Main

కాళేశ్వరం పూర్తి చేయడమే తక్షణ కర్తవ్యం

శరవేగంగా నిర్మాణ పనులు జరిగేలా సంకల్పం హైదరాబాద్‌,మే9(జ‌నంసాక్షి): కోటి ఎకరాల మాగాణమే ప్రధాన లక్ష్యంగా రూపొందించిన ప్రాజెక్టులను త్వరగా పూర్తి చేయడమే లక్ష్యంగా కెసిఆర్‌ ప్రధాన దృష్టి …

ఎన్నికల హావిూల అమలు అతిపెద్ద బాధ్యత

ఆదాయం పెంచుకుంటేనే ఆచరణ సాధ్యం హైదరాబాద్‌,డిసెంబర్‌19(జ‌నంసాక్షి): ఎన్నికల్లో ఇచ్చిన హావిూల అమలుకు సిఎం కెసిఆర్‌ ఇప్పుడు దృష్టి సారించాల్సి ఉంది. ఒక్కో పథకంపై దృష్టి పెట్టిన కెసిఆర్‌ …

ఎంపీ పదవికి బాల్కసుమన్‌ రాజీనామా

– రాజీనామా లేఖను స్పీకర్‌ సుమిత్రా మహజన్‌కు అందజేత హైదరాబాద్‌, డిసెంబర్‌17(జ‌నంసాక్షి) : ఎంపీ పదవికి ఎమ్మెల్యే బాల్‌ సుమన్‌ రాజీనామా చేశారు. రాజీనామా లేఖను సోమవారం …

టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా..  కేటీఆర్‌ బాధ్యతల స్వీకరణ

– తెలంగాణ భవన్‌కు భారీగా తరలివచ్చిన కార్యకర్తలు – పార్టీని అజేయ శక్తిగా మలుస్తా – టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ – కార్యక్రమంలో పాల్గొన్న హరీష్‌రావు, …

పట్టాలకెక్కని సేంద్రియ ఎరువుల తయారీ ప్రాజెక్టు 

హైదరాబాద్‌,డిసెంబర్‌17(జ‌నంసాక్షి): కూరగాయాల వ్యర్థాలతో జిహెచ్‌ఎంసి  సహకారంతో సేంద్రియ ఎరువుల తయారికీ చర్యలు తీసుకోబోతున్నట్లు ప్రకటించినా ఆ ప్రాజెక్ట్‌ ఇంకా పట్టాలపైకి ఎక్కలేదు.  సేంద్రీయ ఎరువుల తయారీకి శ్రీకారం …

రేవంత్‌ కేసు విచారణ 20కి వాయిదా

హైదరాబాద్‌,డిసెంబర్‌17(జ‌నంసాక్షి):  కాంగ్రెస్‌ నేత రేవంత్‌రెడ్డి అరెస్ట్‌ వ్యవహారంపై విచారణను హైకోర్టు 20కి వాయిదా వేసింది. సోమవారం  ఉదయం ఈ కేసు విచారణకు రాగా ప్రభుత్వం కౌంటర్‌ దాఖలు …

నలుగురు ఎమ్మెల్సీలపై చర్యలు తీసుకోండి

మండలి ఛైర్మన్‌కు టిఆర్‌ఎస్‌ వినతి హైదరాబాద్‌,డిసెంబర్‌17(జ‌నంసాక్షి):  ఎన్నికల ముందు పార్టీ మారిన ఎమ్మెల్సీలపై చర్యతీసుకుని వారిని అనర్హులుగా ప్రకటించాలని మండలి చైర్మన్‌కు టీఆర్‌ఎస్‌ నేతలు ఫిర్యాదు చేశారు. …

ఔటర్‌ రింగ్‌రోడ్డుపై కారు బీభత్సం

బైకుపై వెళుతున్న విద్యార్థి మృతి మరో ముగ్గురు విద్యార్థులకు తీవ్ర గాయాలు హైదరాబాద్‌,డిసెంబర్‌15(జ‌నంసాక్షి): పెద్దఅంబర్‌పేట్‌ ఔటర్‌ రింగురోడ్డు వద్ద ఓ కారు బీభత్సం సృష్టించింది. కారు అదుపుతప్పి …

పౌరసరఫరాల శాఖ ఆదేశాలతో కదిలిన అధికారులు

జిల్లాల్లో తడిసిన ధాన్యంపై వివరాల సేకరణ కొనుగోలుకు స్పష్టమైన ఆదేశాలు హైదరాబాద్‌,డిసెంబర్‌15(జ‌నంసాక్షి): పౌరసరఫరాలశాఖ అధికారు ఆదేశాల మేరకు జిల్లాల్లో అధికారులు తడిసిన ధాన్యం వివరాలను సేకరిస్తున్నారు. వర్షాలతో …

తెలంగాణ ప్రజలకు రుణపడి ఉంటాం: కేటీఆర్

హైదరాబాద్‌: ఇటీవల రాష్ట్రంలో జరిగిన ఎన్నికల్లో తెరాసకు ప్రజలు చిరస్మరణీయమైన విజయం కట్టబెట్టారని తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ అన్నారు. ఇంతటి ఘన విజయాన్ని అందించిన ప్రజలకు …