జాతీయం

హర్యానా ప్రభుత్వం, డీఎల్‌ఎఫ్‌ కుమ్మ్కయ్యాయి:కేజ్రీవాల్‌

ఢిల్లీ: హర్యానా ప్రభుత్వం, డీఎల్‌ఎఫ్‌ సంస్థలు కుమ్మక్కయ్యాయని అరవింద్‌ కేజ్రీవాల్‌ ఆరోపించారు. రాబార్ట్‌ వాద్రా అవినీతికి పాల్పడ్డారని రుజువు చేసే మరికొన్ని పత్రాలను ఈ రోజు సాయంత్రం …

మాయవతి, సీబీఐలకు సుఫ్రీంకోర్టు నోటీసులు

  ఢిల్లీ: మాయవతిపై ఆదాయానికి మించిన ఆస్తుల కేసు తీర్పును పున:సమీక్షి పిటిషన్‌పైమాయవతి, సీబీఐలకు సుఫ్రీంకోర్టు నోటీప్ణసులు జారీ చేసింది. తాము ఎవరిని రక్షించేందుకు యత్నించటంలేదని, మాయవతిపై …

ఆస్కార్‌ ఫెర్నాండెజ్‌తో మంత్రి డీకే అరుణ భేటీ

న్యూఢిల్లీ:  రాష్ట్ర మంత్రి డీకే అరుణతో పాటు పలువురు మహబూబ్‌నగర్‌ జిల్లా కాంగ్రెస్‌ నేతలు ఆస్కార్‌  ఫెర్నాండెజ్‌తో భేటీ అయ్యారు. అనంతరం ఫెర్నాండెజ్‌ మాట్లాడుతూ.. మహబూబ్‌నగర్‌ జిల్లా …

మనుషులపై ఔషధ ప్రయోగాలా ? సుప్రీం సీరియస్‌

నివేదిక సమర్పించాలని కేంద్రం, రాష్ట్రాలకు ఆదేశంసుప్రీం సీరియస్‌ నివేదిక సమర్పించాలని కేంద్రం, రాష్ట్రాలకు ఆదేశంన్యూఢిల్లీ, అక్టోబర్‌ 8 (జనంసాక్షి): మనుషులపై ఔషధ ప్రయోగాలు చేస్తుండడంపై సుప్రీంకోర్టు తీవ్ర …

సంఘౌత ఎక్స్‌ప్రెస్‌లో పెద్దఎత్తున మాదకద్రవ్యాలు, పేలుడు పదార్థాలు స్వాధినం

వాఘా: పాకిస్థాన్‌ నుంచి ఢిల్లీ వస్తున్న సంఘౌత ఎక్స్‌ప్రెస్‌లో పెద్ద ఎత్తున మాదకద్రవ్యాలను పేలుడు పదార్థాలను పోలీసులు స్వాధినం చేసుకున్నారు. 500కోట్ల రూపాయాలకు పైగా విలువ చేసే …

స్వల్పంగా తగ్గిన పెట్రోల్‌ ధర

ఢిల్లీ: పెట్రోల్‌ ధర స్వల్పంగా తగ్గింది. లీటరుకు 56 పైసలు తగ్గింది. తగ్గిన ధర ఈ రోజు అర్థరాత్రినుంచి అమలులోకి వస్తుంది.

భూకేటాయింపుల బిల్లుపై మంత్రుల కమిటీ భేటీ

ఢిల్లీ: భూకేటాయింపుల బిల్లుపై చర్చించడానికి ఈ రోజు కేంద్ర మంత్రుల కమిటీ సమావేశమైంది. ఈ సమావేశానికి మంత్రులు శరద్‌పవార్‌, జైరాంరమేష్‌, కిషోర్‌ చంద్రదేవ్‌, సల్మాన్‌ ఖుర్షీద్‌, సీపీ …

రెండేళ్లుగా దేవాభివృద్ది కుంటుపడుతుంది: చిదంబరం

ఢిల్లీ: భారతదేశ ఆర్థికాభివృద్ది కుంటుపడుతుందని కేంద్ర ఆర్థికమంత్రి పి.చిదంబరం అన్నారు. ఢిల్లీలో ఏర్పాటు చేసిన వాణిజ్య పత్రిక సంపాదకుల సమావేశాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సంధర్భంగా ఆయన …

అవన్నీ అబద్ధాలు, అపనిందలు: వాద్రా

న్యూఢిల్లీ: పౌర సమాజ నేత అరవింద కేజ్రీవాల్‌ చేసిన వ్యాఖ్యాలపై రాబర్ట్‌ వాద్రా తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. గత రెండో రోజులుగా సోనియా కుటుంబం, వాద్రాపై వస్తున్న …

రక్త హీనతతో బాలింత మృతి

  ఇంద్రవెల్లి : మండలంలోని తుమ్మగుడ గ్రామానికి చెందిన ఎర్మరూపాబాయి (26) రక్తహీనతతో అదివారం ఉదయం మృతి చెందింది. బేలా మండలం సాంఘ్వి గ్రామానికి చెందిన రూపాబాయి …