జాతీయం

డీఎల్‌ఎఫ్‌ వివరణలు అర్థసత్యాలు అబద్థాలు: కేజ్రీవాల్‌

న్యూఢిల్లీ: డీఎల్‌ఎఫ్‌లో సోనియాగాంధీ అల్లుడు రాబర్ట్‌ వాద్రా పెట్టుబడులపై ఆ కంపెనీ ఇచ్చిన వివరణలు అర్థసత్యాలు, అబద్థాలని  అవినితి వ్యతిరేక ఉద్యమమకారుడు అరవింద కేజ్రీవాల్‌ అన్నారు. విస్తృత …

ఆర్థికపరిస్థితి సవాల్‌గానే వుంది: చిదంబరం

ముంబయి: దేశంలో ఆర్థికరంగంపరిస్థితి ఇంకా సవాల్‌గానే వుందని కేంద్ర  ఆర్థికమంత్రి చిదంబరం అన్నారు. పెట్టుబడులను ప్రోత్సాహించేందుకు ప్రభుత్వం చిత్తశుద్దితో ఉందని ఆయన పేర్కొన్నారు. నిఫ్టీ సూచీ కుప్పకూలడంపై …

ఘనంగా స్టీవ్‌ జాబ్స్‌ ప్రథమ వర్థంతి

సాన్‌ఫ్రాన్సిస్కో: ప్రపంచ ప్రఖ్యాత ఆపిల్‌ సంస్థ మాజీ సీఈవో స్టీవ్‌జాబ్స్‌  ప్రథమ వర్థంతిని సంస్థ సిబ్బంది ఘనంగా నిర్వహించారు స్టీవ్‌ మన మధ్య లేకపోవడం బాధాకరమని ఆపిల్‌ …

కర్టాటకలో కొనసాగుతున్న బంద్‌

బెంగళూరు: కావేరీ జలాలు తమిళనాడుకు విడుదలపై కర్టాటక రాష్ట్రంలో ఆందోళనలు కొనసాగుతున్నాయి ఇందులో భాగంగా ప్రజాసంఘాలు ఇచ్చిన బంద్‌ రాష్ట్రంలో జనజీవనంపై తీవ్ర ప్రభావం చూపించింది. బెంగళూరు …

రోడ్డు ప్రమాదంలో ముగ్గురికి గాయాలు

  అంధోల్‌ : మండల పరిదిలోని దానంపల్లి గ్రామ శివారులో ఈ తెల్లవారుజామున లాఠీ. ప్రైవేటు ట్రావెల్స్‌ బస్సును ఢీకోంది. ఈ ఘటనలో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను …

నిబంధనలు ఉల్లంఘించిన సంస్థల మైనిగ్‌ రద్దు

డిల్లీ : గోవాలో నిబంధనలు ఉల్లంఘించిన సంస్థల మైనిగ్‌ను సుప్రీం కోర్టు రద్దు చేసింది అక్రమ మైనింగ్‌ వివరాల నివేదికను నాలుగు వారాల్లోగా సమర్పించాలని సీఈసీని  ఆదేశించింది. …

జగన్‌ బెయిల్‌ పిటిషన్‌ను తిరస్కరించిన సుప్రీం కోర్టు

న్యూఢిల్లీ: అక్రమాస్తుల కేసులో అరెస్టుయిన వైకాపా అధ్యక్షుడు జగన్‌ బెయిల్‌ పిటిషన్‌ను సుప్రీంకోర్టు తిరస్కరించింది, ఈ కేసులో సీబీఐ వాదనలతో ఏకీభవించిన కోర్టు బెయిల్‌ పిటిషన్‌ను తోసిపుచ్చింది. …

ప్రధానిని కలిసిన టీడీపీ ఎంపీలు

న్యూఢిల్లీ: ప్రధాని మన్మోహన్‌సింగ్‌ను ఇవాళ టీడీపీ ఎంపీలు కలిశారు. ఆపార్టీ అధినేత చంద్రబాబు నాయుడు పంపిన లేఖను ప్రధానికి అందజేశారు. ఎఫ్‌డీఐలు, రాష్ట్రంలో నెలకొన్న అవినీతి గురించి …

అక్బరుద్దీన్‌ కేసులో నిందితులకు నోబెయిల్‌

న్యూఢిల్లీ: హైదరాబాద్‌ పాతబస్తికి చెందిన ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌ ఓవైసీ హత్యాయత్నం కేసులో నిందితులకు  సుప్రీం కోర్టులో చుక్కెదురైంది. తమకు బెయిల్‌ మంజూరు చేయాలని నిందితులు చేసిన …

సాంప్రదాయేతర ఇంధన వనరులే మేలైనవి

బెంగుళూరు: దేశ అవసరాలకు చాలినంత విద్యుత్‌ కావాలంటే అణు విద్యుత్‌పైనే ఆధారపడనవసరం లేదని, దేశ విద్యుత్‌ అవసరాలు తీర్చేందుకు సాంప్రదాయేతర ఇంధన వనరులే మేలైనవని బెంగుళూరులోని ఇండియన్‌ …