జాతీయం

కేజ్రివాల్‌కు ప్రదాని నో అపాయింట్‌మెంట్‌

ఢిల్లీ: అవినీతిపై పోరాడుతున్న సామాజికవేత్త అరవింద్‌కేజ్రివాల్‌కు ప్రధాని మన్మోహన్‌సింగ్‌ అపాయింట్‌మెంట్‌ ఇవ్వటానికి నిరాకరించాడు. కేంవ్రమంత్రి ఖుర్షిద్‌ఆలాంఖాన్‌పై ఫిర్యాదు చేయాడానికి తనకు అనుమతివ్వాలని కేజ్రీవాల్‌ చేసిన విజ్ఞప్తిని ప్రధాని …

మునీత అత్మహత్య

  గుంటూరు : జిల్లా విద్యాసాగర్‌లోని ప్రైవేటు విద్యాసంస్థ వసతిగృహం పైనుంచి కిందికి దూకి ఇంటర్‌ చదువుతున్న ఒక విద్యార్థిని అత్యహత్య చేసుకుంది. కళాశాల నిర్వాహకులు విద్యార్థిని …

50 బస్తాల సబ్సిడీ బియ్యం స్వాధీనం

  వేంపల్లె : అక్రమంగా తరలిస్తున్న 50 బస్తాల సబ్సిడీ బియ్యాన్ని ఈ రోజు ఉదయం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రాయచోటి రోడ్డులో వేంపల్లే సోదాలు నిర్వహిస్తున్ను …

ఇండియన్‌ ముజాహిద్దీన్‌కు చెందిన ముగ్గురు తీవ్రవాదులు అరెస్టు

ఢిల్లీ: తీవ్రవాద సంస్థ ఇండియన్‌ ముజాహిద్దీన్‌కు చెందిన ముగ్గురు ఉగ్రవాదులను ఢిల్లీ పోలీసులు ఈరోజు అరెస్టు చేశారు. వీరి నుంచి భారీగా పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు.

బాబ్లీపై మహారాష్ట్రను తప్పుబట్టిన సుప్రీం

న్యూఢిల్లీ, అక్టోబర్‌ 10 (జనంసాక్షి):బాబ్లీ సాగునీటి ప్రాజెక్ట్‌పై మహారాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీం మొట కాయ వేసింది. ప్రాజెక్ట్‌ విషయంలో ఆ రాష్ట్ర వైఖరిని తీవ్రంగా తప్పు పట్టింది. …

కోర్టు ధిక్కరణ పిటిషన్‌ దాఖలుచేసిన తమిళనాడు

ఢిల్లీ: కావేరీజలాల వివాదంపై తమిళనాడు ప్రభుత్వం కర్ణాటక ప్రభుత్వంపై సుప్రీంకోర్టులో కోర్టు ధిక్కరణ పిటిషన్‌ దాఖలు చేసింది. రాష్ట్రానికి విడుదల చేయాల్సిన కావేరీ జలాలను మధ్యలోనే ఆపేసినందుకు …

ఢిల్లీలో పాదచారులపైకి దూసుకెళ్లిన బస్సు

న్యూఢిల్లీ: నగరంలోని సంగం విహార్‌ ప్రాంతంలోని బాత్రా ఆసుపత్రి వద్ద ఈ ఉదయం ఓ బస్సు అదుపు తప్పి పాదచారులపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో 14 మందికి …

ఐదేళ్లలో ప్రతి ఇంటికి నిరంతరాయంగా విద్యుత్‌, వంటగ్యాస్‌లో రాయితీ

ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ న్యూఢిల్లీ, అక్టోబర్‌ 9 (జనంసాక్షి): భారత్‌ ఎదుర్కొంటున్న సమస్యల్లో విద్యుత్‌ సమస్య కూడా ప్రధానమైందని ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్‌ అన్నారు. విద్యుత్‌ సంక్షోభం ఒక్క …

వాద్రా అక్రమాస్తులకు అధారాలివిగో

డీఎల్‌ఎఫ్‌ సంస్థతో హర్యానా ప్రభుత్వం కుమ్మక్కైంది వాద్రాపై మళ్లీ విరుచుకుపడిన కేజ్రీవాల్‌ న్యూఢిల్లీ, అక్టోబర్‌  9 (జనంసాక్షి) : కాంగ్రెస్‌ అధినేత్రి సోనియా గాంధీ అల్లుడు రాబర్ట్‌ …

మాల్దీవుల మాజీ అధ్యక్షుడు నషీద్‌ విడుదల

మాలె: మాల్దివుల మాజి అధ్యక్షుడు మహ్మద్‌ నషీద్‌ మంగళవారం విడుదలయ్యారు. సోమవారం నషీద్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. మాలెలోని న్యాయస్థానంలో ఆయనను హాజరు పరిచిన …