Main

బలహీనవర్గాల కోసమే గురుకులాలు: జోగు

హైదరాబాద్‌,మే25(జ‌నంసాక్షి): దేశంలోనే మొదటిసారిగా బలహీన వర్గాల పిల్లలకు నాణ్యమైన విద్యను అందించాలని సీఎం కేసీఆర్‌ 119 గురుకుల పాఠశాలలను మంజూరు చేశారని మంత్రి జోగు రామన్న తెలిపారు. …

పట్నంలో ప్లాస్టిక్ బ్యాగ్ నిషేధం

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో సంచలన నిర్ణయం రాబోతున్నది. పర్యావరణనానికి, నాలాల్లో నీటి ప్రవాహానికి ప్రధాన అడ్డంకిగా ఉన్న ప్లాస్టిక్ కవర్లను నిషేధించాలని నిర్ణయించింది. గ్రేటర్ హైదరాబాద్ సిటీ …

చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవద్దు.. అనుమానం వస్తే కాల్ చేయండి

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో కిడ్నాపర్లు, దోపిడీ దొంగలు తిరుగుతున్నారంటూ వస్తున్న పుకార్లపై డీజీపీ మహేందర్‌రెడ్డి స్పందించారు. ఆయన బుధవారం మీడియా సమావేశం ఏర్పాటు చేసి వదంతులపై వివరణ ఇచ్చారు. …

కన్నడ రాజకీయంపై కోదండరామ్‌ వ్యాఖ్యలు

కరీంనగర్: కర్ణాటక రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయాలు దేశానికి మంచిది కాదని తెలంగాణ జన సమితి అధ్యక్షుడు కోదండరాం పేర్కొన్నారు. శనివారం కరీంనగర్‌లో టీజేఎస్ రాజకీయ శిక్షణా శిబిరం జరిగింది. …

ఎమ్మెల్యేలంతా మాతోనే ఉన్నారు: మధు యాష్కీ

మెజార్టీ లేని బీజేపీ ఏవిధంగా ప్రభుత్వం ఏర్పాటు చేస్తుoది హైదరాబాద్: కొందరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తమతో ఉన్నారంటూ బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా చేసిన వ్యాఖ్యలు అవాస్తవం …

హైదరాబాద్‌లో భారీ గాలి,వాన భీభ‌త్సం

హైదరాబాద్‌లో భారీ వర్షం -గాలిదుమారంతో నేలకూలిన విద్యుత్‌ స్తంభాలు, చెట్లు – గంటపాటు ఏకదాటిగా కురిసిన వర్షం – ఇక్కట్లు పడ్డ వాహనదారులు హైదరాబాద్‌, మే17(జ‌నం సాక్షి …

జూన్‌ 6న పంచాయతీ ఎన్నికల ప్రకటన 

 హైదరాబాద్‌: రాష్ట్రంలో పల్లెల్లో ఎన్నికల నగారా మోగనుంది. జూన్‌ 6వ తేదీన పంచాయతీ ఎన్నికల ప్రకటన జారీ చేసి అదేనెల 23వ తేదీలోగా ప్రక్రియనంతా పూర్తిచేయాలని రాష్ట్ర …

*జర్నలిస్ట్ గర్జన ను విజయ వంతం చేయండి*

  నాచారం(జనం సాక్షి): మేడ్చల్   జిల్లా నుండి మే 28 న జరిగే జర్నలిస్టుల గర్జనకు పెద్ద ఎత్తున తరలి రావాలని టియూడబ్ల్యూజె ఐజేయూ మేడ్చల్ జిల్లా …

హైదరాబాద్ లో భారీ వర్షం

వాతావరణశాఖ అలర్ట్ ఇచ్చింది. మరో 24 గంటల్లో రాష్ట్రంలో వాతావరణంలో మార్పులు చోటు చేసుకోవచ్చని తెలిపింది. చాలా ప్రాంతాల్లో వర్షంతోపాటు ఈదురుగాలులు ఉండొచ్చని హెచ్చరించింది. తెలంగాణ మీదుగా …

ప్రాజెక్టులు పూర్తయితేనే సాగునీటి సమస్యకు చెక్‌

కాళేశ్వరం తదితర ప్రాజెక్టులపై అందుకే ఒత్తిడి శరవేగంగా ప్రాజెక్టుల పూర్తికి చర్యలు హైదరాబాద్‌,మే14(జ‌నంసాక్షి): ప్రాజెక్టులు పూర్తయితే సాగునీటి వనరులు అందుబాటులోకి రానున్నాయి. మూడు పంటలు సకాలంలో పూర్తి …

తాజావార్తలు