Main

సిఎల్‌పీ విలీనంతో రాజకీయ అప్రతిష్ట

విపక్షాన్ని దెబ్బతీయడం కర్రపెత్తనమే తక్షణంగా టిఆర్‌ఎస్‌కు వచ్చే లాభమేవిూ లేదు స్పీకర్‌, సిఎం కెసిఆర్‌లకు మచ్చగా నిలిచే చర్య హైదరాబాద్‌,జూన్‌7(జ‌నంసాక్షి): ఇప్పటికప్పుడు కాంగ్రెస్‌ విపక్షంగా ఉండకూడదన్న ఆలోచన …

చేప ప్రసాదానికి సర్వంసిద్ధం

– పంపిణీకి 1.60లక్షల చేపపిల్లలు సిద్ధం – ప్రత్యేక ఆర్టీసీ బస్సులు, భోజన సౌకర్యం – ఇబ్బందులుకలగకుండా ఏర్పాట్లు చేసిన అధికారులు హైదరాబాద్‌, జూన్‌7(జ‌నంసాక్షి) : హైదరాబాద్‌ …

గవర్నర్‌ నరసింహన్‌తో బాబు భేటీ

హైదరాబాద్‌,జూన్‌7(జ‌నంసాక్షి): తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు తెలుగు రాష్ట్రాల  గవర్నర్‌ నరసింహన్‌తో భేటీ అయ్యారు. శుక్రవారం  ఉదయం హైదరాబాద్‌లోని రాజ్‌భవన్‌కు చేరుకున్న చంద్రబాబు.. గవర్నర్‌ను కలిసి …

ఇంట్లోకి దూసుకెళ్లిన కారు

ముగ్గురు చిన్నారులకు గాయాలు హైదరాబాద్‌,జూన్‌7(జ‌నంసాక్షి):  బంజారాహిల్స్‌లోని రోడ్‌నంబర్‌ -12లో ప్రమాదం జరిగింది. బంజారాహిల్స్‌ నుంచి మాసబ్‌ ట్యాంక్‌ వైపు వెళ్తున్న కారు అదుపుతప్పి రోడ్డుపక్కన ఉన్న ఇంట్లోకి …

ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో అడ్మిషన్లకు 3 వరకు గడువు

దోస్త్‌ వెబ్‌సైట్‌ ద్వారా రిజస్టేష్రన్‌ చేసుకున్న వారే అర్హులు హైదరాబాద్‌,మే30(జ‌నంసాక్షి): ప్రభుత్వ డిగ్రీ కళాశాల్లో అడ్మిషన్లకు విద్యార్థులను దోస్త్‌ వెబ్‌సైట్‌ ద్వారా 2019-20 విద్యా సంవత్సరానికి గాను …

17 లోక్‌సభ నియోజకవర్గాల్లో  ఓట్ల లెక్కింపు

18 జిల్లాల్లో 35 కేంద్రాల ఏర్పాటు ఉదయం 8 గంటల నుంచి లెక్కింపు ప్రారంభం హైదరాబాద్‌,మే22(జ‌నంసాక్షి): తెలంగాణలోని 17 లోక్‌సభ నియోజకవర్గాల ఓట్ల లెక్కింపునకు ఎన్నికల సంఘం …

ఎగ్జిట్‌పోల్స్‌ అంచనాలు.. చాలాసార్లు తప్పాయి 

– తెలంగాణలో మూడు స్థానాల్లో గెలుస్తాం – హాజీపూర్‌ బాధితులతో కేటీఆర్‌ ఇప్పటికైనా నేరుగా మాట్లాడాలి.. -కాంగ్రెస్‌ సీనియర్‌ నేత వి.హనుమంతరావు హైదరాబాద్‌, మే20(జ‌నంసాక్షి) : కేంద్రంలో …

ప్రయాస లేకుండా అవతరణ ఉత్సవాలు 

మంచి నిర్ణయానికి శ్రీకారం అంటున్న విద్యార్థుల తల్లిదండ్రులు సర్వత్రా కెసిఆర్‌పై  ప్రశంసల జల్లు హైదరాబాద్‌,మే18(జ‌నంసాక్షి):  తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాలను ప్రజలకు ఏమాత్రం ఇబ్బంది కలుగకుండా, మరింత …

శంకర్‌మఠంలో ఇంటి దొంగలు

18లక్షల విలువైన నగలుచోరీ హైదరాబాద్‌,మే18(జ‌నంసాక్షి): హైదరాబాద్‌ నగరం నడిబొడ్డున ఉన్న నగరంలోని నల్లకుంట శంకరమఠంలో నగలు మాయమయ్యాయి. రూ.18 లక్షల విలువైన నగలను దొంగలు ఎత్తుకెళ్లారు. భక్తుల …

ఉద్యాన పంటలకు ప్రోత్సాహం

కూరగాయల సాగుతో మేలైన లాభాలు సబ్సిడీపై ఎరువులు, పరికారల పంపిణీ మేడ్చల్‌,మే18(జ‌నంసాక్షి): మేడ్చల్‌ జిల్లా హైదరాబాద్‌ నగరంలో భాగంగా విస్తరించి ఉండటంతో సాధారణంగా ఉద్యానవన పంటలకు నగర …