జాతీయం

వైవిద్య పరిరక్షణకు రాష్ట్ర తోడ్పాటు అందిస్తుంది : సీఎం

హైదరాబాద్‌ , అక్టోబర్‌ 15 (జనంసాక్షి) : జీవవైవిధ్య పరిరక్షణలో భాగంగా నిర్ధేశించుకున్న జాతీయ, ప్రాంతీయ, అంతర్జాతీయ స్థాయి లక్ష్యాలను సాధించేందుకు వివిధ స్థాయిల్లోని ప్రభుత్వాలు సైతం …

మంత్రులకు న్యాయసహాయానికి వ్యతిరేకంగా సుప్రీం కోర్టులో మరో పిటిషన్‌

ఢిల్లీ : మంత్రులకు న్యాయసహాయాన్ని వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టులో మరో పిటిషన్‌ దాఖలయింది. 26 వివాదాస్పద జీవోల వ్యవహారంలో మంత్రులను బాధ్యులను చేయాలంటూ గతంలో న్యాయవాది సుధాకరరెడ్డి వేసిన …

మంత్రులకు న్యాయసహాయంపై రిట్‌ స్వీకరించిన సుప్రీంకోర్టు

న్యూఢిల్లీ: వివాస్పద 26 జీవోల జారీ విషయంలో మంత్రులకు న్యాయసహాయం చేయలన్న ప్రభుత్వనిర్ణయాన్ని సవాల్‌ చేస్తూ దాఖలైన పిటిషన్‌ను ఈ రోజు సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించింది, ఈ …

మంత్రి సల్మాన్‌ ఖుర్షీద్‌ చూపిన ఆధారాలన్నీ నకిలీవి: కేజ్రీవాల్‌

ఢిల్లీ: కేంద్ర మంత్రి సల్మాన్‌ ఖుర్షీద్‌ చూపిన ఆధారాలన్ని నకిలీవని సామాజిక ఉద్యమకారుడు అరవింద్‌ కేజ్రీవాల్‌ విమర్శించారు. కేంద్రమంత్రి సల్మాన్‌ ఖుర్షీద్‌పై చేసిన ఆరోపణలకు మరిన్ని రుజువులను …

కేజ్రీవాల్‌ ఆరోపణలు అవాస్తవం ఆధారాలతో తిప్పికొడుతాం : ఖుర్షీద్‌

ఢిల్లీ: ‘ఐఏసీ’ కార్యకర్త అరవింద్‌ కేజ్రీవాల్‌ ఆరోపణల వెల్లువ మధ్య కేంద్ర న్యాయమంత్రి సల్మాన్‌ ఖుర్శిద్‌ ఆదివారం రాజధానికి చురుకున్నారు. తాము నిర్వ హిస్తున్న ఒక స్వచ్చంద …

పీఎఫ్‌ వడ్డీరేటు నిర్ణయించండి

  న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి (2012-13)ఉద్యోగుల భవిష్య నిధి(పీఎఫ్‌)పై చెల్లించే వడ్డీరేటును ఇంకా నిర్ణయించకపోవటంపై ఏఐటీయూసీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ(ఈపీఎఫ్‌) …

పేదింటి ఆడపిల్లలకు ‘లేక్‌సోనియాచి’ పథకం

  ముంబాయి: దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న (బీపీఎల్‌) కుటుంబాల ఆడపిల్లలకు ప్రత్యేక ఆర్థిక ప్రోత్సహం అందించే పథకానికి మహారాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టనుంది. ఏటా బీపీఎల్‌ …

దులిప్‌ట్రోఫీలో యువరాజ్‌, శిఖర్‌దావన్‌ సెంచరీలు

  హైదరాబాద్‌: యువరాజ్‌ సింగ్‌ సత్తా చాటాడు. తనలో బ్యాటింగ్‌ పటిమ ఏమాత్రం తగ్గలేదని హైదరాబాద్‌లో జరుగుతున్న దులివ్‌ట్రోఫీ మ్యాచ్‌లో చూపించాడు. ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌లో పునరాగమనాన్ని ఘనంగా …

భవనానికి భారీగా పగుళ్లు

  ఢిల్లీ: ముంబాయిలో కొత్తగా నిర్మించిన ఎన్‌ఎన్‌జీ కమెండోల భవనానికి భారీగా పగుళ్లు వచ్చాయి. దీంతో ఆ భవనం కాదంటూ అధికారులు అందులోని కమెండోలను ఖాళీ చేయించారు. …

ఐపీఎల్‌ కొత్త ఫ్రాంచైజీ కోసం బీసీసీఐ టెండర్ల ఆహ్వానం

  ఢిల్లీ: డెక్కన్‌ ఛార్జర్స్‌ జట్టు ఐపీఎల్‌ నుంచి తొలగిన నేపథ్యంలో బీసీసీఐ ఈ రోజు కొత్తజట్టు కోసం టెండర్లను ఆహ్వానించింది. ఈ టెండర్‌లో బిడ్‌ను గెలుచుకున్న …