జాతీయం

బెంగాల్‌లో రోడ్డు ప్రమాదం.. ఏడుగురి మృతి

  కోల్‌కత్తా : పశ్చిమబెంగాల్‌ రాష్ట్రంలోని బుర్‌ద్వాన్‌ ప్రాంతంలో యాత్రికులతో వెళ్తున్న ఓ బస్సు ఈ ఉదయం రోడ్డు ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో ఏడుగురు మృతి …

అక్టోబర్‌లో తెలంగాణ తథ్యం: పాల్వాయి గోవర్థన్‌రెడ్డి

న్యూఢిల్లీ: అక్టోబర్‌ నెలలో తెలంగాణ రాష్ట్రం తప్పక ఏర్పడుతుందని రాజ్యసభ సభ్యుడు పాల్వాయి గోవర్థన్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ కోసం హైకమాండ్‌తో పీసీసీ చీఫ్‌ బొత్స …

జంతర్‌మంతర్‌ వద్ద ఢిల్లీ తెలంగాణ జేఏసీ ధర్నా

న్యూఢిల్లీ: తెలంగాణ మార్చ్‌కు మద్దతుగా జంతర్‌మంతర్‌ వద్ద ఢిల్లీ తెలంగాణ జేఏసీ ధార్న చేపట్టింది. సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి ఎన్ని అడ్డంకులు సృష్టించినా మార్చ్‌ విజయవంతం అవుతుందని తేల్చిచెప్పారు. …

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రమాణ స్వీకారం

ఢిల్లీ: సుప్రీంకోర్టు 39వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ ఆల్తమన్‌ కబీర్‌ నేడు  ప్రమాణ స్వీకారం చేశారు. 64 ఏళ్ల ఆయన వచ్చే ఏడాది జూలై వరకు ఈ …

పదవి నుంచి వైదోలగిన తమిళనాడు శాసనసభావతి

చెన్నై : తమిళనాడు రాష్ట్ర శాసనసభాపతి డి. జయకుమార్‌ పదవీ బాధ్యతలనుంచి తప్పుకున్నారు. ఈ రోజు మధ్యాహ్నం నుంచి సభాపతి బాధ్యతలనుంచి అయన తప్పుకోంటున్నట్లు తమిళనాడు శాసనసభ …

పోన్నం వ్యాఖ్యలను ఖండించిన శైలజానాథ్‌

విశాఖ : తెలంగాణ మార్చ్‌ను శాంతియుతంగా నిర్వహిస్తామని తెలంగాణ వాదులు లిఖితపూర్వక హమీ ఇచ్చిన నేపధ్యంలో ప్రభుత్వం అనుమతిచ్చిందని .మంత్రి శైలజానాథ్‌ పెర్కోన్నారు. ఇది కాంగ్రెస్‌ పార్టీ …

సుప్రీంకోర్టు నూతన సీజేగా నేడు అల్తమన్‌ కబీర్‌ బాధ్యతలు

  న్యూఢీల్లీ : భారత సుప్రీం కోర్టు నూతన ప్రధాన న్యాయమూర్తిగా జస్టీస్‌ అల్తమాన్‌ కబీర్‌ నేడు బాధ్యతలు స్వీకరించునున్నారు. జస్టిస్‌ ఎన్‌. హెచ్‌. కపాడియా ప్రధాన …

‘మార్చ్‌’లో పాల్గొనండి కేసీఆర్‌ కూడా పిలుపునిచ్చారు !

న్యూఢిల్లీ: ఎట్టకేలకు కేసీఆర్‌ తన మౌనాన్ని వీడాడు..తెలంగాణ మార్చ్‌పై టీఆర్‌ఎస్‌ వైఖరేంటో స్పష్టం చేయని గులాబీ దళపతి నోరు విప్పాడు..జేఏసీలో ప్రధాన భాగస్వామి అయిన టీఆర్‌ఎస్‌ అధినేత …

జగన్‌ బెయిల్‌ పిటిషన్‌పై విచారణ వాయిదా

న్యూఢిల్లీ:అక్రమాస్తుల కేసులో అరెస్టయిన వైకాపా అధినేత జగన్‌ బెయిల్‌ పిటిషన్‌పై విచారణను సుప్రీం కోర్టు వాయిదా వేసింది. ఈ పిటిషన్‌పై విచారణను వచ్చే నెల 5కు వాయిదా …

హింసతో సాధించలేనిది

ప్రేమతో సాధించొచ్చు : ప్రణబ్‌ కాశ్మీర్‌, సెప్టెంబర్‌ 27 (జనంసాక్షి) : హింసతో ఏ సమస్యా పరిష్కారం కాదని రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ అన్నారు. ప్రేమ, ఆప్యాయతలతో …