Main

వచ్చేనెలలో ప్రతి ఇంటికి మిషన్‌ భగీరథ నీరు

పటాన్‌చెరు: పటాన్‌చెరు నియోజకవర్గాన్ని హైదరాబాదు నగరంలా అభివృద్ధి చేస్తామని నీటి పారుదల, మార్కెటింగ్ శాఖ మంత్రి హరీశ్ రావు చెప్పారు. పటాన్‌చెరు నియోజకవర్గం లోని ఇస్నాపూర్ జంక్షన్ …

రాష్ట్రవ్యాప్తంగా కెటిఆర్‌ జన్మదిన వేడుకలు

మొక్కలు నాటి అభిమానం చాటుకున్న నేతలు హైదరాబాద్‌,జూలై24(జ‌నంసాక్షి): రాష్ట్ర వ్యాప్తంగా మంత్రి కేటీఆర్‌ బర్త్‌డే వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. తెలంగాణ భవన్‌లో మంత్రి కేటీఆర్‌ బర్త్‌డే వేడుకలు …

చిన్నారులపై లైంగిక దాడులపై సీరియస్‌

పాఠశాల స్థాయిలోనే ప్రచార కార్యక్రమాలు బస్తీ నుంచి బడి వరకు అవగాహన సదస్సులు హైదరాబాద్‌,జూలై24(ఆర్‌ఎన్‌ఎ): చిన్నారులపై జరిగే లైంగికదాడులపై అవగాహన కల్పించేందుకు హైదరాబాద్‌లో చైతన్య కార్యక్రమాలను చేపట్టనున్నారు. …

టీడీపీ చెప్పుకోవటానికి ఏదీ మిగలదు

– కేంద్రం హావిూలపై త్వరలో స్పష్టమైన ప్రకటన రానుంది – ఏపీలో కేంద్రమంత్రులు పర్యటించి ఆ విషయం చెబుతారు – మోదీ పట్ల ప్రజలకు ఎంతో విశ్వాసం …

కూరగాయల ఉత్పత్తి పెంచేందుకే.. 

క్రాఫ్‌ కాలనీలు ఏర్పాటు – మూడేళ్లలో డ్రిప్‌ ఇరిగేషన్‌ కు 2,400 కోట్లు ఖర్చు చేశాం – వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి హైదరాబాద్‌, జులై23(జ‌నంసాక్షి) : …

నీటి మళ్లింపుతో చెరువులకు జలకళ

మారుతున్న సాగునీటిరంగ ముఖచిత్రం హైదరాబాద్‌,జూలై23(జ‌నంసాక్షి): ఎస్సారెస్పీకి వచ్చిన నీటిని కాల్వల ద్వారా ఖమ్మం వరకు పారించి రాష్ట్ర ప్రభుత్వం చెరువులన్నీ నింపింది. అలాగే ఎల్లంపల్లి ద్వారా సాధ్యమైనంత …

సుప్రీంకు వెళ్దాం!

– పంచాయతీ ఎన్నికల్లో రిజర్వేషన్లు 50శాతం మించొద్దన్న హైకోర్టు – హైకోర్టు తీర్పును సవాల్‌ చేస్తూ సుప్రీంకు వెళ్లనున్న ప్రభుత్వం – అధికారుల భేటీలో చర్చించిన సీఎం …

గిరిజన విద్యార్థులకు నాణ్యమైన భోజనం

భోజనంలో పోషకాలు ఉండేలా మార్పులు ఐటిడిఎ విద్యాసంస్థల్లో మారిన మెనూ హైదరాబాద్‌,జూలై3(జ‌నంసాక్షి):  ఐటీడీఏ పరిధిలో ఉన్న  విద్యాసంస్థల్లో నాణ్యమైన భోజనం అందించేలా మెనూ అమల్లోకి వచ్చింది. పౌష్టికాహారం …

చౌకధరల్లో డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లు

పేదలకు అందుబాటులోకి వచ్చేలా చర్యలు శ్రీరామానుజ సేవాట్రస్ట్‌ ఆధ్వర్యంలో నిర్మాణం హైదరాబాద్‌,జూలై3(జ‌నంసాక్షి): నగరంలోని మౌలాలీ కేంద్రంగా పనిచేస్తున్న శ్రీరామానుజ సేవాట్రస్ట్‌ చేస్తున్న మరో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం …

ఏట్ట‌కేల‌కు కాచిగూడ – కరీంనగర్ ప్యాసింజర్ రైలు ప్రారంభం

సికింద్రాబాద్‌: కాచిగూడ, కరీంనగర్‌ల మధ్య నడిచే కేసీజీ రైలు(57601)ను కేంద్ర మంత్రి పీయూష్‌ గోయల్‌ శుక్రవారం ప్రారంభించారు. సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌లో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన రైలును …

తాజావార్తలు