హైదరాబాద్: సికింద్రాబాద్లోని అల్వాల్ పరిధి భూదేవినగర్లో స్థానిక పాఠశాలలో ప్రజా గాయకుడు గద్దర్ తొలిసారిగా తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. 70 ఏళ్ల వయసులో కుటుంబ సమేతంగా …
ఐమ్యాక్స్ వద్ద ప్రేక్షకుల ఆందోళన హైదరాబాద్,డిసెంబర్7(జనంసాక్షి): తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలు, పాఠశాలలకు సెలవు ప్రకటించడంతో సినిమాహాళ్లు కూడా మార్నింగ్ షో రద్దు …
హైదరాబాద్: నగరంలోని జూబ్లీహిల్స్ నిజాం హైస్కూల్లో రాష్ట్ర ఆపద్ధర్మ మంత్రి కే. తారకరామారావు శుక్రవారం మధ్యాహ్నం తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. కాగా… కేటీఆర్ సిరిసిల్ల అసెంబ్లీ స్థానం …
వారు ఓటేయడానికి వస్తే అరెస్ట్ చేస్తాం జిల్లా ఎన్నికల అధికారి దానకిషోర్ హైదరాబాద్,డిసెంబర్6(జనంసాక్షి): అక్రమంగా ఓటరు కార్డులు పొందిన రోహింగ్యాలపై నిఘా ఉంచామని జిల్లా ఎన్నికల అధికారి …
హైదరాబాద్,డిసెంబర3(జనంసాక్షి ): మంత్రి కేటీఆర్ ఎన్నికల ప్రచారంలో జంటనగరాలపై మరోమారు దృష్టి సారించారు. ఇక్కడ పదహారు సీట్లు గెలుచుకుంటామని చెబుతున్న కెటిఆర్ మరోమారు ఉధృతంగా ప్రచారంచేయబోతున్నారు. ప్రచారం …
పోలీసుల కేసు నమోదు హైదరాబాద్,డిసెంబర3(జనంసాక్షి ): దవాఖానలో హంగామా చేసి, గొడవకు దిగిన ఐదుగురు నకిలీ రిపోర్టర్లపై మేడ్చల్ జిల్లా కీసర పోలీసులు కేసు నమోదు చేశారు. …
శంకరపట్నం జనం సాక్షి 3 ; తెరాస అభ్యర్థి రసమయి బాలకిషన్ రాష్ట్ర ప్రభుత్వ పథకాలను ఎన్నికల ప్రణాళికలను ప్రజలకు వివరిస్తున్నారు తమ ప్రవేశపెట్టిన పథకాలు మళ్లీ …