శరవేగంగా నిర్మాణ పనులు జరిగేలా సంకల్పం హైదరాబాద్,మే9(జనంసాక్షి): కోటి ఎకరాల మాగాణమే ప్రధాన లక్ష్యంగా రూపొందించిన ప్రాజెక్టులను త్వరగా పూర్తి చేయడమే లక్ష్యంగా కెసిఆర్ ప్రధాన దృష్టి …
ఆదాయం పెంచుకుంటేనే ఆచరణ సాధ్యం హైదరాబాద్,డిసెంబర్19(జనంసాక్షి): ఎన్నికల్లో ఇచ్చిన హావిూల అమలుకు సిఎం కెసిఆర్ ఇప్పుడు దృష్టి సారించాల్సి ఉంది. ఒక్కో పథకంపై దృష్టి పెట్టిన కెసిఆర్ …
– రాజీనామా లేఖను స్పీకర్ సుమిత్రా మహజన్కు అందజేత హైదరాబాద్, డిసెంబర్17(జనంసాక్షి) : ఎంపీ పదవికి ఎమ్మెల్యే బాల్ సుమన్ రాజీనామా చేశారు. రాజీనామా లేఖను సోమవారం …
హైదరాబాద్,డిసెంబర్17(జనంసాక్షి): కూరగాయాల వ్యర్థాలతో జిహెచ్ఎంసి సహకారంతో సేంద్రియ ఎరువుల తయారికీ చర్యలు తీసుకోబోతున్నట్లు ప్రకటించినా ఆ ప్రాజెక్ట్ ఇంకా పట్టాలపైకి ఎక్కలేదు. సేంద్రీయ ఎరువుల తయారీకి శ్రీకారం …
హైదరాబాద్,డిసెంబర్17(జనంసాక్షి): కాంగ్రెస్ నేత రేవంత్రెడ్డి అరెస్ట్ వ్యవహారంపై విచారణను హైకోర్టు 20కి వాయిదా వేసింది. సోమవారం ఉదయం ఈ కేసు విచారణకు రాగా ప్రభుత్వం కౌంటర్ దాఖలు …
మండలి ఛైర్మన్కు టిఆర్ఎస్ వినతి హైదరాబాద్,డిసెంబర్17(జనంసాక్షి): ఎన్నికల ముందు పార్టీ మారిన ఎమ్మెల్సీలపై చర్యతీసుకుని వారిని అనర్హులుగా ప్రకటించాలని మండలి చైర్మన్కు టీఆర్ఎస్ నేతలు ఫిర్యాదు చేశారు. …
బైకుపై వెళుతున్న విద్యార్థి మృతి మరో ముగ్గురు విద్యార్థులకు తీవ్ర గాయాలు హైదరాబాద్,డిసెంబర్15(జనంసాక్షి): పెద్దఅంబర్పేట్ ఔటర్ రింగురోడ్డు వద్ద ఓ కారు బీభత్సం సృష్టించింది. కారు అదుపుతప్పి …
జిల్లాల్లో తడిసిన ధాన్యంపై వివరాల సేకరణ కొనుగోలుకు స్పష్టమైన ఆదేశాలు హైదరాబాద్,డిసెంబర్15(జనంసాక్షి): పౌరసరఫరాలశాఖ అధికారు ఆదేశాల మేరకు జిల్లాల్లో అధికారులు తడిసిన ధాన్యం వివరాలను సేకరిస్తున్నారు. వర్షాలతో …
హైదరాబాద్: ఇటీవల రాష్ట్రంలో జరిగిన ఎన్నికల్లో తెరాసకు ప్రజలు చిరస్మరణీయమైన విజయం కట్టబెట్టారని తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. ఇంతటి ఘన విజయాన్ని అందించిన ప్రజలకు …