Main

కూకట్‌పల్లిలో  ఇదీ పరిస్థితి..

హైదరాబాద్: తెలంగాణ శాసనసభ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. తెలుగు రాష్ట్రాల్లో ఉత్కంఠ రేపుతున్న కూకట్‌పల్లి నియోజకవర్గంలో బ్యాలెట్ ఓట్ల లెక్కింపు పూర్తయింది. కూటమి అభ్యర్థిగా తెలుగు దేశం …

శబరిమలైకు ఆర్టీసీ అద్దె బస్సులు 

హైదరాబాద్‌: రైళ్లు నాలుగునెలల ముందే నిండిపోయాయి. విమాన టికెట్లు సామాన్యుడికి అందుబాటులో లేవు.. కార్లు అద్దెకు తీసుకుని వెళ్లలేని పరిస్థితి.. ఎలాగైనా నిర్దేశించిన కాలంలోనే శబరిమలైకు వెళ్లాలి.. …

ఐదు రాష్ట్రాల్లో కౌంటింగ్‌ ప్రారంభం

హైదరాబాద్‌: సార్వత్రిక ఎన్నికలకు సెమీ ఫైనల్స్‌గా భావిస్తున్న ఐదు రాష్ట్రాల ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. తెలంగాణతో పాటు, మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, ఛత్తీస్‌గఢ్‌, మిజోరం రాష్ట్రాల్లో అసెంబ్లీలకు …

విజయోత్సవ ర్యాలీలు నిషేధం

విజయోత్సవ ర్యాలీ, ప్రదర్శనలకు అనుమతి లేదు – రాచకొండ సీపీ మహేశ్‌ భగవత్‌ ఓట్ల లెక్కిపు సందర్భంగా మంగళవారం రాచకొండ కమిషనరేట్‌ పరిధిలో 144 సెక్షన్‌ అమలులో …

ఫలితాలు వచ్చిన వెంటనే ఈసీ నోటిఫికేషన్‌ 

హైదరాబాద్‌: శాసనసభ ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటుకు సన్నాహాలు జరుగుతాయి. నియోజకవర్గాలవారీగా ఫలితాలను ప్రకటించిన తర్వాత రిటర్నింగు అధికారులు వాటన్నింటి ప్రతులను ఫ్యాక్స్‌లో …

తెలంగాణలో ప్రారంభమైన ఓట్ల లెక్కింపు

హైదరాబాద్: తెలంగాణలో ఓట్ల లెక్కింపు మంగళవారం ఉదయం ప్రారంభమైంది. తెలంగాణ వ్యాప్తంగా 43 కౌంటింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేశారు. దాదాపు 40 వేల మంది సిబ్బందితో కౌంటింగ్‌‌‌లో పాల్గొన్నారు. …

ఇవిఎంలలో అభ్యర్థుల భవిష్యత్‌ నిక్షిప్తం

టెన్షన్‌లో పార్టీల అభ్యర్థులు 11 వరకు ఊపిరి బిగబట్టాల్సిందే ఎగ్జిట్‌ పోల్స్‌ ఫలితాలతో ఇరువర్గాల్లో భరోసా హైదరాబాద్‌,డిసెంబర్‌8(జ‌నంసాక్షి): ఎగ్జిట్‌ పోల్స్‌ ఫలితాలు వేర్వేరుగా ఉండడంతో ఇప్పుడు అభ్యర్థులు …

ఓట్ల లెక్కింపునకు విస్తృత ఏర్పాట్లు

స్ట్రాంగ్‌ రూమ్‌ల వద్ద పటిష్ట భద్రత నేడు లెక్కింపు సిబ్బందికి మలివిడత శిక్షణ హైదరాబాద్‌,డిసెంబర్‌8(జ‌నంసాక్షి): ఈ నెల 11న ఓట్ల లెక్కింపునకు విస్తృత ఏర్పాట్లు చేసినట్లు జీహెచ్‌ఎంసీ …

హైదరాబాద్‌ అసెంబ్లీ ముందు కారుదగ్ధం

హైదరాబాద్‌,డిసెంబర్‌8(జ‌నంసాక్షి):  హైదరాబాద్‌లోని అసెంబ్లీ చౌరస్తాలో శనివారం ఉదయం ఓ కారు మంటల్లో దగ్ధమయ్యింది. ఏపీ 29 క్యూ 6441 నంబరు గల శాంత్రో కారు లక్డీ కపూల్‌ …

విశ్లేషణల్లో మునిగిపోయిన జిల్లా ప్రజలు

ఎక్కడ చూసినా ఎగ్జిపోల్స్‌పై చర్చలు అన్ని పార్టీల్లోనూ గెలుపు ధీమా హైదరాబాద్‌,డిసెంబర్‌8(జ‌నంసాక్షి): పోలింగ్‌ పక్రియ ముగియడం, ఎగ్జిట్‌ పోల్‌ ఫలితాలు రావడంతో ఇప్పుడు అభ్యర్థులు ఎవరికి వారు …