Main

కాలుష్యనియంత్రణ మండలి ఆధ్వర్యంలో పర్యావరణ గణపతుల విక్రయాలు

హైదరాబాద్‌,ఆగస్ట్‌31 ( జనంసాక్షి):   వినాయక చవితి సవిూపిస్తున్న నేపథ్యంలో పర్యావరణహిత ప్రతిమల సంఖ్యను పెంచేందుకు తెలంగాణ రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి(టీఎస్‌పీసీబీ) ఏర్పాట్లు చేస్తోంది.ప్రతి ఒక్కరూ పర్యావరణానికి మద్దతుగా …

ఐడబ్ల్యూఏ అవార్డుకు జలమండలి ఎండీ దానకిశోర్ ఎంపిక

హైదరాబాద్ : ప్రతిష్టాత్మక ఇంటర్ నేషనల్ వాటర్ అసోసియేషన్ (ఐడబ్ల్యూఏ) అవార్డుకు జలమండలి ఎండీ దానకిశోర్‌ను ఎంపిక చేశారు. ఈ మేరకు శ్రీలంకలోని కొలంబోలో వచ్చే డిసెంబర్ …

రాజ్ భవన్ లో సాయిప్రణీత్‌కు గవర్నర్‌ సన్మానం

వరల్డ్ ఛాంపియన్ షిప్ లో బ్రాంజ్ మెడలిస్ట్, అర్జున అవార్డులు దక్కించుకున్న సాయి ప్రణీత్ ను గవర్నర్ నరసింహన్ దంపతులు ఘనంగా సన్మానించారు. రాజ్ భవన్ లోని …

చర్లపల్లి పారిశ్రామిక వాడలో అగ్నిప్రమాదం

మేడ్చల్‌,ఆగస్ట్‌28 (జనంసాక్షి):  చర్లపల్లి పారిశ్రామిక వాడలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. బుధవారం ఉదయం ఎరువులు,రసాయన పరిశ్రమలో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. రసాయన పరిశ్రమ నుంచి పక్కనే …

అరంగేట్రం చేయబోతున్న హైదరాబాద్‌ ఫుట్‌బాల్‌ జట్టు

హైదరాబాద్‌,ఆగస్ట్‌28 (జనంసాక్షి):  హైదరాబాద్‌ ఫుట్‌బాల్‌ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్‌. ఇండియన్‌ సూపర్‌ లీగ్‌(ఐఎస్‌ఎల్‌) ఆరో సీజన్‌లో హైదరబాద్‌ ఫుట్‌బాల్‌ క్లబ్‌(ఎఫ్‌సీ) నూతన జట్టుగా అరంగేట్రం చేయబోతోంది. వచ్చే అక్టోబర్‌ 20న …

సచివాలయ ఉద్యోగుల భూముల్లో అక్రమాలు

విజిలెన్స్‌ నివేదిక మేరకు చర్య తీసుకోవాలి ఫోరంఫర్‌ గుడ్‌ గవర్నెన్స్‌ సంస్థ గవర్నర్‌కు ఫిర్యాదు హైదరాబాద్‌,ఆగస్ట్‌24 (జనంసాక్షి):  సచివాలయ సొసైటీ భూముల అక్రమాలపై చర్య తీసుకోవాలని ఫోరంఫర్‌ గుడ్‌ …

నేడు నగరంలో భారీ మారథాన్‌

దాదాపు 42కి.విూమేర పరుగు పలుమార్గాల్లో ట్రాఫిక్‌ ఆంక్షలు హైదరాబాద్‌,ఆగస్ట్‌24 (జనంసాక్షి):  హైదరాబాద్‌ రన్నర్స్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో ఆదివారం నగరంలో 42 కి.విూల మేర మారథాన్‌ నిర్వహిస్తున్నారు. నెక్లెస్‌ రోడ్డులో …

అమెజాన్‌ కార్యకలాపాలు ప్రారంభం

లాంఛనంగా ప్రారంబించిన ¬ంమంత్రి మహ్మూద్‌ అలీ హైదరాబాద్‌,ఆగస్ట్‌21 (జనంసాక్షి) : తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో అమెజాన్‌ సంస్థ కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి. అమెజాన్‌ సంస్థను రాష్ట్ర ¬ంమంత్రి మహముద్‌ …

భారీ వాహనాలకు అనుమతి లేదు: ట్రాఫిక్‌ ఎసిపి

హైదరాబాద్‌,ఆగస్ట్‌20(జనం సాక్షి):  రద్దీ సమయాలలో భారీ వాహనాలకు నగరంలోకి అనుమతి లేదని, నిబంధనలకు విరుద్ధంగా ఎవైనా వాహనాలు నగరంలోకి ప్రవేశిస్తే వాటిపై కేసులు నమోదు చేస్తున్నామని నగర …

కొత్తరెవెన్యూ చట్టంపై కసరత్తు

కలెక్టర్లతో భేటీ అయిన సిఎం కెసిఆర్‌ ప్రగతి భవన్‌ వేదికగా సుదీర్ఘ చర్చ హైదరాబాద్‌,ఆగస్ట్‌20(జనం సాక్షి): రెవెన్యూ చట్టంలో మార్పులు,చేర్పులు, నూతన చట్టాల ఆవశ్యకతపై సిఎం కెసిఆర్‌ …