జాతీయం

2జీ కేసులో కేంద్రం అఫిడవిట్‌ను తిరస్కరించిన సుప్రీంకోర్టు

ఢిల్లీ: 2జీ కేసులో కేంద్రం అఫిడవిట్‌ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. కార్యదర్శి స్థాయి అధికారితో అఫిడవిట్‌ దాఖలు చేయాలని కేంద్రాన్ని ఆదేశించింది.

ఒడిశా పిటిషన్‌ను తిరస్కరించిన ఢిల్లీ హైకోర్టు

ఢిల్లీ: వంశధార ట్రిబ్యునల్‌ సభ్యుడు గులాం అహ్మద్‌ను తప్పించాలన్న ఒడిశా పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టు తోసిపుచ్చింది. దీనిపై సుప్రీంకోర్టుకు వెళ్లేందుకు ఒడిశా అడిగిన అనుమతిని సైతం తిరస్కరించింది. …

హిందుత్వ హీరో బాల్‌ థాకరేకు ముస్లిం వైద్యుడి చికిత్స

ముంబయి : తనువంతా అదర్శ హిందుత్వ భావాలు పుణికిపుచ్చుకున్న స్వర్గీయ శివసేన వ్యవస్థాపకులు బాల్‌ థాకరేకు ఐదేళ్ల పాటు ఓ ముస్లిం వైద్యుడు చికిత్స అందించారు. థాకరే …

బొగ్గు కుంభకోణం : కేంద్రం, సీబీఐకి సుప్రీం నోటీసులు

న్యూఢిల్లీ : బొగ్గు క్షేత్రాల కేటాయింపుల్లో అవకతవకలపై ప్రత్యేక దర్యాప్తు బృందంతో విచారణకు ఆదేశించాలంటూ దాఖలైన పిటిషన్‌పై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు సోమవారం కేంద్ర ప్రభుత్వం, సీబీఐకి …

బాలీవుడ్‌ సీనియర్‌నటుడు ప్రాణ్‌కు అస్వస్థత

ముంబయి : అలనాటి బాలీవుడ్‌ ప్రతినాయకుడు ప్రాణ్‌ అస్వస్థతతో ముంబయిలోని లీలావతి ఆసుపత్రిలో చేరారు. ఆయన వయస్సు 92 సంవత్సరాలు. ఒక చెకప్‌కోసం ఆయన ఆసుపత్రికి వచ్చారని, …

అహ్మదాబాద్‌ టెస్ట్‌లో భారత్‌ ఘన విజయం

అహ్మదాబాద్‌ : అహ్మదాబాద్‌లో ఇంగ్లండ్‌తో జరుగుతున్న క్రికెట్‌ టెస్ట్‌లో భారత్‌ 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. రెండో ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్‌ 406 పరుగులకు ఆలౌటైంది. …

14 బొగ్గు గనులపై నేడు ఐఎంజీ నిర్ణయం

ఢిల్లీ: వివిధ సంస్థలకు కేటాయించిన బొగ్గు గనుల్లో పురోగతిని పరిశీలించేందుకు ఏర్పాటైన అంతర్‌ మంత్రివర్గ బృందం (ఐఎంజీ) సోమవారం సమావేశం కానున్నట్లు తెలిసింది. ప్రభుత్వరంగ సంస్థలకు కేటాయించిన …

ఢిల్లీ కోర్టు ముందు హాజరైన ఆర్‌బీఐ గవర్నర్‌

ఢిల్లీ: ఆర్‌బీఐ గవర్నర్‌ దువ్వూరి సుబ్బారావు ఈ రోజు ఢిల్లీ కోర్టుకు హజారయ్యారు. 2జీ సెక్ట్రం కేటాయింపుల కేసులో ఆయన కోర్టులో సాక్ష్యమివ్వనున్నారు. 2007-08 లైసెన్సుల మంజూరు …

నాలుగు నెలల తర్వాత భూమికి సునీతా విలియమ్స్‌

  నాలుగు నెలల తర్వాత భూమికి సునీతా విలియమ్స్‌ హోస్టన్‌ : నాలుగు నెలల పాటు అంతరిక్షంలో ఉన్న భారత – అమెరికన్‌ వ్యోమగామి సునీతా విలియమ్స్‌ …

కిరణ్‌, బొత్స అసమర్థులు: సోనియాకు కేంద్రమంత్రి లేఖ

ఢిల్లీ : ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌ రెడ్డి, ప్రదేశ్‌ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు, రవాణా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణలు అసమర్థులు అని అరోపిస్తూ ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా …