– సకాలంలో ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల – ప్రైవేట్ సంస్థల ఉద్యోగులకు రూ.5లక్షల బీమా – ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ హైదరాబాద్, నవంబర్29(జనంసాక్షి) : ప్రజాకూటమి …
హైదరాబాద్,నవంబర్29(జనంసాక్షి): నగర శివారు అబ్దుల్లాపూర్మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓఆర్ఆర్ వద్ద గురువారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. టవేరా వాహనాన్ని పాల …
ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా కెటిఆర్ ట్వీట్ హైదరాబాద్,నవంబర్29(జనంసాక్షి): హైదరాబాద్ మెట్రో రైలును మరిన్ని ప్రాంతాలకు విస్తరిస్తామని మంత్రి కేటీఆర్ వెల్లడించారు. మెట్రో ప్రారంభమై ఏడాది పూర్తయిన …
నగరాన్ని వణికిస్తున్న వరుస హత్యలు కిరాతకంగా హత్యలు చేస్తున్నా చేష్టలుడిగిన పోలీసులు ఫ్యాక్షన్ తరహా మర్డర్లపై ప్రజల్లో ఆందోళన హైదరాబాద్,నవంబర్29(జనంసాక్షి): నగరంలో నడిరోడ్లపై జరుగుతన్న వరుస హత్యలు …
గెలిచాక అన్నింటినీ పూర్తి చేస్తాం: తలసాని హైదరాబాద్,నవంబర్29(జనంసాక్షి): రెండుపడకల ఇళ్ల నిర్మాణాలపై కొందరు పనిగట్టుకుని చేస్తున్న విమర్శల్లో వాస్తవం లేదని మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ అన్నారు. ఈ …
ఫామ్ హౌజ్కు పరిమితం అయినవారిని అక్కడికే పంపుదాం ప్రజలకోసమే కూటమి కట్టాం ప్రజల భవిష్యత్తే మాకు ముఖ్యం కూటమిని గెలిపించి నిరంకుశ ప్రభుత్వాన్ని సాగనంపండి మేడ్చెల్ సభలో …
ఏడాదిగా సక్రమంగా అమలుకాకుండా కొర్రీలు అయినా చర్యలు తీసుకోని అధికారులు హైదరాబాద్,అక్టోబర్24(జనంసాక్షి): జాతీయ మార్కెటింగ్ విధానం నామ్ పక్కన పెట్టడంతో రైతులు ఇబ్బంది పడుతున్నారు. నామ్ అమల్లోకి …
ప్రత్యర్థి అభ్యర్థి తెలియకుండానే ప్రచారం ఖర్చుల కోసం అనుచరుల చేయిచాత ముందే ప్రచారంతో ఖర్చులు తడిసి మోపెడు మరో నెలన్నర దాకా ఎలా అన్న ఆందోళన హైదరాబాద్,అక్టోబర్24(జనంసాక్షి): …