Main

ఎయిమ్స్‌ రాకతో మారనున్న తెలంగాణ వైద్యరంగం

బీబీ నగర్‌ నిమ్స్‌ లేదా మరో చోట ఏర్పాటుకు కార్యాచరణ సిఎంతో చర్చించిన తరవాతనే తుది నిర్ణయం హైదరాబాద్‌,ఏప్రిల్‌21(జ‌నంసాక్షి): ఆలస్యంగా అయినా తెలంగాణకు న్యాయం  జరిగిందని భావించాలి. …

రోహిణికి ముందే ఎండల తీవ్రత

హైదరాబాద్‌,ఏప్రిల్‌21(జ‌నంసాక్షి): రోళ్లు పగిలేలా భానుడు నిప్పులు కురిపిస్తున్నాడు. రోహిణికి ముందే ఎండలు ఠారెత్తిస్తున్నాయి. గతంతో పోలిస్తే 3 డిగ్రీల అత్యధిక పగటి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. వడగాలు ఉక్కిరిబిక్కిరి …

శబ్ద కాలుష్యంపై నగర పోలీసుల నజర్‌

మోతమోగితే కేసులు తప్పవు హైదరాబాద్‌,ఏప్రిల్‌21(జ‌నంసాక్షి): నగరంలో శబ్ద కాలుష్య నిబంధనలు ఉల్లంఘించిన వారిపై నగర్‌  పోలీస్‌ చట్టం ప్రయోగించి కేసులు నమోదు చేస్తున్నారు. బాజాబజంత్రీలు వ్యవక్తిగత జీవనానికి …

లారీఢీకొని ముగ్గురు మృతి

హైదరాబాద్‌,ఏప్రిల్‌20(జ‌నంసాక్షి): కరీంనగర్‌  జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు  దుర్మరణం చెందారు.  తిమ్మాపూర్‌ మండలం మహాత్మానగర్‌లో ఘోర ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు ప్రాణాలు …

కార్డెన్‌సెర్చ్‌లో రౌడీషీటర్ల అరెస్ట్‌

హైదరాబాద్‌,ఏప్రిల్‌20(జ‌నంసాక్షి): సైబరాబాద్‌ పరిధిలోని మాదాపూర్‌లో పోలీసులు కార్డన్‌ సెర్చ్‌ నిర్వహించారు. పకడ్బందీగా జరిగిన ఈ తనిఖీలు కూకట్‌ పల్లి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని సర్దార్‌ నగర్‌ ప్రాంతంలో …

కీలక మలుపు తిరుగుతున్న శ్రీరెడ్డి వ్యవహారం

తనతల్లిని దూషించిన తీరుపై  పవన్‌ సీరియస్‌ న్యాయపోరాటం దిశగా అడుగులు అదే సందర్భంలో వర్మతో అవిూతువిూకి సిద్దం ఫిల్మ్‌ ఛాంబర్‌కు తరలివచ్చిన మెగా ఫ్యామిలీ పవన్‌కు మద్దతుగా …

షిర్డీసాయినాధుని సేవలో కెసిఆర్‌

హైదరాబాద్‌,ఏప్రిల్‌20(జ‌నంసాక్షి):  ముఖ్యమంత్రి కేసీఆర్‌ తన కుటుంబ సభ్యులతో కలిసి షిర్డీకి చేరుకున్నారు. షిర్డీ సాయిబాబాను సీఎం కేసీఆర్‌ కుటుంబ సభ్యులు దర్శించుకొని మొక్కులు చెల్లించుకోనున్నారు. శుక్రవరాం ఉదయం …

యువతను పెడదారి పట్టిస్తోన్న బెట్టింగ్‌లు

ఉన్నతవర్గాల పిల్లలే భాగస్వాములు? హైదరాబాద్‌,ఏప్రిల్‌20(జ‌నంసాక్షి): ఐపిఎల్‌ కారణంగా చాపకింద నీరులా క్రికెట్‌ బెట్టింగ్‌ సాగుతోంది. నిరుద్యోగ యువత దీని కారణంగా నష్టపోతున్నారు. ఈ వ్యవహారం నానాటికీ ప్రమాదకరంగా …

సనాతన ధర్మానికి ప్రాణప్రతిష్ట చేసిన ఆదిశంకరులు

హైదరాబాద్‌,ఏప్రిల్‌20(జ‌నంసాక్షి): ఈ భారత ఖండంలో అనేకానేక కొత్త కొత్త సిద్ధాంతాలు, మతాలూ పుట్టుకొచ్చి, ప్రజలకి సనాతన ధర్మం పట్ల, భగవంతుని పట్ల విశ్వాసం సన్నగిల్లుతున్న సమయంలో మన …

నిన్ను నువ్వు తెలుసుకో అన్న శంకరాచార్య

హైదరాబాద్‌,ఏప్రిల్‌20(జ‌నంసాక్షి): మనిషి చూస్తున్న ప్రపంచం, కార్యకారణ పర్యవసానాల మధ్య సాగే ఒక మహానాటకమని గుర్తించిన మహామేధావి శంకరులు. ఆయన ప్రతిపాదించిన అద్వైత వాదానికి మూలసూత్రమైన కర్మ సిద్ధాంతం …

తాజావార్తలు