచ్చనివ్వాలి:రంగరాజన్‌కమిటీ

  ఢిల్లీ: చక్కెర నియంత్రణపై కేంద్రాని రంగరాజన్‌ కమిటీ నివేదిక సమర్పించింది. బహిరంగ మార్కెట్‌లో చక్కెర విక్రయంపై మిల్లర్లకు స్వేచ్చనివ్వాలని నివేదికలో సూచించారు. ఇప్పటికీ చాలా నిత్యావసర …

స్వల్పంగా తగ్గిన ద్రవ్యోల్బణం

ఢిల్లీ: ఆగస్ట్‌తోపోలిస్తే సెప్టెంబర్‌లో ద్రవ్యోల్బణం స్వల్పంగా తగ్గింది. సెప్టెంబర్‌ 9.73శాతంగా ద్రవ్యోల్బణం నమోదుకాగా ఆగస్ట్‌లో ఇది 10.03శాతంగా ఉంది. ఆగస్ట్‌ పారిశ్రామికోత్పత్తి 3.4శాతంగా నమోదైంది.