జాతీయం

2జీపై తీర్పు ఇతర సహజవనరులకు వర్తించదు: సుప్రీంకోర్టు

ఢిల్లీ: 2జీపై తీర్పు కేవలం స్పెక్ట్రమ్‌ కేటాయింపులకే పరిమితమని ఇతర సహజ వనరులకు ఇది వర్తించదని సుప్రీంకోర్టు పేర్కొంది, సహజవనరుల కేటాయింపులకు వేల పద్థతి రాజ్యాంగపరమైన నిర్ణయాధికారం …

సోహ్రబుద్దీన్‌ ఎన్‌కౌంటర్‌ నిందుతుడికి బెయిల్‌ పోడగింపు

  న్యూడీల్లీ : సోహ్రబుద్దీన్‌ ఎన్‌కౌంటర్‌ కేసులో నిందుతుడు అమిత్‌షాకు సుప్రీంకోర్టు బెయిల్‌ను పోడగించింది. దీంతో పాటు ఈ కేసును గుజరాత్‌ నుంచి ముంబయి కోర్టుకు బదిలీ …

ప్రారంభమైన యూపీఏ సమస్యమ కమిటీ సమావేశం

ఢిల్లీ: వివిధ అంశాలపై చర్చించేందుకు యూపీఏ సమన్వయ సంఘం ఈ రోజు భేటీ అయ్యింది. యూపీఏ ఛైర్‌పర్సన్‌ సోనియాగాంధీ అధ్యక్షతన జరుగుతున్న ఈ సమావేశానికి యూపీఏలోని భాగస్వామ్య …

శాస్త్ర సాంకేతిక రంగాల్లో మరింత మెరుగవ్వాలి

సైంటిస్టులకు ప్రధాని సలహా న్యూఢిల్లీ, సెప్టెంబర్‌ 24 (జనంసాక్షి) : శాస్త్ర సాంకేతిక రంగాల్లో భారత్‌ వెనకబడి ఉందని, ఈ రంగంలో మరింత ప్రభావవంతంగా పని చేయాలని …

తెలంగాణకు ఏకాభిప్రాయం కావాలట!

ఆజాద్‌ వంకర మాటలు శ్రీనగర్‌, సెప్టెంబర్‌ 24 (జనంసాక్షి) : తెలంగాణ అంశంపై కేంద్రమంత్రి, రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్‌ గులాంనబీ ఆజాద్‌ మరోమారు దాటవేత ధోరణి ప్రదర్శించారు. …

‘మార్చ్‌’పై మాట్లాడిన కేసీఆర్‌

తెలంగాణ మార్చ్‌ మరో దండి సత్యాగ్రహం శాంతియుత నిరసనకు అనుమతించండి కేసీఆర్‌ డిమాండ్‌ న్యూఢిల్లీ, సెప్టెంబర్‌ 26 : ఈ నెల 30న జరిగే మరో దండి …

చంద్రబాబును దెబ్బతీసేందుకే తెరపైకి ఐఎంజీ వ్యవహరం:టీడీపీ

హైదరాబాద్‌: ఐఎంజీ భూములను దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రద్దు చేశాక ఇప్పుడు పిల్‌ వేయడంఏంటని తెదెపా నేత ఎర్రన్నాయుడు ప్రశ్నించారు. ఎన్టీఅర్‌ ట్రస్ట్‌ భవన్‌లో అయన మీడియాతో …

మహరాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం…17మంది మృతి

ముంబయి : మహరాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బుందాస్‌ జిల్లాలో ఓ అర్టీసీ బస్సు వంతెనపై నుంచి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో 17 మంది ప్రయాణికులు మృతి …

‘తెలంగాణమార్చ్‌’కు ముంబై నుండి బహుజనుల మద్దతు

ముంబాయి: రాజకీయా జేఏసీ ఇచ్చిన పిలుపు మేరకు ఈ నెల 27న విద్యార్థుల కవాతుకు,సెప్టెంబర్‌ 30న తెలంగాణ మార్చ్‌కు సంపూర్ణ మద్దతు తెలుపుతున్నామని ముంబాయి తెలంగాణ బహుజన …

కారు ఢీకోని చిన్నారి మృతి

  నేరేడిగోండ : మండలంలోని బోద్‌ ఎక్స్‌ రోడ్డు వద్ద ఏడో నెండరు జాతీయ రహదారిపై కారు ఢీకోని జాదవ్‌ మౌనిక (6) మృతి చెందింది. కుంటాల …