Main

సేంద్రియ వ్యవసాయంపై పెద్ద ఎత్తున ప్రచారం

ప్రోత్సాహంతోనే రైతులకు మేలు హైదరాబాద్‌,జూలై27(జ‌నంసాక్షి): దేశంలోని ఇతర ప్రాంతాలతో పోలిస్తే తెలంగాణలో వ్యవసాయం జూదంగా మారింది. ఏ పంట వేసినా ఫలితం కానరాని దుర్భర పరిస్థితులు దాపురించాయి. …

తెలంగాణలో జోడుగుర్రాలుగా అభివృద్ది,సంక్షేమం

నాలుగేళ్లలో నిరంతర శ్రమతోనే పథకాలకు రూపు కెసిఆర్‌ పాలన దేశానికే ఆదర్శం ఢిల్లీలో ప్రత్యేక ప్రతినిధి వేణుగోపాలాచారి హైదరాబాద్‌,జూలై27(జ‌నంసాక్షి): తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ అభివృద్ది కార్యక్రమాలు బహుశా …

చలానాలతో వాహనదారులకు వేధింపులు

పార్కింగ్‌ సమస్యలకు తోడు చలాన్ల బెడద హైదరాబాద్‌,జూలై27(జ‌నంసాక్షి): హైదరాబాద్‌లో రోడ్ల సమస్యలకు తోడు పార్కింగ్‌ సమస్య తీవ్రంగా మారింది. రోడ్డు పక్కన వాహనాలను పోలీసుల లాగేసుకుని పోతున్నారు. …

యూత్‌ను ఆకట్టుకుంటున్న గ్రీన్‌ ఛాలెంజ్‌

సోషల్‌ విూడియాతో ప్రభావితులవుతున్న ప్రజలు పోటాపోటీగా మొక్కలు నాటుతున్న ప్రముఖులు హైదరాబాద్‌,జూలై26(జ‌నంసాక్షి): గ్రామస్థాయిలో ఇప్పుడు గ్రీన్‌ ఛాలెంజ్‌ నడుస్తోంది. ఎవరికి వారు చాలెంజ్‌ విసురుతున్నారు. దమ్ముంటే ఓ …

వ్యక్తిగత విమర్శలను ఇక మానండి

ఇంట్లో వాళ్లను రచ్చకీడ్వకండి ట్విట్టర్‌లో జనసేనాని పవన్‌ కళ్యాణ్‌ హైదరాబాద్‌,జూలై26(జ‌నంసాక్షి): వైకాపా అధినేత జగన్‌మోహన్‌ రెడ్డి తనపై వ్యక్తిగత విమర్శలు చయడంపై సినీ నటుడు, జనసేన అధినేత …

ఎస్సీ,ఎస్టీ చట్టాలను గౌరవించాలి

హైదరాబాద్‌,జూలై26(జ‌నంసాక్షి): దళితులను అణగదొక్కేందుకు, ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధక చట్టాన్ని నిర్వీర్యం చేసేందుకు కేంద్రం ప్రయత్నిస్తోందని ఎమ్మార్సీఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ విమర్శించారు. ఏ ప్రభుత్వమైనా …

గ్రామాల అభివృద్ధిలో ఉద్యోగుల పాత్ర కీల‌కం

చిత్త‌శుద్ధితో ప‌నిచేసి ప‌ల్లె ప్ర‌గ‌తికి బాట‌లు వేయాలి ప్ర‌తి గ్రామానికి కార్య‌ద‌ర్శిని నియ‌మిస్తున్నాం పంచాయ‌తీ రాజ్ మ‌రియు గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి జూప‌ల్లి కృష్ణారావు హైద‌రాబాద్‌ జ‌నంసాక్షి …

నూతన వసతి గృహాలు నిర్మించాలి

– సచివాలయం ముట్టడికి.. విద్యార్థుల యత్నం – అడ్డుకున్న పోలీసులు హైదరాబాద్‌, జులై25(జ‌నంసాక్షి) : ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులకు నూతన వసతి గృహాలు నిర్మించాలని డిమాండ్‌ …

ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణమే కెసిఆర్‌ లక్ష్యం

మెరుగైన ఆస్పత్రుల పనితీరు కెసిఆర్‌ కిట్లతో పెరిగిన ప్రసవాల సంఖ్య మంత్రి లక్ష్మారెడ్డి వెల్లడి హైదరాబాద్‌,జూలై25(జ‌నంసాక్షి): ఆరోగ్యతెలంగాణ నిర్మించడమే సిఎం కెసిఆర్‌ ప్రభుత్వ లక్ష్యమని వైద్యారోగ్యశాఖ మంత్రి …

మంచినీటి సరఫరాకు కసరత్తు

జంటజలాశయాలు నిండితేనే సాకారం హైదరాబాద్‌,జూలై25(జ‌నంసాక్షి): నగరంలో ప్రణాళికాబద్ధమైన నీటి సరఫరాకు ప్రణాళికలు రూపొందిస్తున్నా, జలాశయాల్లో నీరు రాకపోవడం నిరాశ కలిగిస్తోంది. జంటజలాశయాలకు తోడు గోదావరనీరు కూడా అంతంతమాత్రంగానే …