Main

మూడు నెలల్లోగా పంచాయితీ ఎన్నికలు

ఎపి సర్కార్‌ను ఆదేశించిన హైకోర్టు హైదరాబాద్‌,అక్టోబర్‌23(జ‌నంసాక్షి): ఆంధ్రప్రదేశ్‌లో మూడు నెలల్లోగా పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని ఉమ్మడి హైకోర్టు ఆదేశించింది. దీంతో ఇక ఎన్నికలకు వెళ్లడం మినహా చంద్రబాబుకు …

తెలుగు రాష్ట్రాలకు కేబినేట్‌లో చోటు లేనట్లే

ఎంపిలున్నా పట్టించుకోని ప్రధాని హైదరాబాద్‌,అక్టోబర్‌23(జ‌నంసాక్షి): కేంద్ర మంత్రివర్గంలో తెలుగు రాష్ట్రాలకు ప్రానిధ్యం లేకుండానే మరోమారు ఎన్నికలకు బిజెపి వెళ్లడం ఖాయంగా కనిపిస్తోంది. గడిచిన ఏడాది ఉన్న ఒకరిని …

ఓటరు అవగాహన వాహనాలు ప్రారంభం

హైదరాబాద్‌, అక్టోబర్‌23(జ‌నంసాక్షి) : ఓటరు అవగాహన వాహనాలను కేంద్ర ఎన్నికల ప్రధాన అధికారి రావత్‌ మంగళవారం ప్రారంభించారు. తాజ్‌కృష్ణ ¬టల్‌ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక వాహనాలను …

ట్యాంక్‌బండ్‌పై నేడు కుమ్రం భీమ్‌ వర్దంతి

హైదరాబాద్‌,అక్టోబర్‌22(జ‌నంసాక్షి): గిరిజన ఐక్య వేదిక, తెలంగాణ ప్రదేశ్‌ ఎరుకల సంఘం, ఆదివాసీ తోటి సేవా సంఘాల ఆధ్వర్యంలో ఈ నెల 24న కుమరం భీం 78వ వర్ధంతిని …

భూ సెటిల్‌మెంట్లతో..  రేవంత్‌ కోట్లు సంపాదించాడు

– ఐటీ సోదాలకు సంబంధించి పూర్తి వివరాలు వెల్లడయ్యాయి – రేవంత్‌ రౌడీషీటరా అని అనుమానం కలుగుతుంది – దందాలు చేసేవారికే కాంగ్రెస్‌లో మంచి గుర్తింపు – …

రాహుల్‌ సభను విజయం చేయండి: జానా

హైదరాబాద్‌,అక్టోబర్‌19(జ‌నంసాక్షి): కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, మాజీ మంత్రి జానారెడ్డితో బీసీ సంఘం నాయకుడు ఆర్‌. కృష్ణయ్య సమావేశం అయ్యారు. అనంతరం జానారెడ్డి విూడియాతో మాట్లాడుతూ శనివారం తెలంగాణలో …

హైదరాబాద్‌లో దారుణం.. 

– ఇద్దరు పిల్లలకు విషమిచ్చి ఆత్మహత్య చేసుకున్న తల్లి హైదరాబాద్‌, అక్టోబర్‌19(జ‌నంసాక్షి) : ఇద్దరు పిల్లలను విషమిచ్చి తల్లి ఆత్మహత్య చేసుకున్న విషాధ ఘటన  ఎల్బీనగర్‌ పోలీస్‌ …

21న టీఆర్‌ఎస్‌ అభ్యర్థులతో కేసీఆర్‌ భేటీ

– ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చ హైదరాబాద్‌, అక్టోబర్‌19(జ‌నంసాక్షి) : డిసెంబర్‌ 7న ముందస్తు ఎన్నికల ఓటింగ్‌ ప్రక్రియ జరగనుంది. దీనిలో భాగంగా ఇప్పటికే తెరాస తమ …

కోటమైసమ్మ పాలుతాగుతోందంటూ ప్రచారం

తండోపతండాలుగా తరలివచ్చిన ప్రజలు హైదరాబాద్‌,అక్టోబర్‌19(ఆర్‌ఎన్‌ఎ): శంషాబాద్‌లోని కోట మైసమ్మ ఆలయంలో అమ్మవారు పాలు తాగుతున్నారనే ప్రచారంతో శుక్రవారం గుడికి భక్తులు పోటెత్తారు. అమ్మవారి మహాత్యం చూసేందుకు తండోపతండాలుగా …

 కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం

ఉప్పల్, అక్టోబర్ 19 (జనం సాక్షి) : రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో పెడతామని టిఆర్ఎస్ అధినేత ఆపద్బంధు ముఖ్యమంత్రి కేసీఆర్ తెలపడంతో తెలంగాణ …