Main

ట్రంప్‌ వ్యాఖ్యలపై..  ప్రధాని వివరణ ఇవ్వాల్సిందే

– లోక్‌సభలో పట్టుపట్టిన కాంగ్రెస్‌ సభ్యులు – కశ్మీర్‌ సమస్యపై ఎవరి మధ్యవర్తిత్వం ఉండదు – స్పష్టం చేసిన కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ – సభనుంచి …

రాజకీయాలతో బంగారు తెలంగాణరాదు

– అవినీతి చేయడంవల్లే తనను బడిలీచేశారనడం అవాస్తవం – అవసరమైతే తనపై విచారణ జరపవచ్చు – ప్రింటింగ్‌ అండ్‌ స్టేషనరీ విభాగాన్ని మూసేయాలని లేఖరాస్తా! – ప్రభుత్వానికి …

గంజాయి కేసులపై లోతుగా దర్యాప్తు

హైదరాబాద్‌,జూలై24(జ‌నంసాక్షి): హైదరాబాద్‌లో మళ్లీ గంజాయి, డ్రగ్స్‌ వ్యవహారాలు చాటుమాటుగా సాగుతున్నాయి. ఉత్తరాంద్రనుంచి హైదరాబాద్‌కు గంజాయి రవాణౄ పెరిగింది. ఇటీవల వరుసగా పట్టుబడుతున్న కేసులు చూస్తుంటే చాపకింద నీరులా …

కీసర అడవిని..  దత్తత తీసుకున్న టీఆర్‌ఎస్‌ ఎంపీ సంతోష్‌

– కేటీఆర్‌ బర్త్‌ డే సందర్భంగా వినూత్న నిర్ణయం హైదరాబాద్‌, జులై23(జ‌నంసాక్షి) : టీఆర్‌ఎస్‌ రాజ్యసభ ఎంపీ జోగినపల్లి సంతోష్‌ కుమార్‌ వినూత్న నిర్ణయం తీసుకున్నారు. బుధవారం …

సుప్రీంలో ఆమ్రపాలి గ్రూప్స్‌కు ఎదురుదెబ్బ

– కంపెనీ రిజిస్టేష్రన్‌ను రద్దు చేయాలని తీర్పు – లావాదేవీలపై పూర్తిస్థాయి దర్యాప్తు చేయాలని ఈడీకి ఆదేశం – 40వేల మంది అమ్రపాలి కస్టమర్లకు ఊరట హైదరాబాద్‌, …

ఆపద్బంధు సాయం కోసం అనేకుల ఎదురుచూపు

సకాలంలో అందక కుటుంబాల్లో ఆందోళన హైదరాబాద్‌,జూలై23(జ‌నంసాక్షి): ప్రమాదవశాత్తు కుటుంబంలోని పెద్ద చనిపోతే ఆ కుటుంబాన్ని ఆదుకునేందుకు ప్రభుత్వం అమలు చేస్తున్న ఆపద్బంధు పథకం జిల్లాలోని బాధిత కుటుంబాలను …

యధాతథంగా గ్రూప్‌-2 ఇంటర్వ్యూలు

జోక్యంచేసుకోలేమన్న సుప్రీం హైదరాబాద్‌,జూలై22 (జ‌నంసాక్షి):  తెలంగాణలో గ్రూప్‌-2 ఉద్యోగాల భర్తీకి టీఎస్‌పీఎస్సీ నిర్వహించనున్న ఇంటర్వ్యూలు యథావిధిగా కొసాగనున్నాయి. గ్రూప్‌-2 ఇంటర్వ్యూలను నిలిపివేయాలంటూ గతంలో దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. …

కూరగాయల సాగుకు ప్రోత్సాహాలు అందాలి

సీజన్‌ ఆధారంగా పంటల సాగు పెరగాలి హైదరాబాద్‌,జూలై22(జ‌నంసాక్షి): రాష్ట్రంలో ప్రస్తుతం కూరగాయల పంటల ఉత్పాదకత ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తక్కువగా ఉడడం వల్లనే ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. …

ఆన్‌లైన్‌లో విద్యుత్‌ సమాచారం

ఆధార్‌ నమోదుతో అక్రమాలకు చెక్‌ పరిశీలిస్తున్న ట్రాన్స్‌కో? హైదరాబాద్‌,జూలై22(జ‌నంసాక్షి): విద్యుత్తు శాఖ సేవలను మరింత విస్తృతపరచడంతో పాటు నాణ్యమైన కరెంటు సరఫరా అందజేసేందుకు ఆధార్‌ అనుసంధానం చేయాలని …

కొత్త రెవెన్యూ చట్టంపై కసరత్తు ?

మున్సిపల్‌ చట్టం ఆమోదంతో ఇప్పుడు రెవెన్యూపై దృష్టి కసరత్తు చేస్తోన్న అధికారగణం లంచం లేని వ్యవస్థగా రూపొందించే యత్నాలు హైదరాబాద్‌,జూలై22(జ‌నంసాక్షి): ఇప్పటికే పంచాయితీరాజ్‌ కొత్త చట్టం అమల్లోకి …