జాతీయం

అనారోగ్యంతో బాబాసాహెబ్‌ కన్నుమూత

  ముంబయి: సీనియర్‌ ఎన్పీసీ నేత, మహరాష్ట్ర అసెంబ్లీ బాబాసాహెబ్‌ కుపెకర్‌ (70) మాజీ సబాపతి మృతి. అనారోగ్యంతో ముంబయిలోని ఓ అసుపత్రిలో చికిత్స పోందుతూ తుదిశ్వాస …

సగం రాష్ట్రం వరదనీటితోనే

గౌహతి అస్సాం రాష్ట్రాన్ని వరదలు వదలడంలేదు బ్రహ్మపుత్రానది పోంగిపోరలుతుండడంతో ప్రస్తుతం సగం రాష్ట్రం నీట మునిగి ఉంది .27 జిల్లాల్లో 16 నీటమునిగాయి. ఇళ్లు కోట్టుకుపోవడంతో 17లక్షల …

ఖైదీ అత్మహత్యయత్నం

  కాకినాడ పెద్దాపురం సబ్‌జైలులో ఓ ఖైదీ అత్మహత్యాయత్నం చేశాడు. ఓ కేసులో శిక్ష అనుభవిస్తున్న ఖైదీ జూడా శ్రీను ఈ ఉదయం బ్లేడుతో గోంతు కోసుకున్నాడు. వెంటనే …

బీజేపీ జాతీయా కౌన్సిల్‌ సమావేశాలు ప్రారంభం

సూరజ్‌కుంద్‌: భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాలు నేటీ నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ సమావేవాలకు హర్యానలోని సూరజ్‌కుంద్‌ వేదికైంది. యూపీఏ వైఫల్యాలపై ప్రధానంగా చర్చించనున్నారు.

మెక్సికో తీర ప్రాంతంలో భూకంపం

కాబోసాస్‌లుకాన్‌: మెక్సికోలో బుధవారం ఉదయం భూకంపం సంభవించింది. దక్షిణ ప్రాంతమైన బజా కాలిఫోర్నియా తీర ప్రాంతంలో ఉన్న లాపాజ్‌ నగరంలో భూప్రకంపనలు చోటుచేసుకున్నాయి. వీటి తీవ్రత రిక్టర్‌ …

వయలార్‌ రవితో కేసీఆర్‌ భేటీ

ఢిల్లీ: కేంద్ర మంత్రి వయలార్‌ రవితో తెలంగాణ రాష్ట్రసమితి అధ్యక్షుడు కె. చంద్రశేశఖరావు భేటీ అయ్యారు. తెలంగాణ అంశంపై మరోమారు విస్తృతంగా చర్చించనున్నట్లు సమాచారం . తెలంగాణ …

విదేశీ ‘చిల్లర’ పెట్టుబడులకు సీడబ్ల్యూసీ బాసట

తెలంగాణ చర్చ రాలేదట ! న్యూఢిల్లీ, సెప్టెంబర్‌ 25 (జనంసాక్షి): ఎఫ్‌డిఐలకు అనుమతి, డీజిల్‌ ధర పెంపు, గ్యాస్‌ సిలెండర్ల పరిమితితో పాటు పలు ఆర్థిక సంస్కరణలకు …

మహరాష్ట్ర ఉప ముఖ్యమంత్రి రాజీనామా

  ముంబయి మహరాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్‌ పవార్‌ రాజీనామా చేశారు. సాగునీటి ప్రాజేక్టుల్లో అక్రమాలకు పాల్పడిన   అరోపణలు వచ్చిన నేపధ్యంలో అజిత్‌ పవార్‌ రాజీనామా చేసినట్లు …

కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ భేటీ ప్రారంభం

న్యూఢీల్లీ: కాంగ్రెస్‌ అత్యున్నత నిర్ణాయక మండలి.. కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ భేటీ మంగళవారం ఉదయం ప్రారంభమైంది. ఆర్థిక సంస్కరణల దిశగా యూపీఏ ప్రభుత్వ ఇటీవల తీసుకున్న నిర్ణయాల …

బొగ్గు కుంభకోణంపై

ఎన్డీఏ హయాం నుంచి తవ్వనున్న సీబీఐ న్యూఢిల్లీ, సెప్టెంబర్‌ 24 (జనంసాక్షి) : దేశానికే మాయని మచ్చగా మిగిలిన బొగ్గు కుంభకోణాని సెంట్రల్‌ విజిలెన్స్‌ కమిషన్‌ సీరియస్‌గా …