Main

మహీంద్రా ఫౌండేషన్‌ నైపుణ్య శిక్షణ

హైదరాబాద్‌,ఆగస్ట్‌7(జ‌నంసాక్షి):  పట్టభద్రులైన నిరుద్యోగులకు నైపుణ్య శిక్షణ ఇచ్చేందుకు టెక్‌ మహేంద్రా ఫౌండేషన్‌ ముందుకు వచ్చింది. వివిధ కోర్సుల్లో ఈ శిక్షణ ఉంటుంది. నాలుగు నెలలపాటు అనుభవజ్ఞులతో ఫౌండేషన్‌ …

కంటివెలుగు కోసం స్వచ్చంద సంస్థల సహకారం

రోటరీ, లయన్సం వంటి వాటిని ఉపయోగించాలి అంధత్వ నివారణెళి లక్ష్యంగా కంటి పరీక్షలు మంత్రి లక్ష్మారెడ్డి వెల్లడి హైదరాబాద్‌,ఆగస్ట్‌7(జ‌నంసాక్షి):  రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికీ కంటి వెలుగు ప్రసాదించేందుకు, …

లిటిగేషన్లలో పోలీసుల వేలుపై అధికారుల ఆగ్రహం?

భూవివాదాలపై అవగాహన పెంచుకోవాలి హైదరాబాద్‌,ఆగస్ట్‌7(జ‌నంసాక్షి): ఇటీవల భూ వివాదాలు పెరిగాయి. సరైన భూ రికార్డులు లేని  కారణంగా ప్రతిదీ వివాదంగా మారి లిటిగేషన్లను పెంచుతోంది. దీంతో కోర్టుల …

ఆగిన చక్రాలు!ఆగిన చక్రాలు!

 తెలంగాణ, ఆంధ్రా రాష్ట్రాల్లో కొనసాగుతోన్న బంద్‌ ప్రయాణికుల తీవ్ర ఇబ్బందులు – మోటారు వాహనాల సవరణ బిల్లుకు వ్యతిరేకంగా దేశవ్యాప్త సమ్మె – పలు రాష్ట్రాల్లో రోడ్డెక్కని బస్సులు, …

సైబరాబాద్‌  పోలీసులపై పనిభారం

హైదరాబాద్‌,ఆగస్ట్‌1(ఆర్‌ఎన్‌ఎ): సైబరాబాద్‌ పరిధిలో పోలీసులపై నిత్యం భారం పడుతోంది. వివిధ కేసులు,  మాదకద్రవ్యాల కేసులు పరిష్కరించడంలో తీరికలేకుండా పోతోంది. ఇక్కడే ఐటి  కారిడార్‌ ఉండడం, నిత్యం విఐపిలు, …

బంగారు తెలంగాణ పేరుతో ప్రజా వంచన

ఉమ్మడి పోరాటాల ద్వారానే ఎదుర్కోవాలి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ హైదరాబాద్‌,ఆగస్ట్‌1(జ‌నంసాక్షి): బంగారు తెలంగాణ పేరుతో ప్రజలను మభ్యపెడుతూ కాలక్షేపం చేయడంతో పాటు బడుగు బలహీనవర్గాల వారిపై …

తెలంగాణ భవన్ ఏర్పాటుకు ఎకరం స్థలం: డీపీఆర్ సిద్ధం చేయండి

– తహశీల్దార్లకు కర్ణాటక ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదేశం – తెలంగాణ భవన్ ఏర్పాటులో మరో కీలక ముందడుగు – హర్షం వ్యక్తం చేసిన కేఆర్టీఏ అధ్యక్షుడు …

కన్నుల పండువగా లష్కర్ బోనాలు

బంగారు బోనం ఎత్తిన ఎంపీ కవిత లష్కర్ బోనమెత్తింది. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా ఏర్పాట్లు …

MRP ధరకు మించి అమ్మితే చర్యలే : అకున్

ఆగస్టు 1 నుంచి థియేటర్లలో గరిష్ఠ చిల్లర ధరలు అమలు తప్పనిసరి అని తెలిపారు తూనికలు, కొలతల శాఖ కంట్రోలర్ సబర్వాల్. ఆదివారం (జూలై-29) థియేటర్ల యాజమానులతో …

మహంకాళి అమ్మవారిని దర్శించుకున్న సీఎం కేసీఆర్

సికింద్రాబాద్: లష్కర్ బోనాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబ సభ్యులు దర్శించుకున్నారు. అమ్మవారికి పట్టువస్ర్తాలు, బోనం సమర్పించి …