Main

కొత్త కార్డులకు రెండురోజులే  గడువు 

జనవరి 1 తర్వాత మాగ్నటిక్‌ కార్డులు రద్దు కొత్త డెబిట్‌, క్రెడిట్‌ కార్డులు జారీ చేస్తున్న బ్యాంకులు హైదరాబాద్‌,డిసెంబర్‌29(జ‌నంసాక్షి): కొత్త డెబిట్‌, క్రెడిట్‌ కార్డుల జారీకి మరో …

నయాసాల్‌ జోష్‌ 

చికెన్‌ ధరలకు రెక్కలు హైదరాబాద్‌,డిసెంబర్‌29(జ‌నంసాక్షి): కొత్త సంవత్సర వేడుకలకు ప్లాన్‌ చేస్తున్న మాంసం ప్రియులకు చికెన్‌ ధరలు చుక్కలు చూపిస్తున్నాయి. కోడి ధరలు అమాంతంగా పెంచేసిన వ్యాపారులు …

మావోలకు ఎదురుదెబ్బ

– మావోలతో సంబంధాలున్న నలుగురి అరెస్ట్‌ – మౌలాలీలోని ఓఇంట్లో ఉండగా అదుపులోకి తీసుకున్న విశాఖ పోలీసులు – మావో కీలక నేత ఆర్కేతో కలిసి పనిచేసినట్లు …

జన సంక్షేమమే అంతిమ ఎజెండా

గ్రామస్వరాజ్యం కోసం ప్రయత్నాలు చేయాలి హైదరాబాద్‌,డిసెంబర్‌25(జ‌నంసాక్షి): దాదాపు అన్ని రాష్ట్రాల్లో సదీర్ఘ కాలం కాంగ్రెస్‌ అధికారంలో ఉంది. అయినా వ్యవసాయంతో సహా గ్రామాల వికాసానికి ఎలాంటి మార్పులు …

దానం సమక్షంలో గలాటా

హైదరాబాద్‌,డిసెంబర్‌19(జ‌నంసాక్షి): బంజారాహిల్స్‌లోని వెంకటేశ్వరనగర్‌లో నిర్వహించిన బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమం రసాభాసగా మారింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న స్థానిక కార్పొరేటర్‌ కవితారెడ్డికి వ్యతిరేకంగా స్థానికులు ఆందోళన చేపట్టారు. …

ప్రశాంతంగా న్యూ ఇయర్‌ వేడుకలు

అపశృతులకు తావులేకుండా చూసుకోవాలి గైడ్‌లైన్స్‌ విడుదల చేసిన నగర పోలీస్‌ శాఖ హైదరాబాద్‌,డిసెంబర్‌19(జ‌నంసాక్షి): కొత్త సంవత్సరాన్ని ఆహ్వినించేందుకు జరుపుకునే వేడుకల్లో ఎలాంటి అపశృతులు లేకుండా,  ప్రజలంతా శాంతియుత …

బోర్డు తిప్పేసిన రిషబ్‌ చిట్‌ఫండ్స్‌

హైదరాబాద్‌,డిసెంబర్‌19(జ‌నంసాక్షి): చిట్టీల పేరుతో భారీ మోసానికి తెగబడ్డారు. రూ. 200 కోట్లు వసూలు చేసి రిషబ్‌ చిట్‌ఫండ్స్‌ బోర్డు తిప్పేసింది. దీంతో బాధితులు లబోదిబోమంటున్నారు. చిట్‌ఫడ్స్‌ కంపెనీ …

హైకోర్టును ఆశ్రయించిన ప్రభాస్‌

– రాయదుర్గం సవిూపంలో గెస్ట్‌ హౌస్‌ను సీజ్‌ చేయడంపై పిటీషన్‌ దాఖలు హైదరాబాద్‌, డిసెంబర్‌19(జ‌నంసాక్షి) : రాయదుర్గం సవిూపంలోని గెస్ట్‌ హౌస్‌ను అధికారులు సీజ్‌ చేయడంతో.. సినీ …

చలితీవ్రతకు జ్వరాల విజృంభణ

ఆస్పత్రులకు క్యూకట్టిన ప్రజలు అప్రమ్తంతగా ఉండాలన్న వైద్యులు హైదరాబాద్‌,డిసెంబర్‌19(జ‌నంసాక్షి): చలి పెరుగడంతో ఆస్పత్రుల్లో రోగుల సంఖ్య కూడా పెరుగుతోంది. ఫీవర్‌ ఆస్పత్రితో పాటు వివిధ ప్రైవేట్‌ ఆస్పత్రులకు …

పశుబీమాతో రైతులకు దీమా

 రైతుల్లో చైతన్యం కోసం కార్యక్రమాలు హైదరాబాద్‌,డిసెంబర్‌19(జ‌నంసాక్షి): పాడిరైతులను ప్రోత్సహిచేందుకు పాడి పశువులను కోల్పోయిన రైతులు నష్టపోకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా పశు బీమా పథకాన్ని అమల్లోకి …