వార్తలు

మన లక్ష్యం మన ఎజెండా ఒక్కటే అది బాల్క సుమన్ ఓటమి

ధైర్యం చేడద్దు.. లక్ష్యం మరువద్దు.. చెన్నూరు ప్రజలకు అండగా నేనుంటా చెన్నూరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు డాక్టర్ రాజా రమేష్ బాబు చెన్నూరు నియోజకవర్గ ప్రజలు, …

ఎన్నికల సిబ్బంది ఈవీఎంలపై పూర్తి అవగాహన కలిగి ఉండాలి

తుంగతుర్తి అక్టోబర్ 28 (జనం సాక్షి) ఈవీఎం యంత్రాల పనితీరుపై పిఓలు . ఏపీవోలు. సంపూర్ణ అవగాహన కలిగి ఉండాలని సూర్యాపేట జిల్లా అదనపు కలెక్టర్ నియోజకవర్గం …

చిట్యాల వాల్మీకి మహర్షి జయంతి వేడుకల్లో పాల్గొన్న భాజపా నాయకులు

వనపర్తి బ్యూరో అక్టోబర్ 28( జనంసాక్షి) చిట్యాల గ్రామంలో వాల్మీకి సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన జయంతి వేడుకలలో బిజెపి జిల్లా అధికార ప్రతినిధి జిల్లా మీడియా ఇంచార్జ్ …

బిజెపి ఆధ్వర్యంలో రామాయణ కావ్య సృష్టికర్త వాల్మీకి మహర్షి జయంతి వేడుకలు

వనపర్తి బ్యూరో అక్టోబర్28 (జనంసాక్షి) బిజెపి జిల్లా పార్టీ కార్యాలయంలో బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి డి.నారాయణ అధ్యక్షతన రామాయణ కావ్య సృష్టికర్త వాల్మీకి మహర్షి జయంతి …

కేసీఆర్ సభను విజయవంతం చేయాలి హన్మంత్ షిండే

బిచ్కుంద అక్టోబర్ (28) ఈ నెల 30న జుక్కల్ లో నిర్వహించనున్న సీఎం కేసీఆర్‌ బహిరంగ సభను విజయవంతం చేయాలని జుక్కల్ నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థి హన్మంత్ …

శ్రీధర్ బాబు సమక్షంలో కాంగ్రెస్ పార్టీ లోకి చేరికలు

జనంసాక్షి,మంథని, అక్టోబర్ 28 : మంథని మండలము, మంథని మున్సిపల్ పోచమ్మ వాడ, గోపాల్ పూర్, లక్కేపూర్, నాగారం గ్రామాల నుండి పలు పార్టీలో చెందిన యువకులు, …

బీఆర్‌ఎస్‌ పార్టీలోకి చేరికలు

జనంసాక్షి, కమాన్ పూర్, అక్టోబర్ 28 : మంథని నియోజకవర్గంలోని ఆయా మండలాల నుంచి బీఆర్ఎస్‌ పార్టీలోకి బారీ చేరికల పర్వం కొనసాగుతోంది. పాలకుర్తి మండలం కన్నాల …

నలమాస్ తేజం ఆశయాలను ముందుకు తీసుకువెళ్తాం * సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్కే సాబీర్ పాషా

టేకులపల్లి, అక్టోబర్ 28 (జనం సాక్షి): నలమాస్ తేజం సిపిఐ పార్టీకి చేసిన సేవలు మరువలేనివని, టేకులపల్లి మండలంలో ఆయన ఎన్నో పోరాటాలు చేశారని, ఆయన ఆశయాలను …

ఓటమి భయంతో కాంగ్రెస్, బిఆర్ఎస్ నాయకులు టికెట్ నాకు రాదని అసత్య ప్రచారం..!

– రాష్ట్ర కార్యవర్గ సభ్యులు చంద్రుపట్ల సునీల్ రెడ్డి జనంసాక్షి, మంథని, అక్టోబర్ 28 : పెద్దపల్లి జిల్లా మంథని పట్టణంలో ఏర్పాటు చేసిన మంథని నియోజకవర్గ …

మండలంలో పర్యటించిన ఎమ్మెల్యే సతీమణి బీరం విజయమ్మ

చిన్నంబావి అక్టోబర్ 28 జనం సాక్షి చిన్నంబావి మండలంలో వెలగొండ, మియాపూర్ గ్రామంలో సత్తెమ్మ తల్లి దేవాలయం దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అలాగే వాల్మీకి మహర్షి …