Main

వినాయక వేడుకల్లో బాణాసంచాకు అనుమతి లేదు

హైదరాబాద్‌,ఆగస్ట్‌20(జనం సాక్షి):  నగరంలో వినాయక చవితి వేడుకలను సెప్టెంబర్‌ 2వ తేదీ నుంచి 12 వరకు నిర్వహించనున్నారు. ఈ సమయంలో బహిరంగ ప్రదేశాలు, రహదారులపై బాణాసంచా కాల్చొద్దని, …

నాలుగోరోజు నిలిచిన ఆరోగ్యశ్రీ

గాంధీ,ఉస్మానియాలకు పెరిగిన తాకిడి హైదరాబాద్‌,ఆగస్ట్‌19 (జనం సాక్షి) :  తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వరుసగా నాలుగో రోజూ ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోయాయి. దీంతో రోగులు తీవ్ర అవస్థలు …

చేరికలే లక్ష్యంగా బిజెపి సభ

నేడు నడ్డా సమక్షంలో పలువురు చేరిక హైదరాబాద్‌,ఆగస్ట్‌17 (జనం సాక్షి)  :  రాష్ట్రంలో బలోపేతంపై దృష్టి పెట్టిన బీజేపీ చేరికలే లక్ష్యంగా ఆదివారం నాంపల్లి ఎగ్జిబిషన్‌ గ్రౌండ్స్‌లో భారీ …

సహకార ఎన్నికలకు మరోమారు వాయిదా తప్పదా?

ప్రస్తుత పరిస్థితుల్లో ఎన్నికలకు చాన్స్‌ లేనట్లే ఈ నెలాఖరుతో ముగియనున్న గడువు హైదరాబాద్‌,జూలై30 (జనం సాక్షి) :  ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ఎన్నికలు మరోమారు వాయిదా …

చిచ్చు పెడుతోన్న టిక్‌టాక్‌ వీడియాలు

మంచి కన్నా చెడు ఎక్కువంటున్న మేధావులు నిషేధం కోసం ప్రభుత్వంపై ఒత్తిడి హైదరాబాద్‌,జూలై30 (జనం సాక్షి): టిక్‌టాక్‌ ను నిషేధించాలని కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెరుగోతంది. దీనివల్ల మంచికన్నాచెడు …

ట్రంప్‌ వ్యాఖ్యలపై..  ప్రధాని వివరణ ఇవ్వాల్సిందే

– లోక్‌సభలో పట్టుపట్టిన కాంగ్రెస్‌ సభ్యులు – కశ్మీర్‌ సమస్యపై ఎవరి మధ్యవర్తిత్వం ఉండదు – స్పష్టం చేసిన కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ – సభనుంచి …

రాజకీయాలతో బంగారు తెలంగాణరాదు

– అవినీతి చేయడంవల్లే తనను బడిలీచేశారనడం అవాస్తవం – అవసరమైతే తనపై విచారణ జరపవచ్చు – ప్రింటింగ్‌ అండ్‌ స్టేషనరీ విభాగాన్ని మూసేయాలని లేఖరాస్తా! – ప్రభుత్వానికి …

గంజాయి కేసులపై లోతుగా దర్యాప్తు

హైదరాబాద్‌,జూలై24(జ‌నంసాక్షి): హైదరాబాద్‌లో మళ్లీ గంజాయి, డ్రగ్స్‌ వ్యవహారాలు చాటుమాటుగా సాగుతున్నాయి. ఉత్తరాంద్రనుంచి హైదరాబాద్‌కు గంజాయి రవాణౄ పెరిగింది. ఇటీవల వరుసగా పట్టుబడుతున్న కేసులు చూస్తుంటే చాపకింద నీరులా …

కీసర అడవిని..  దత్తత తీసుకున్న టీఆర్‌ఎస్‌ ఎంపీ సంతోష్‌

– కేటీఆర్‌ బర్త్‌ డే సందర్భంగా వినూత్న నిర్ణయం హైదరాబాద్‌, జులై23(జ‌నంసాక్షి) : టీఆర్‌ఎస్‌ రాజ్యసభ ఎంపీ జోగినపల్లి సంతోష్‌ కుమార్‌ వినూత్న నిర్ణయం తీసుకున్నారు. బుధవారం …

సుప్రీంలో ఆమ్రపాలి గ్రూప్స్‌కు ఎదురుదెబ్బ

– కంపెనీ రిజిస్టేష్రన్‌ను రద్దు చేయాలని తీర్పు – లావాదేవీలపై పూర్తిస్థాయి దర్యాప్తు చేయాలని ఈడీకి ఆదేశం – 40వేల మంది అమ్రపాలి కస్టమర్లకు ఊరట హైదరాబాద్‌, …