Main

పూజలతో అమ్మ సంతోషించింది

– బోనం మాత్రం తప్పకుండా సమర్పించాలి – గంగాదేవికి జలాభిషేకం చేయండి.. తప్పకుండా కోరికలు తీరుతాయి – వర్షాలు సమృద్ధిగా కురుస్తాయి – భవిష్యవాణి వినిపించిన జోగిని …

ప్రియురాలి గొంతు కోసి.. ఆపై ఆత్మహత్యాయత్నం

హైదరాబాద్‌ లోని దిల్‌ సుఖ్‌నగర్‌లో దారుణం చోటు చేసుకుంది. చైతన్యపురి పోలీస్‌ స్టేషన్‌ పరిధి బృందావన్‌ లాడ్జిలో ప్రియురాలి గొంతు కోసి ఆపై ప్రియుడూ ఆత్మహత్యయత్నం చేశాడు. ఈ …

ప్రారంభమైన ఆషాఢమాసం బోనాలు

 హైదరాబాద్: ఆషాఢమాస బోనాలు రాష్ట్రంలో ప్రారంభమయ్యాయి. చారిత్రక గోల్కొండ బోనాలతో ఉత్సవాలకు శ్రీకారం చుట్టారు. గోల్కొండ కోటలో అమ్మవారిని భక్తులు పూజలు చేస్తున్నారు. ఈ రోజు నుంచి …

కంటోన్మెంట్‌ విలీనం కోసం యత్నిస్తా

సమస్యలను పరిష్కరించేలా చూస్తా: రేవంత్‌ హైదరాబాద్‌,జూన్‌7(జ‌నంసాక్షి): కంటోన్మెంట్‌ను జీహెచ్‌ఎంసీలో విలీనం చేయడానికి తన వంతు కృషి చేస్తానని మల్కాజిగిరి ఎంపీ రేవంత్‌రెడ్డి చెప్పాడు. విడివిడిగా ఉండడం వల్ల్‌ …

లియాన్‌ బ్యాటరీ తయారీ ప్లాంట్‌ ఏర్పాటుకు సిద్ధం

– తెలంగాణ సీఎస్‌ ఎస్కే జోషి హైదరాబాద్‌, జూన్‌7(జ‌నంసాక్షి) : రాష్ట్రంలో గిగాస్కేల్‌ లియాన్‌ బ్యాటరీ తయారీ ప్లాంట్‌ ఏర్పాటు చేసేందుకు సిద్దంగా ఉన్నామన్న సీఎస్‌ ఎస్కే …

సిఎల్‌పీ విలీనంతో రాజకీయ అప్రతిష్ట

విపక్షాన్ని దెబ్బతీయడం కర్రపెత్తనమే తక్షణంగా టిఆర్‌ఎస్‌కు వచ్చే లాభమేవిూ లేదు స్పీకర్‌, సిఎం కెసిఆర్‌లకు మచ్చగా నిలిచే చర్య హైదరాబాద్‌,జూన్‌7(జ‌నంసాక్షి): ఇప్పటికప్పుడు కాంగ్రెస్‌ విపక్షంగా ఉండకూడదన్న ఆలోచన …

చేప ప్రసాదానికి సర్వంసిద్ధం

– పంపిణీకి 1.60లక్షల చేపపిల్లలు సిద్ధం – ప్రత్యేక ఆర్టీసీ బస్సులు, భోజన సౌకర్యం – ఇబ్బందులుకలగకుండా ఏర్పాట్లు చేసిన అధికారులు హైదరాబాద్‌, జూన్‌7(జ‌నంసాక్షి) : హైదరాబాద్‌ …

గవర్నర్‌ నరసింహన్‌తో బాబు భేటీ

హైదరాబాద్‌,జూన్‌7(జ‌నంసాక్షి): తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు తెలుగు రాష్ట్రాల  గవర్నర్‌ నరసింహన్‌తో భేటీ అయ్యారు. శుక్రవారం  ఉదయం హైదరాబాద్‌లోని రాజ్‌భవన్‌కు చేరుకున్న చంద్రబాబు.. గవర్నర్‌ను కలిసి …

ఇంట్లోకి దూసుకెళ్లిన కారు

ముగ్గురు చిన్నారులకు గాయాలు హైదరాబాద్‌,జూన్‌7(జ‌నంసాక్షి):  బంజారాహిల్స్‌లోని రోడ్‌నంబర్‌ -12లో ప్రమాదం జరిగింది. బంజారాహిల్స్‌ నుంచి మాసబ్‌ ట్యాంక్‌ వైపు వెళ్తున్న కారు అదుపుతప్పి రోడ్డుపక్కన ఉన్న ఇంట్లోకి …

ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో అడ్మిషన్లకు 3 వరకు గడువు

దోస్త్‌ వెబ్‌సైట్‌ ద్వారా రిజస్టేష్రన్‌ చేసుకున్న వారే అర్హులు హైదరాబాద్‌,మే30(జ‌నంసాక్షి): ప్రభుత్వ డిగ్రీ కళాశాల్లో అడ్మిషన్లకు విద్యార్థులను దోస్త్‌ వెబ్‌సైట్‌ ద్వారా 2019-20 విద్యా సంవత్సరానికి గాను …